archiveTamil Nadu

ArticlesNews

ఉత్తుంగ స్వేచ్చా తరంగం శ్రీ సుబ్రహ్మణ్య భారతి

20వ శతాబ్దికాలంలో తమిళనాడు ప్రాంతంలో జన్మించిన ప్రముఖ జాతీయకవి. వీరు సరళమైన భాషలో సహజసిద్ధమైన రీతిలో రచనలు చేసి, కవితలు వ్రాశారు. సమస్త భారతమూ ఒక్కటే అనే జాతీయ భావయుక్తమైన కవితలతో లక్షలాది ప్రజల హృదయాలలో దేశభక్తిని జాగృతమొనరించారు. వారు తమయొక్క...
News

రక్షణ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ఇక లేరు!

న్యూఢిల్లీ: తమిళనాడులోని కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో భారత రక్షణ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణించారు. మిలిటరీ హెలికాప్టర్ కూలి 13 మంది మృతి చెందగా.. ఓ వ్యక్తి తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ...
News

తమిళనాడులో భారీ వర్షాలు

పాఠశాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చెన్నై: తమిళనాడులోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కారణంగా రామేశ్వరం, మదురై సహా పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. తూత్తుకుడిలో గురువారం 26...
News

దేశంలోనే మొదటి ఆహార మ్యూజియం

తమిళనాడులో ఏర్పాటుచేసిన భారత ఆహార సంస్థ చెన్నై: తమిళనాడు తంజావూరులోని దేశంలోనే తొలి ఆహార మ్యూజియం నిర్మించారు. ఎఫ్​సీఐ బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్‌ టెక్నాలాజికల్‌ మ్యూజియం సంయుక్తంగా దీనిని అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడి వివిధ విభాగాలు ఆహారంపై విజ్ఞానాన్ని పెంచేలా...
News

శభాష్‌ పోలీస్‌!

వ్యక్తిని రక్షించిన ఎస్‌ఐ రాజేశ్వరి చెన్నై: తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. చెన్నైలోని టీపీ చత్రం ప్రాంతంలోని శ్మశానవాటికలో అపస్మారక స్థితిలో పడి ఉన్న...
News

నీట మునిగిన చెన్నై!

పడవల్లా తేలియాడుతున్న కార్లు.. చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలకు చెన్నై మహానగరం చిగురుటాకులా వణికిపోతోంది. 12 గంటల్లోనే 23 సెంటీమీటర్ల వర్షం పడిరది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నై వీధులు నదులను తలపిస్తున్నాయి. చెంబరబాక్కం,...
News

ఆలయాల ఆస్తులు ఆక్రమిస్తే గుండా చట్టం!

చెన్నై: దేవాలయాల ఆస్తులు ఆక్రమించిన వారిపై గుండా చట్టం ప్రయోగించాలని మద్రాస్‌ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల ఆక్రమణదారులను స్వచ్ఛందంగా నిర్ణీత వ్యవధిలో భూములను విడిచిపెట్టాలని, ఈ మేర ప్రభుత్వం బహిరంగ ప్రకటన జారీ చేయాలని మద్రాస్‌...
News

క‌య్యానికి కాలుదువ్వుతున్న క్రిష్టియ‌న్లు!

త‌మిళ‌నాడులో వినాయ‌క చ‌వితిని అప‌విత్రం చేయాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక‌ ఏకంగా క‌ర‌ప్ర‌తమే జారీ ప్ర‌జాస్వామ్య దేశంలో మ‌త పిచ్చోళ్ళు పెరిగిపోతున్నారు. త‌ళ‌మినాడులోని ఓ ప్రాంతానికి చెందిన క్రిష్టియ‌న్లు ఈ నెల ప‌దో తేదీన హిందువులు జ‌రుపుకొనే వినాయ‌క చ‌వితి పండ‌గ‌ను ఎలాగైనా...
1 3 4 5
Page 5 of 5