archiveTWITTER

News

భారతీయ మహిళలను కించపరిచేలా ఉన్న వాణిజ్య ప్రకటనలపై కేంద్రం ఆగ్రహం

వాటిని తొలగించాలని ట్విట్టర్, యూట్యూబ్‌కు లేఖలు న్యూఢిల్లీ: మహిళలపై లైంగిక దాడులను ప్రేరేపించేలా ఉంటున్న వాణిజ్య ప్రకటనలకు అడ్డుకట్ట వేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తమ తమ సామాజిక మాధ్యమ వేదికల నుంచి అటువంటి ప్రకటనలను తొలగించాలంటూ కేంద్ర సమాచార,...
News

వివాదాస్పద ట్వీట్.. గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ అరెస్ట్

గాంధీన‌గ‌ర్‌: ట్విట్ట‌ర్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ కోసం అక్క‌డి పాలంపూర్ సర్క్యూట్ హౌస్‌లో బుధవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు అసొం పోలీసులు తెలిపారు. మ‌హాత్మా...
News

ట్విట్ట‌ర్‌ను నిల‌దీసిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: సున్నిత అంశంపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిందూ దేవుళ్ళ‌పై అభ్యంతరకర కంటెంట్‌ పోస్ట్‌ చేసేవాళ్ళ‌పై స్వచ్ఛందంగా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ట్విటర్‌ను నిలదీసింది. ఈ క్రమంలో మైక్రోబ్లాగింగ్‌ సైట్‌కు చురకలు అంటించింది. 'AtheistRepublic' అనే ట్విటర్‌ పేజీలో...
News

గూగుల్, యూట్యూబ్లకు రష్యా వార్నింగ్

విదేశీ సోషల్మీడియా సంస్థలు గూగుల్, యూట్యూబ్ లు తమ దేశానికి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ ను ప్రసారం చేస్తున్నాయని రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వాటిని వెంటనే ఆపేయాలని హెచ్చరించింది. యూట్యూబ్ చర్యలు తీవ్రవాద స్వభావాన్ని కలిగి ఉన్నాయని, అవి...
News

అవ‌మానం జ‌రిగినా.. సిగ్గు లేని పాకిస్తాన్‌!

తాజాగా మ‌రికొన్ని సామాజిక మాధ్య‌మాలపై ఉక్కుపాదం న్యూఢిల్లీ: భార‌త్‌పై పాకిస్తాన్ సామాజిక మాధ్యమాల వేదికగా నిత్యం విషం క‌క్క‌డంతో సంబంధిత‌ యూట్యూబ్, ట్విట్టర్, వెబ్సైట్, ఇన్ స్ట్రా ఖాతాలను భార‌త్ నిషేధించింది. అయితే, ఇంత అవ‌మానం జ‌రిగినా పాకిస్థాన్‌ సిగ్గులేకుండా ప్ర‌వ‌ర్తిస్తోంది....
News

ప్రధాని ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతాను కొందరు సైబర్ నేరస్తులు హ్యాక్‌ చేశారు. అయితే కొంతసేపటి తర్వాత ట్విట్టర్‌ యాజమాన్యం దాన్ని పునరుద్ధరించింది. ప్రధాని మోడీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతాలో అగంతుకులు బిట్ ‌కాయిన్ ‌ను ప్రమోట్‌ చేస్తూ పోస్టు...
News

ట్విట్టర్ సీఈఓగా భారతీయుడు

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ట్విట్టర్​కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా భారత సంతతికి చెందిన పరాగ్‌ అగర్వాల్‌(45) నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆయన కంపెనీకి చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు. 2011లో అగర్వాల్‌ ట్విట్టర్​లో చేరారు. 2017 నుంచి సీటీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరిన్ని జాతీయ,...
News

దేశం కోసం కలిసి నడుస్తాం…

మోదీతో ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన యోగి ఆదిత్యనాథ్  ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి​ యోగి ఆదిత్యనాథ్​.. తన ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేసిన ఫొటోలు వైరల్​గా మారాయి. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. యోగి భుజాలపై చెయ్యి వేసి మాట్లాడుతూ కనిపించారు....
News

ట్విట్టర్‌ను కాదని ‘కూ’ కు ప్రభం‘జనం’

ట్విట్టర్‌కు కేంద్రానికి మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు దేశీ సోషల్‌ మీడియా నెట్‌ వర్క్‌ 'కూ' కు వరంగా మారింది. కూ' ను ప్రారంభించిన కేవలం 16 నెలల కాలంలో 10మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుందని సోషల్‌ మీడియా స్టాటిటిక్స్‌ సెన్సార్‌...
News

తాలిబాన్లపై ఫేస్ బుక్ బ్యాన్… ఎప్పట్లాగే దొంగ వేషాలేస్తున్న ట్విట్టర్

తాలిబాన్లను సోషల్ మీడియాలో కొనసాగించరాదని ప్రముఖ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ భావిస్తోంది. తాలిబన్లను తీవ్రవాదులుగా పేర్కొంటూ ఫేస్ బుక్ తాజాగా నిషేధం విధించింది. తమ ఇతర వేదికలైన వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లను కూడా వినియోగించకుండా ఫేస్ బుక్ నిషేధాజ్ఞలు...
1 2 3 4
Page 2 of 4