archiveup

News

నీతిమాలినోళ్ళు!

ల‌క్నో: ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడి చేయ‌డంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన కేంద్ర ప్ర‌భుత్వం.. అక్క‌డి భార‌తీయుల‌ను ర‌క్షించుకోవాల‌ని ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇప్ప‌టికే వేలాది మంది ప్రాణాల‌తో స్వ‌దేశానికి చేరారు. ఇంకా చేరుతున్నారు. నిజానికి ఈ ప‌ని భార‌త దేశానికి ఒక...
ArticlesNews

ఏనాటికైనా యోగి ప్రధాని అవుతాడు – వైరల్ అవుతున్న ఓ సోదరి పోస్ట్

ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల కోలాహలం నడుస్తున్న వేళ... తన స్వానుభవంగా చెప్పుకుంటూ డిల్లీలో చిన్న ఫర్నిచర్ యూనిట్ నడిపే ఒక సోదరి వ్రాసిన పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూపీలో ముస్లిం ఆధిక్యత ఉన్న ప్రాంతాలలో ఒకప్పుడు...
News

‘జై శ్రీరామ్’ అంటూ యోగి ఆదిత్యనాథ్‌కే ఓటు వేయాలని కోరిన కంగనా

ముంబై: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నటి కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ, తన అభిమానులు, అనుచరులకు బీజేపీకే ఓటు వేయాలని ఆమె కోరారు....
News

ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రవాద కుట్ర భగ్నం.. అల్ ఖైదా ఉగ్రవాది అరెస్ట్‌

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆల్​ఖైదా తీవ్రవాది తాహీద్ అహ్మద్ ​షాను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) అరెస్ట్ చేసింది. నిందితుడు ఇటీవల లఖ్​నవూలో పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నినట్టు ఎన్​ఐఏ అధికారులు నిర్ధరించారు. "జమ్ముకశ్మీర్​లోని బుద్గాం...
News

కర్ణాటకలో రామభక్తుల 350 కి.మీ. పాదయాత్ర

బెంగళూరు: యోగి ఆదిత్యనాథ్‌ మరోసారి ఉత్తర‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా గెలుపొందాలని కర్ణాటకకు చెందిన కొంతమంది రామభక్తులు పాదయాత్ర చేపట్టారు. బెంగళూరు సమీపంలోని హూడి గ్రామానికి చెందిన 25 మంది దక్షిణ కన్నడ జిల్లాలోని శ్రీధర్మస్థల మంజునాథేశ్వర స్వామి ఆలయం వరకు 320 కిలోమీటర్ల...
News

UP : కాంగ్రెస్ ను వీడిన కీలక నేత – కమల దళంలో చేరిక

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections 2022) సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ (Congress) పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్‌ సింగ్‌ (RPN Singh) కాంగ్రెస్ ‌ను వీడారు....
News

19న యూపీ పర్యటనకు ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నవంబర్‌ 19వ తేదీన ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.6,250 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను పీఎం ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ...
News

దేశంలో తొలిసారిగా గోమాతకు అంబులెన్స్‌

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్య నాథ్‌ ప్రభుత్వం గోవుల సంరక్షణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యోగి ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా...
News

యూపీలో బాంబు దాడులు చేస్తాం

తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరిక ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లోని 46 రైల్వే స్టేషన్లపై బాంబు దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ మేరకు అధికారులకు లేఖ అందింది. ఈ జాబితాలో రాజధాని లఖ్​నవూ సహా...
News

యూపీలో అస‌దుద్దీన్ ఓవైసీపై ఎఫ్ఐఆర్

ల‌క్నో: యూపీలోని ప్ర‌యాగ‌రాజ్‌లో నిర్వ‌హించిన ర్యాలీలో కొవిడ్‌-19 నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకు అస‌దుద్దీన్ ఓవైసీపై ఎఫ్ఐఆర్ న‌మోదైంది. క‌రోనా క‌ట్ట‌డి చర్య‌ల్లో భాగంగా తాము ఓవైసీ ర్యాలీకి కేవ‌లం వంద మంది పాల్గొనేందుకు అనుమ‌తి ఇవ్వ‌గా పెద్ద‌సంఖ్య‌లో ప్ర‌జ‌లను అనుమ‌తించార‌ని, ఇది కొవిడ్‌-19...
1 2 3 4 5 6
Page 3 of 6