దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్.. ట్రయల్ రన్ విజయవంతం
చెన్నై: దక్షిణ భారత దేశంలో తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాల మీద పరుగులు పెట్టింది. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు మీదుగా మైసూరు వెళ్ళే వందే భారత్ రైలు ట్రయల్ రన్ నిర్వహణ సోమవారం విజయవంతమైంది. చెన్నైలోని ఎంజీఆర్ సెంట్రల్...