archiveWEST BENGAL VIOLANCE

News

బెంగాల్ ఎన్నికల అనంతర హింస: సిబిఐ దర్యాప్తు ప్రారంభం : తొమ్మిది కేసులు నమోదు

పశ్చిమ బెంగాల్ హింసాకాండపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణకు కలకత్తా హైకోర్టు ఆదేశించిన తరువాత, ఏజెన్సీ దర్యాప్తును ప్రారంభించింది. ఇప్పటివరకూ ఈ విషయంలో తొమ్మిది కేసులను నమోదు చేసింది. దర్యాప్తు కోసం సీబీఐ బృందం బెంగాల్‌లోని హింస జరిగిన...
News

బెంగాల్ బాధితులకు ఇకనైనా న్యాయం జరిగేనా?

బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ‌కు షాక్ తగిలింది. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింస ఘటనల కేసులను సీబీఐకి అప్పగించి విచారణ జరిపించాలని కోల్‌కత్తా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని...
News

బెంగాల్ : బీజేపీ కార్యకర్త భార్యపై సామూహిక అత్యాచారం

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై దాడులు ఇంకా ఆగడం లేదు. బీజేపీ కార్యకర్త భార్యపై సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఈ దారుణానికి పాల్పడ్డారని బాధిత కుటుంబం ఆరోపిస్తూ ఉంది. శనివారం నాడు (ఆగస్టు 7)న...
News

పశ్చిమ బెంగాల్ : ఫిర్యాదును ఉపసంహరించుకోండి, టిఎంసిలో చేరండి : ఎన్నికల అనంతర హింసకు గురైన అత్యాచార బాధితులకు పోలీసులు, టిఎంసీ కార్యకర్తల బెదిరింపు

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల తర్వాత జరిగిన హింసకు గురైన అత్యాచార బాధితురాలు తనను, తన కుటుంబాన్ని కాపాడాలని NHRC కి లేఖ వ్రాసింది. పోలీసులు, టిఎంసి నాయకులు తమను ఫిర్యాదు ఉపసంహరించుకుని టిఎంసిలో చేరమని బెదిరిస్తున్నారని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు....
News

పశ్చిమ బెంగాల్ ‌లో ఉన్నది ‘పాలకుల న్యాయమే ‘’ “న్యాయమైన పాలన” కాదు – NHRC కమిటీ నివేదిక వెల్లడి సిబిఐ దర్యాప్తుకు సిఫార్సు

పశ్చిమ బెంగాల్‌లో ‘రూల్ ఆఫ్ లా’ (న్యాయమైన పాలన) బదులు ‘రూలర్ ఆఫ్ లా’ (పాలకుల న్యాయమే) ఉందని, రాష్ట్రంలో పోల్ అనంతర హింస కేసుల్లో తాము సిబిఐ దర్యాప్తును సిఫారసు చేస్తున్నామని కలకత్తా హైకోర్టు నియమించిన NHRC కమిటీ తన...
News

కలకత్తా భాజపా కార్యాలయం సమీపంలో బాంబుల కలకలం

కలకత్తాలోని భాజపా కార్యాలయం సమీపంలో దొరికిన నాటు బాంబులు కలకలం రేపాయి. సుమారు 51 బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు కలకత్తా యాంటీ రౌడీ స్క్వాడ్కు చెందిన పోలీసులు తెలిపారు. కలకత్తా హేస్టింగ్స్ ప్రాంతంలోని భాజపా కార్యాలయానికి సుమారు 20మీటర్ల దూరంలో ఈ...
News

బెంగాల్ లో మొదలైన రాజకీయ కక్ష సాధింపు… సువేందు అధికారి, ఆయన సోదరుడి పై దొంగతనం కేసు….

పశ్చిమ బెంగాల్‌ బీజేపీ నాయకుడు సువేందు అధికారిపై కేసు నమోదైంది. కంతి మున్సిపాలిటీ నుంచి లక్షల విలువైన వస్తు సామగ్రిని దొంగతనం చేశారనే ఫిర్యాదు మేరకు సువేందు అధికారి, అతని సోదరుడు సౌమేందు అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కంతి...
News

తృణమూల్ దౌర్జన్యాల బాధితుల పునరావాస ఏర్పాట్ల పర్యవేక్షణకు త్రిసభ్య కమిటీ : కోల్కతా హై కోర్టు నిర్ణయం

పశ్చిమబెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన, జరుగుతున్న హింసపై విచారణకు కోల్కతా హైకోర్టు ఒక త్రిసభ్య కమిటీని నియమించింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నుంచి ఒకరు, జాతీయ మానవ హక్కుల కమిషన్ నుంచి ఒకరు, రాష్ట్ర న్యాయ సేవల విభాగం కార్యదర్శి...
News

బెంగాల్ : గవర్నర్ బంగ్లా ముందు TMC శ్రేణుల వికృత చేష్టలు – పోలీసుల ప్రేక్షకపాత్ర

పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్‌ కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం మధ్య వివాదం ముదురుతోంది. ఇద్దరు మంత్రులతో సహా మరో ఇద్దరు తృణమూల్‌ నేతలు అరెస్ట్‌ కావడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ ప్రయత్నిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించడం తృణమూల్‌...
News

బెంగాల్ లో గవర్నర్ పర్యటనను అడ్డుకున్న తృణమూల్ కార్యకర్తలు

బెంగాల్ గవర్నర్ జగ దీప్ ధన్ కర్ కి కూచ్ బిహార్ జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు గవర్నర్ గురువారం ఇక్కడికి రాగా స్థానిక తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు...
1 2
Page 1 of 2