బెంగాల్ ఎన్నికల అనంతర హింస: సిబిఐ దర్యాప్తు ప్రారంభం : తొమ్మిది కేసులు నమోదు
పశ్చిమ బెంగాల్ హింసాకాండపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణకు కలకత్తా హైకోర్టు ఆదేశించిన తరువాత, ఏజెన్సీ దర్యాప్తును ప్రారంభించింది. ఇప్పటివరకూ ఈ విషయంలో తొమ్మిది కేసులను నమోదు చేసింది. దర్యాప్తు కోసం సీబీఐ బృందం బెంగాల్లోని హింస జరిగిన...