హత్యలు, దోపిడి, మహిళలపై మానభంగాలతో అట్టుడుకుతున్న బెంగాల్
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ టీఎంసీ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో అల్లర్లు ప్రారంభమయ్యాయి. విజయోత్సవాల పేరుతో టీఎంసీ కార్యకర్తలు, జీహాదీ శక్తులు రాష్ట్రంలో విధ్వంసాలకు పాల్పడుతున్నారు. బీజేపీ కార్యాలయాలపై, బీజేపీ కార్యకర్తలపై దాడులకు దిగడమే...



