archiveOdisha

News

మహమ్మద్ ప్రవక్త , జీసస్ క్రీస్తు పూర్వీకులు సనాతన హిందువులే – శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి వెల్లడి

ఒడిశాలోని పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి మంగళవారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రవక్త మహమ్మద్, జీసస్ క్రీస్తు పూర్వీకులు సనాతన హిందువులేనని స్వామీజి చెప్పారు. అమెరికా పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారన్నారు. స్వామి నిశ్చలానంద సరస్వతి...
News

ఒడిశాలో మావోల ఘాతుకం.. ముగ్గురు జవాన్ల కాల్చివేత‌!

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలోని నువాపడా జిల్లా బొడెన్‌ సమితిలోని పటధర అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. దక్షిణ ప్రాంత డీఐజీ రాజేష్‌ పండిట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పటధర అటవీ...
News

శివాలయాన్ని శుభ్రం చేసిన ముర్ము

రాయ్‌రంగ్‌పూర్‌: రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసిన ద్రౌపది ముర్ము నిరాడంబర జీవనం అందరికి విస్మయం కలిగిస్తోంది. కాబోయే రాష్ట్రపతిగా ఆమె పేరు ప్రకటించగానే బుధవారం ఉదయం ఒడిశాలోని రాయ్‌రంగ్‌పూర్‌లోని శివాలయానికి వెళ్ళారు. అనంతరం ఆమె చీపురు చేతపట్టి ఆలయాన్ని శుభ్రం...
News

ఎన్​డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ: ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్మూ ఎంపికయ్యారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాత్రి జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 20 పేర్లను వడపోసిన...
News

ఒడిశాలోని శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ

భువనేశ్వర్: భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం మహాసంప్రోక్షణ జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి హాజరు కావాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను టీటీడీ చైర్మన్‌ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆహ్వానించారు. మే 21 వ తేదీ నుంచి ఆలయ...
News

ఒడిశాలో వైభ‌వంగా ప‌రశురామ జ‌యంతి ఉత్స‌వం

గజపతి: ఒడిశాలోని గజపతి జిల్లా, రాయగడ బ్లాక్‌లోని పురాణ శైవపీఠం, పవిత్ర మహేంద్రగిరి కేంద్రంగా ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సప్త కులచల పరశురామ ధామంలో పరశురామ జ‌యంతి ఉత్స‌వాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. పురాణాలు, చరిత్ర ప్రకారం.. త్రేతా, ద్వాపర,...
News

జవాన్ వివాహం ఆటంకం లేకుండా జరగాలని రంగంలోకి భద్రతా దళం

జమ్ముక‌శ్మీర్‌: ఓ జవాన్ వివాహ వేడుక పెద్దలు నిశ్చయించిన సమయానికే సవ్యంగా జరగాలని సంకల్పంచిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) రంగంలోకి దిగింది. జమ్ముక‌శ్మీర్‌ మచిల్ సెక్టార్‌‌లో నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వహిస్తోన్న ఓ జవాన్ పెళ్ళి సమయం దగ్గరపడుతోంది. కానీ,...
News

ప్రయాణికుల బస్సుకు మావోల నిప్పు

చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సును అడ్డగించి.. ప్రయాణికులను కిందకు దింపారు. అనంతరం ఆ బస్సుకు నిప్పుపెట్టారు. చింతూరు మండలం కొత్తూరు వద్ద ఈ ఘటన జరిగింది. దాంతో రహదారిపై అధిక సంఖ్యలో...
News

పూరీ ఆలయంలో దుండగుల ఘాతుకం – వంటశాలలో 40 పొయ్యిలు ధ్వంసం

ఒడిశా పూరీలోని జగన్నాథ స్వామి గుడిలో అనూహ్య ఘటన జరిగింది. ఆనంద్ బజార్​లో ఉన్న మందిరం వంటశాలలో మట్టితో చేసిన 40 పొయ్యిలను దుండగులు ధ్వంసం చేశారు. ఆర్థికపరమైన అంశాల్లో తలెత్తిన వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు, ఆలయ అధికారులు...
1 2
Page 1 of 2