archiveTamil Nadu

News

దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ట్రయల్‌ రన్‌ విజయవంతం

చెన్నై: దక్షిణ భారత దేశంలో తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాల మీద పరుగులు పెట్టింది. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు మీదుగా మైసూరు వెళ్ళే వందే భారత్‌ రైలు ట్రయల్‌ రన్‌ నిర్వహణ సోమవారం విజయవంతమైంది. చెన్నైలోని ఎంజీఆర్‌ సెంట్రల్‌...
News

హైకోర్టు ఆంక్షలతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ పథసంచలన్‌ వాయిదా!

చెన్నై: తమిళనాడులో ఆదివారం నిర్వహించతలపెట్టిన అన్ని కార్యక్రమాలను రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్ఎస్ఎస్) వాయిదా వేయాలని నిర్ణయించుకున్నది. ఆయా కార్యక్రమాలపై మద్రాస్‌ హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. మరో వైపు సింగిల్‌ జడ్జి బెంచ్‌...
News

తమిళనాడులో మూడు చోట్లే ఆర్ఎస్ఎస్ పథసంచలన్‌కు అనుమతి!

చెన్నై: తమిళనాడులో 50 చోట్ల ఈ నెల ఆరోతేదీన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ(ఆర్ఎస్ఎస్) తలపెట్టిన పథసంచలన్‌(కవాతు)అనుమతి ఇవ్వమని రాష్ట్ర హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర పోలీసులు మాత్రం మూడు చోట్ల మాత్రమే అనుమతి ఇచ్చారు. మరో 23 చోట్ల బహిరంగ మైదానంలో కాకుండా...
News

తమిళనాడులో అమ్మన్ విగ్రహంపై దాడి, ముగ్గురి అరెస్ట్

దిండిగల్: తమిళనాడులో అమ్మన్ విగ్రహంపై దాడి జరిగింది. ఇందుకు కారకులైన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల పునరుద్ధరించిన ఆలయంలో అమ్మన్ మూర్తిని ధ్వంసం చేసినందుకు అజీజ్, సిరాజుద్దీన్, వీర గౌతమ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిండిగల్ జిల్లాలోని జేవియర్...
News

రాజరాజ చోళుడు హిందువు కాదన్నా కమల్ హాసన్.. బీజేపీ ఆగ్రహం!

చెన్నై: తమిళనాట కొత్త వివాదం రాజుకుంది. రాజరాజ చోళుడి గురించి ప్రముఖ డైరెక్టర్‌ వెట్రిమారన్‌ వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలకు ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ మద్దతు తెలపడం వివాదానికి దారితీసింది. దీనిపై పుదుచ్ఛేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సహా...
News

తమిళనాడులో ఆర్ఎస్ఎస్ ప‌థ‌సంచ‌ల‌న్‌(రూట్ మార్చ్)కు హైకోర్టు అనుమతి

చెన్నై: తమిళనాడులో నవంబర్ ఆరోతేదీన రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ‌(ఆర్‌ఎస్ఎస్‌) ప‌థ‌సంచ‌ల‌న్‌(రూట్ మార్చ్) నిర్వహించేందుకు అనుమతించాలంటూ మద్రాసు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ప్రభుత్వం అనుమతివ్వకుంటే కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కింద తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది....
News

ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యక‌ర్త‌ల ఇళ్ళ‌పై `పెట్రో’ దాడులు!

పీఎఫ్ఐ ఆఫీసుల‌పై ఎన్ఐఏ దాడుల‌కు ప్ర‌తీకారం... 24 గంట‌ల్లో క‌నీసం 10 దాడులు చెన్నై: తమిళనాడులో ఆర్ఎస్‌ఎస్ కార్యాలయాలు, కార్యకర్తలపై పెట్రోల్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. చెన్నైలోని తాంబరంలో ఉంటున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్త సీతారామన్ నివాసంపై శనివారం తెల్లవారుజామున ఒక అగంతకుడు...
News

పురాతన విగ్రహాల స్వాధీనం

చెన్నై: తమిళనాడు లోని విల్లుపురం బొమ్మయార్‌పాళయంలోని పాత సామాన్ల విక్రయ దుకాణం వెనుక తోటలో పాతి పెట్టిన ఏడు పురాతన విగ్రహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దుకాణంలో పాత విగ్రహాలను విక్రయిస్తున్నారనే సమాచారంతో విగ్రహాల అక్రమ తరలింపు నిరోధక విభాగం...
News

తవ్వకాల్లో బయల్పడిన శ్రీ రాములవారు పూజించిన శివ‌లింగం!

తమిళనాడు: తమిళనాడులో పరమ శివుడి పురాతన లింగం పురావస్తు తవ్వకాల్లో బయటపడింది. శివగంగ జిల్లా, నానామడైలో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ అద్భుత లింగం గురించిన విశేషాలను పురావస్తు శాఖ అధికారి సెంధిల్‌మురుగన్‌ క్లుప్తంగా వివరించారు. సీతమ్మను దుష్ట రావణాసురుడి చెర...
News

4 వందల ఏళ్ళ నాటి పురాతన విగ్రహాం స్వాధీనం

చెన్నై: తమిళనాడులోని పురాతన విగ్రహాలను కనిపెట్టే వింగ్‌(ఐడల్‌ వింగ్‌)కి సేతుపతి వంశానికి చెందిన 400 ఏళ్ళ నాటి పురాతన విగ్రహం గురించి సమాచారం అందింది. ఈ మేరకు ఐడల్‌ వింగ్‌ బృందం అండర్‌ కవర్ ఆపరేషన్‌ చేపట్టి ఆ విగ్రహాన్ని కనిపెట్టారు....
1 2 3 5
Page 1 of 5