
473views

ధార్వాడ్(కర్ణాటక): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అఖిల భారతీయ కార్యకారి మండలి సమావేశాలు నిన్న ఘనంగా ప్రారంభమయ్యాయి. ధార్వాడ్లోని రాష్ట్రోత్థాన విద్యా కేంద్రంలో జరుగుతున్న ఈ సమావేశాలు రేపటి వరకూ కొనసాగుతాయి. పలు విషయాలపై చర్చంచనున్నారు. కొన్ని కీలక తీర్మానాలు చేయనున్నారు. బంగ్లాదేశ్లోని హిందువులపై దాడులు, కరోనా మూడో వేవ్ వంటి వాటిపై చర్చంచనున్నారు.





