archiveup

News

కాన్పూర్‌లో మృత్యుఘోష! 9 రోజుల్లోనే 130 మంది మృతి.. ఎందుకో తెలుసా?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత 9 రోజుల్లో 130 మంది చనిపోయారు. ఈ మరణాలు చూసి డాక్టర్లే విస్తుపోతున్నారు. ఇవన్నీ చలి వల్ల జరుగుతున్న దారుణాలు అని తేలింది. మరీ ముఖ్యంగా కాన్పూర్ లో హార్ట్ పేషెంట్స్ ఎక్కువయినట్టు అక్కడ నమోదు అవుతున్న...
ArticlesNews

వచ్చే జనవరి నాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి – హోం శాఖ మంత్రి అమిత్‌ షా

వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. బీజేపీ ‘జన్‌ విశ్వాస్‌ యాత్ర’ను త్వరలో ఎన్నికలు జరగనున్న త్రిపురలో ప్రారంభిస్తూ కాంగ్రెస్‌, సీపీఎం...
News

హిందూ బాలికను భవనం పైనుంచి తోసి చంపిన మహ్మద్ సుఫియాన్!

లక్నో: హిందూ బాలికను మహ్మద్ సుఫియాన్ అనే ముస్లిం యువకుడు భవనం పైనుంచి తోసి చంపాడు. ఇస్లాం మతంలోకి మారి తనను పెళ్ళి చేసుకోవడానికి నిరాకరించినందుకు నిధి గుప్తా (17)అనే బాలికను నాలుగో అంతస్తు నుంచి తోసి, ప్రాణాలు తీశాడు. ఈ...
News

మకర సంక్రాంతి పర్వదినం నాడు అయోధ్య రామ మందిరంలో విగ్రహాల ఏర్పాటు

అయోధ్య: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన భవ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయి. ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించి 2024 జనవరిలో కోవెలను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆలయ నిర్మాణం యావత్తూ సంతృప్తికరంగా సాగుతున్నట్టు శ్రీరామ...
News

శరవేగంగా అయోధ్య రామమందిర ప‌నులు

అయోధ్య: ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 40 శాతం పనులు పూర్తి చేసినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ప్రధాన...
News

భార్య బ‌రువు పెరిగింద‌ని ట్రిపుల్ త‌లాక్ చెప్పిన భ‌ర్త‌!

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌ మేరఠ్​లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. భార్య లావు అయిందని ట్రిపుల్ తలాక్ చెప్పాడు ఓ భర్త. తనకు న్యాయం చేయాలని బాధితురాలు లిసాడిగేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తన కుటుంబంతో కలిసి పోలీసులకు తనకు జరిగిన అన్యాయాన్ని...
News

బంగారంతో 18 అడుగుల ఎత్తులో భారీ గణపతి

ల‌క్నో: యూపీలోని ఛందౌసీలోనూ ఓ గణనాథుడు రూపుదిద్దుకుంటున్నాడు. మేలిమి బంగారు కాంతులీనుతూ భక్తుల పూజలు అందుకునేందుకు ముస్తాబవుతున్నాడు. 1‍8 అడుగుల ఎత్తుండే ఈ స్వర్ణ గణేశుణ్ని బంగారం వినియోగించి తయారు చేస్తున్నారు. 40 నుంచి 50 శాతం బంగారం, మిగతాది ఇతర...
News

ఉత్తర ప్రదేశ్ లో ఐఈడీ కలకలం… ఐసీస్ ఉగ్రవాది అరెస్టు

ఉత్తరప్రదేశ్ లో ఐఈడీ కలకలం రేపింది. ఐసిస్ తో లింకులున్న ఓ ఉగ్రవాదిని యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గురువారం అరెస్టు చేసింది. ఆజంగఢ్ లోని ముబారక్ నగర్ నుంచి నిందితుడు షాబుద్దీన్ ను అరెస్టు చేసిన పోలీసులు.. పలు సెక్షన్ల...
News

సౌదీ అరేబియాలో భార‌తీయుడిని చంపేసిన‌ పాకిస్తానీయులు!

రియాద్‌: కొంత‌మంది పాకిస్తానీయులు సౌదీ అరేబియాలో ఓ భార‌తీయుడిని హ‌త్య చేశారు. రియాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న యుపి (ఉత్తరప్రదేశ్) అమేథీ జిల్లాకు చెందిన జంగ్ బహదూర్‌ను అతని పాకిస్తాన్ సహోద్యోగులు పొట్ట‌న‌పెట్టుకున్నారు. 43 ఏళ్ళ‌ బాధితురాలితో నివసిస్తున్న అరవింద్ అనే యువకుడు...
News

బుల్డోజింగ్ పై స్టే ఇవ్వలేం: స్పష్టం చేసిన సుప్రీం

నుపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనల పేరుతో ఇటీవల యూపీలో రాళ్ళ దాడులు, విధ్వంసానికి పాల్పడ్డ ముస్లింల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ జమియత్-ఉలేమా-ఏ-హింద్ సంస్థ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్ పై స్పందించాలని, 3 రోజుల్లో...
1 2 3 6
Page 1 of 6