archiveTWITTER

News

భారత ఐటీ చట్టాలను పాటిస్తున్నామంటూనే కోర్టు ప్రమాణపత్రంలో చేర్చని ట్విట్టర్.. ఆగ్రహించిన ఢిల్లీ హైకోర్టు

నూతన ఐటీ నిబంధనల ప్రకారం.. చీఫ్​ కంప్లైయన్స్​ ఆఫీసర్​(సీసీఓ), రెసిడెంట్​ గ్రీవెన్స్​ ఆఫీసర్​(ఆర్​జీఓ), నోడల్ కాంటాక్ట్​ అధికారులుగా శాశ్వత ఉద్యోగులను నియమించినట్లు దిల్లీ హైకోర్టుకు ట్విట్టర్​ తెలిపింది అయితే... ఈ మేరకు ట్విట్టర్​ దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో ఈ వివరాలు...
News

భారత IT చట్టాలకు తలొగ్గిన ట్విట్టర్

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనల అమలు దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నేడు భారత్‌లో 'రెసిడెంట్​ గ్రీవెన్స్​ అధికారి'(ఆర్‌జీఓ)ని నియమించింది. భారత్‌కు చెందిన వినయ్​ప్రకాశ్‌కు ఆ బాధ్యతలు...
News

నిబంధనలు ఉల్లంఘించే సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ కేంద్రానికి ఉంది – ఢిల్లీ హైకోర్టు

భారత నూతన ఐటీ చట్టాలను పాటించకుండా ఉండేందుకు ట్విటర్‌కు రక్షణ కల్పించలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించే సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం రూపొందించిన నూతన నిబంధనలను ట్విటర్‌...
News

భారత్ లో కొనసాగాలంటే భారత్ చట్టాలను గౌరవించి తీరాలి – ట్విట్టర్ కు స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు

ట్విట్టర్‌ తీరుపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు అధికారుల నియామకంలో జాప్యం తగదని హెచ్చరించింది. అధికారుల నియామకానికి ఇంకెంత కాలం పడుతుందని ట్విట్టర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అధికారుల నియామకంలో జాప్యం వహిస్తే సహించేది లేదని ఢిల్లీ హైకోర్టు...
News

నిబంధనలను పాటించిన సామాజిక మాధ్యమ సంస్థలను అభినందించిన న్యాయ శాఖా మంత్రి

భారత్‌లో కొత్త ఐటీ నిబంధనలను అమల్లోకి తెచ్చిన తర్వాత ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి ప్రముఖ మాధ్యమాలు అసభ్యకర పోస్టులను తొలగించడం అభినందనీయమని, దీంతో పారదర్శకత దిశగా ముందడుగు పడిందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. '' కేంద్రం తీసుకొచ్చిన...
News

కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా అధికారి నియామకం… అంతలోనే రాజీనామా… స్పందించని ట్విట్టర్

ట్విట్టర్ వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. భారత్ తెచ్చిన కొత్త ఐటి చట్టాలకు అనుగుణంగా నియమితులైన తాత్కాలిక రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారి ధర్మేంద్ర చాతుర్‌ ఆ పదవి నుంచి వైదొలిగారు. అందుకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై స్పందించేందుకు ట్విట్టర్...
News

ట్విట్టర్ వరుస ధిక్కార చర్యలు.. కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ఖాతా రెండుసార్లు నిలిపివేత

కేంద్రం కొత్త ఐటీ చట్టం అమలుతో ట్విట్టర్ చర్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ట్విట్టర్ సొంత నియమావళి వర్తింపజేస్తూ రాజకీయ నేతలను ఇబ్బంది పెడుతోంది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను నిలిపివేసిన కొంతసేపటికే కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ (ఇన్ఫర్మేషన్...
News

నూతన ఐటీ చట్టాలను ఉల్లంఘించిన ట్విట్టర్… కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ఖాతా నిలిపివేత… గంట తరవాత పునరుద్ధరణ

ట్విట్టర్ మరోసారి తన అహంకారాన్ని ప్రదర్శించింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ట్విటర్‌ ఖాతాను నిలిపివేసింది. తన ట్విటర్‌ ఖాతా గంటపాటు నిలిచిపోయినట్లు స్వయంగా కేంద్రమంత్రి వెల్లడించారు. గత కొంతకాలంగా ట్విటర్‌, కేంద్రం మధ్య విభేదాలు నెలకొన్న సమయంలో...
ArticlesNews

ట్విటర్‌ పోస్టులకు ట్విట్టరే బాధ్యురాలు – స్పష్టం చేసిన కేంద్రం – ట్విటర్‌ పై యూపీలో తొలి కేసు నమోదు

ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌కు భారత్‌లో గట్టి షాక్‌ తగిలింది. నూతన ఐటీ నిబంధనలను అమలు చేయనందుకు గానూ ట్విటర్‌ తన 'మధ్యవర్తి' హోదాను కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. దీంతో యూజర్ల అభ్యంతరకర పోస్టులకు ఇకపై...
News

ట్విట్టర్ కు ‘లాస్ట్ వార్నింగ్‌’ ఇచ్చిన భారత ప్రభుత్వం

సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం రేగింది. నూతన ఐటీ నిబంధనల ప్రకారం ట్విటర్‌ ఇంకా భారత్‌లో అధికారులను నియమించకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇదే చివరి హెచ్చరికగా పేర్కొంటూ నేడు...
1 2 3 4
Page 3 of 4