archiveTamil Nadu

News

అంబూర్‌లో బిర్యానీ పండుగ వాయిదా!

తమిళనాడు: అంబూర్‌లో బిర్యానీ పండుగను జిల్లా యంత్రాంగం నిరవధికంగా వాయిదా వేసింది. మూడు రోజుల పాటు జ‌రిగే ఈ పండ‌గ‌ను వాయిదా వేయాలని హిందూ మున్నాని డిమాండ్ చేసింది. పండ‌గ వాయిదా ప‌డ‌డంతో దీనిని వ్యతిరేకించిన స్థానిక‌ హిందూ మున్నాని, విజయభారత్...
News

పాస్టర్ ఆక్రమించిన రూ.12 కోట్ల త‌మ ఆస్తిని ఇప్పించండి

న్యాయం కోసం హిందూ కుటుంబం మోకాళ్ళ‌పై నిరసన చెన్నై: తమిళనాడులోని చెన్నైలో ఓ హిందూ కుటుంబానికి చెందిన రూ.12 కోట్ల ఆస్తిని ఓ పాస్టర్ ఆక్రమించాడు. దానిని తిరిగి పొందేందుకు ప్రయత్నించి, విఫలమవడంతో కుటుంబ సభ్యులు తమ ఆస్తిని రికవరీ చేయాలని...
News

తంజావూరు రథోత్సవం విషాదం! : 11 మంది సజీవ దహనం

చెన్నై: తమిళనాడులోని తంజావూరులో గత రాత్రి జరిగిన ఆలయ ఉత్సవంలో తీవ్ర విషాదం నెలకొంది. కలిమేడు ప్రాంతంలో జరిగిన ఉత్సవంలో విద్యుదాఘాతంతో 11 మంది సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. కలిమేడు...
News

గవర్నర్ అధికారాలకు కోత పెట్టేలా టీఎన్ స‌ర్కార్ నిర్ణయం

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఖండించిన బీజేపీ చెన్నై: విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర గవర్నర్‌కు ఉన్న అధికారాలను తొలగించేలా తమిళనాడు(టీఎన్‌) ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వర్సిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో...
News

టీఎన్‌ కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమ‌ణిపై మండిప‌డ్డ నెటిజన్లు!

చెన్నై: భ‌గ‌వాన్ శ్రీ‌రాముడు నాకు తెలియ‌ద‌ని, త‌మిళ‌నాడులో రామాల‌యాలు లేవంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన త‌మిళ‌నాడు(టీఎన్‌) కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమ‌ణిపై నెటిజ‌న్లు మండిప‌డ్డారు. ఒక న్యూస్ ఛాన‌ల్‌తో.. తనకు భగవాన్ రామ్ తెలియదని, తమిళనాడులో ఆయనకు దేవాలయాలు లేవని తమిళనాడుకు చెందిన...
News

కావాలనే ప్రధాని మోదీ ఫోటో తొల‌గించారా?

చెన్నై: పౌరసరఫరాల కార్యాలయం నుంచి ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను తొలగించిన వేప్పత్తూరు టౌన్‌ పంచాయతీ చైర్మన్‌ అంజమ్మల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరువిడైమరుత్తూరు పోలీసులకు తమిళనాడు రాష్ట్రం కుంభకోణం మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పట్టణ...
News

స్కూల్‌లో బైబిల్ చ‌ద‌వ‌మ‌ని బ‌ల‌వంతం… టీచ‌ర్ స‌స్పెన్ష‌న్‌!

క‌న్యాకుమారి(త‌మిళ‌నాడు): కన్యాకుమారిలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిని మతమార్పిడి చేసి, హిందువులు, భగవద్గీతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తన విద్యార్థులకు క్రైస్తవ మతాన్ని బోధించిన‌ దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని నెలల కింద‌ట‌ తంజావూరులోని...
News

‘పెరియార్ భూమి’లో ఇద్ద‌రు మహిళలు ‘క్రీస్తుతో ఐక్యం’ కావాలనికొన్నారు…

40 రోజుల పాటు ఆహారం లేకుండా దీక్ష ఇంట్లో స్పృహతప్పిన వైనం ర‌క్షించిన త‌మిళ‌నాడు పోలీసులు చెన్నై: గుడ్ ఫ్రైడే రోజున జీసస్‌తో కలిసిపోవాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఇద్దరు క్రైస్తవ మహిళలను తమిళనాడు పోలీసులు రక్షించారు. తాము ఏదో...
News

అటల్ బిహారీ వాజపేయికి తమిళనాడులో గుడి… ఉమాభార‌తి శంకుస్థాప‌న

చెన్నై: దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి తమిళనాడులో ఆలయం నిర్మించనున్నారు. మహాకవి భారతియార్‌ ముని మనవరాలు, బీజేపీ అగ్రనేత ఉమాభారతి కలిసి ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పుదుకోటై జిల్లా వీరాలిమలై సమీçపంలో...
News

క్రైస్తవ నకిలీ నర్సింగ్ కాలేజీ… గాలిలో 300 మంది విద్యార్థుల భవిష్యత్‌!

చెన్నై: తమిళనాడులో ఓ క్రిస్టియన్‌ సంస్థ నిర్వహిస్తున్న నకిలీ నర్సింగ్‌ కాలేజీ 300 మందికి పైగా విద్యార్థుల భవిష్యత్‌ను నాశ‌నం చేసింది. ఆ కాలేజీ తిరునల్వేలి జిల్లాలో ఉన్న‌ది. అన్నై వేలంకన్ని నర్సింగ్ కళాశాల మురుగన్‌కురిచ్చి వైక్కల్‌పాళయం సమీపంలో అయిదేళ్ళుగా పనిచేస్తోంది....
1 2 3 4 5
Page 3 of 5