archiveTamil Nadu

News

ఆర్‌.ఎస్‌.ఎస్ చొర‌వ‌తో ఐక్య‌త‌ను చాటుతున్న ‘నంద‌నం’

కోయంబత్తూరు: సాధార‌ణంగా శ్మ‌శాన వాటిక అంటే మ‌న‌కు గుర్తువ‌చ్చేది ఎవ‌రైనా చ‌నిపోతే అక్క‌డ‌కు తీసుకెళ్ళి అంత్య‌క్రియ‌లు జ‌రుపుతారు అని… కానీ ఇక్క‌డ ఒక శ్మ‌శాన వాటిక ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, సేవాకేంద్రంగా, సేంద్రియ ఎరువుల త‌యారీ కేంద్రంగా మారింది. తమిళనాడులోని కోయంబత్తూరు...
News

తమిళనాడులో ఎన్​ఐఏ భారీ సెర్చ్ ఆపరేషన్!

తిరువ‌నంత‌పురం: కేరళ తుపాకులు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న తమిళనాడులోని 20 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. చెన్నైలోని 9, తిరుచ్చిలో 11 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు....
News

కట్నం తీసుకురాలేదని లవ్ జిహాద్ బాధితురాలి హత్య!

చెన్నై: తమిళనాడులో పెళ్ళ‌యిన మూడేళ్ళ‌కే లవ్ జిహాద్ బాధితురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ముస్లిం అత్తమామలు కట్నం కోసం వేధించారని, ఆమెను హత్య చేసి ఉంటారని బాధిత హిందూ యువతి తండ్రి ఆరోపించారు. చెన్నైకి చెందిన మురుగన్ పెద్ద కూతురు...
News

తమిళనాడులో పాఠ్యాంశంగా మోడీ చిన్ననాటి సాహసోపేత ఘటన

చిన్నారుల్లో స్ఫూర్తి నింపటానికని వెల్లడి చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్నతనంలో చేసిన ఓ సాహసాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం ఒకటో తరగతి విద్యార్థులకు దీనినే పాఠంగా పొందుపరిచింది. 2019లో ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడిన...
News

11వ శతాబ్దంనాటి విగ్రహాలు చోరీ.. 37ఏళ్ల తర్వాత స్వదేశానికి.. విలువ రూ.కోట్లలోనే…

తమిళనాడు: తమిళనాడులో 37 ఏళ్ళ కింద‌ట చోరీకి గురైన పంచలోహ విగ్రహాలు తిరిగి స్వదేశానికి చేరాయి. తమిళనాడులోని తెన్‌కాసీ జిల్లా అల్వార్‌కురిచీలోని ఓ దేవాలయం నుంచి 11వ శతాబ్దానికి చెందిన రెండు పంచలోహ విగ్రహాలు 1985లో చోరీకి గురయ్యాయి. అప్పట్లోనే దీనిపై...
News

రథయాత్రలో అప‌శ్రుతి… ముగ్గురు మృతి

ధ‌ర్మ‌పురి: తమిళనాడు ధర్మపురి జిల్లాలో అపశ్రుతి జరిగింది. మతేహల్లి గ్రామంలోని కాళిక దేవి జాతర సందర్భంగా.. భక్తులు రథం లాగుతుండగా.. భక్తులపైనే రథం బోల్తాపడింది. రథం చక్రాలు విరిగిపోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు భక్తులు రథం కింద...
News

తమిళనాడులో వెల్లివిరిసిన మతసామరస్యం… అమ్మవారి మహాకుంభాభిషేకంలో ముస్లింలు

తిరువారూరు: తిరువారూరు జిల్లా కూత్తనల్లూరులో హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా ముత్తుమారియమ్మన్‌ ఆలయ మహాకుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి మతసామరస్యాన్ని ఎలుగెత్తి చాటారు. ఆ ఆలయంలోని ముత్తుమారియమ్మన్‌ ఆలయం, ఆ ఆలయ ప్రాంగణంలోని వినాయకుడు, బాలమురుగన్‌ సన్నిధులకు 15 ఏళ్ల తర్వాత కుంభాభిషేక...
News

రాగిరేకులతో ప్రత్యేక శివ లింగం, ఆలయం నిర్మాణం

చెన్నై: తమిళనాడు...విరాలిమలై సమీపం తిరు ఆప్పడి గ్రామంలో నాలుగు టన్నుల రాగిరేకుల శివలింగంతో ప్రత్యేక శివాలయాన్ని నిర్మించనున్నట్టు అరుపత్తుమూవర్‌ తిరుప్పని ట్రస్టు వ్యవస్థాపకుడు శంకర్‌ తెలిపారు. తమ ట్రస్టు ఆధ్వర్యంలో పన్నిరు (ద్వాదశ) తిరుమురై పద్యాలను రాగిరేకులపై పొందు పరిచే బృహత్కార్యాన్ని...
News

క్రైస్త‌వుల వేధింపులు త‌ట్టుకోలేక హిందూ మ‌హిళ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!

మ‌తం మారాల‌ని ప‌దేళ్ళుగా మ‌తోన్మాదుల వేధింపులు ఫిర్యాదుపై ప‌ట్టించుకోని పోలీసులు చెన్నై: తమిళనాడులో మతం మారిన క్రైస్తవుల వేధింపుల‌తోపాటు పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. తన ఫిర్యాదులపై పోలీసు శాఖ ఉదాసీనత వైఖ‌రి ప్ర‌ద‌ర్శించింది. దీనికి నిరసనగా...
News

బాలికపై పాస్టర్ లైంగిక వేధింపులు

చెన్నై: తమిళనాడులో మానసిక వికలాంగురాలైన‌ బాలికపై పాస్ట‌ర్ లైంగిక వేధింపులకు పాల్ప‌డ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు పాస్టర్‌పై కేసు న‌మోదు చేశారు. బాలిక తన తల్లిని వెతుక్కుంటూ చర్చికి వెళ్ళిన సమయంలో పాస్టర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక మైనర్...
1 2 3 4 5
Page 2 of 5