archive#TERRORISM

News

ఉగ్రవాదుల కిరాతకం.. మరో కశ్మీర్ పండిట్ హత్య

కశ్మీర్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. షోపియన్ జిల్లాలోని చౌదరీ గుండ్ ఏరియాలో పురాన్ క్రిషన్ భట్ అనే వ్యక్తిని అతని ఇంటి వద్దే కాల్చి చంపారు. భద్రతాబలగాలు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నాయి. పురాన్ క్రిషన్...
News

ఉగ్ర కుట్ర కేసు : నిందితులపై సిట్ ప్రశ్నల వర్షం

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన కేసులో నిందితులు అబ్దుల్ జాహెద్, మాజ్ హసన్ ఫారూఖ్, మహ్మద్ సమియుద్దీన్ లను సిట్ విచారిస్తోంది. ఈ నెల 17వరకు వారిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుంచి...
News

ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల హత్యకు పీఎఫ్ఐ కుట్ర!

న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రదాడులకు సంబంధించి పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) పన్నిన పన్నాగాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ), ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్ర నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడాలని పీఎఫ్‌ఐ చూసినట్టు తాజాగా వెల్లడైంది. మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక...
News

‘భారత్​ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కుట్ర… పీఎఫ్ఐని బ్యాన్ చేయండి’

న్యూఢిల్లీ: ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తెలిపింది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దాడికి ఉసిగొల్పే విధంగా ఈ పత్రాలు ఉన్నాయని ఎన్​ఐఏ పేర్కొంది....
News

అఫ్గాన్​లో బాంబు దాడి.. ఏడుగురు దుర్మరణం!

కాబూల్‌: అఫ్గానిస్థాన్​ రాజధాని కాబూల్‌ మరోమారు బాంబు దాడితో దద్దరిల్లింది. ఓ మసీదుకు సమీపంలో జరిగిన పేలుళ్ళ‌లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 41మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుళ్ళ అనంతరం.. ఘటనాస్థలిలో దట్టంగా పొగలు అలుముకున్నట్లు స్థానికులు...
News

అధికార అండదండలతోనే తెలంగాణలో చెలరేగుతున్న ఉగ్రవాదులు: వీహెచ్‌పీ

భాగ్య‌న‌గ‌రం: అధికార యంత్రాంగం అండదండలతోనే తెలంగాణాలో ఉగ్రవాదుల దేశద్రోహ చర్యలు సాగుతున్నాయని భావిస్తున్నట్టు విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) స్పష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఎన్ఐఎ జరిపిన సోదాలలో పిఎఫ్ఐ కరాటే శిక్షణ పేరుతో యువతను ఉగ్రవాదం వైపు మళ్ళిస్తున్న‌ట్టు వెల్లడి కావడం పట్ల...
News

దేశంలో భారీ దాడికి పీ.ఎఫ్‌.ఐ కుట్ర‌: ఎన్‌.ఐ.ఎ

భాగ్య‌న‌గ‌రం: దేశంలో భారీ దాడికి పీ.ఎఫ్‌.ఐ కుట్ర ప‌న్నింది. ఈ మేర‌కు ఎన్‌.ఐ.ఎ వెల్ల‌డించింది. దేశ వ్యాప్తంగా దాడులు చేప‌ట్టిన ఎన్‌.ఐ.ఎ.. తెలంగాణ‌లో న‌లుగురిని అరెస్టు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో క‌త్తులు, రాడ్ల‌తో మూకుమ్మ‌డి దాడుల‌కు పీ.ఎఫ్‌.ఐ వ్యూహ ర‌చ‌న చేసిన‌ట్టు...
News

‘ధర్మసభ’ల పేరిట భార‌త్‌లో జిహాదీ భావ‌జాలం వ్యాప్తి

భారీ కుట్ర‌ను ఛేదించిన నిఘా సంస్థ‌లు గువాహ‌టి: భారత్‌లో జిహాదీ భావజాలాన్ని వ్యాపింపజేసేందుకు భారీ కుట్ర జరుపుతున్నట్టు నిఘా సంస్థలు నిగ్గు తేల్చాయి. ఇటీవల అసోంలో పట్టుబడ్డ అల్‌ కాయిదా ఇన్‌ ఇండియన్‌ సబ్‌-కాంటినెంట్‌ (ఏక్యూఐఎస్‌), దాని అనుబంధ సంస్థ అన్సారుల్‌...
News

అమెరికా పంజా.. ఆఫ్ఘన్‌లో అల్‌ఖైదా చీఫ్ అల్‌ జవహరి హతం!

కాబూల్‌: అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరిని అమెరికా మట్టుబెట్టింది. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో డ్రోన్ దాడులు జరిపి అతడిని హతమార్చింది. అల్‌ జవహరి మృతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అల్ జవహరిని మట్టుబెట్టినట్టు...
News

త‌మిళ‌నాడులో ఉగ్రదాడికి ప్లాన్.. ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్

చెన్నై: ఉగ్రవాద సంస్థ ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్)తో సంప్రదింపులు జరిపి ఉగ్రదాడికి ప్లాన్ చేసినందుకు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థి మీర్ అనాస్ అలీని తమిళనాడులో గురువారం అరెస్టు చేశారు. వివిధ ఇంటెలిజెన్స్ విభాగాలు దేశవ్యాప్తంగా 29 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన...
1 2 3 4 14
Page 2 of 14