archiveRamayana events with sand in Ayodhya

News

అయోధ్యలో ఇసుకతో రామాయణ ఘట్టాలు… దీపావళి సందర్భంగా ఏర్పాటు

దీపావళిని పురస్కరించుకుని అయోధ్యకు చెందిన రూపేశ్ సింగ్ అనే కళాకారుడు ఇసుకతో రామాయణ ఘట్టాలను ఏర్పాటు చేశారు. ఒకవైపు రామమందిర నిర్మాణం జరుగుతుండటం.... మరోవైపు దీపావళికి ముందు నిర్వహించే దీపోత్సవానికి అయోధ్య ముస్తాబవుతున్న తరుణంలో ఈ సైకత శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా...