archivePAKISTAN

News

జమ్మూక‌శ్మీర్‌లో జీ-20 సమావేశం

మోడీ సర్కార్ నిర్ణయం హాజరుకానున్న ప్రపంచ దేశాల అగ్రనేతలు వ్యతిరేకిస్తున్న పాక్, చైనా న్యూఢిల్లీ: జీ-20 దేశాల 2023 సదస్సుకు జమ్మూకశ్మీర్ వేదిక కానుంది. ఈ సదస్సు కోసం జమ్మూకశ్మీర్ పరిపాలనా విభాగం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసింది....
News

పాకిస్తాన్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం… దేశవ్యాప్తంగా మొబైల్, ఇంటర్నెట్ సేవల నిలిపివేత!

ఇస్లామాబాద్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌లో కరెంటు కష్టాలు తీవ్రమయ్యాయి. దీంతో దేశం మొత్తం గంటలకొద్దీ విద్యుత్‌ కోతలు పెట్టే పరిస్థితి ఏర్పడింది. అత్యవసర సేవలనూ నిలిపివేసే పరిస్థితులు సమీపించాయి. ఇలా దేశవ్యాప్తంగా గంటలపాటు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో...
News

ముస్లిం సెనెటర్ తీర్మానాన్ని తీవ్రంగా ఖండించిన భారత ప్రభుత్వం

న్యూఢిల్లీ: భారత్ ప్రతిష్ఠ‌ను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ కు వంత పాడుతూ.. తమ మనస్సు నిండా భారత వ్యతిరేక‌తను నింపుకొంటున్నారు. తాజాగా అమెరికాకు చెందిన డెమెక్రాటిక్ కాంగ్రెస్ మహిళా సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ మరోసారి తన...
News

అత్యాచారాలు అడ్డుకోలేని పాకిస్తాన్… పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితి

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితిని విధించారు. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపు కేసులు గణనీయంగా పెరుగున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పంజాబ్‌ హోం శాఖ మంత్రి అట్టా తరార్ మీడియాకు తెలిపారు. రోజుకు...
News

కాశ్మీర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించే నిర్ణయం తీసుకోవాలా?

మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో వివాదాస్పద ప్రశ్న రేగిన‌ తీవ్ర దుమారం... సంబంధిత అధికారిపై చర్యలు భోపాల్: 'కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించే నిర్ణయం తీసుకోవాలా?' అంటూ మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అడిగిన ఒక ప్రశ్న తీవ్ర వివాదానికి...
News

పాకిస్తాన్‌లో ఘోరం.. ప్రసవ సమయంలో శిశువు త‌ల కోసేసిన ఆరోగ్య సిబ్బంది

అపస్మారక స్థితిలో హిందూ గర్భిణి ఇస్లాబాబాద్‌: పాకిస్తాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక్క‌డి సింధ్ ప్రావిన్స్‌లోని గ్రామీణ ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ నవజాతశిశువు మరణించడమే కాకుండా, ఆ గర్భిణి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ప్ర‌స‌వం కోసం...
News

ఆఫ్ఘన్‌లో భూకంపం … 920 మంది మృతి!

కాబూల్‌: అంతర్గత సంక్షోభం, ఆర్థిక సంక్షోభం నడుమ ఉన్న అఫ్గన్‌ నేలపై ప్రకృతి విరుచుకుపడింది. బుధవారం వేకువ ఝామున సంభవించిన భూకంపం దాటికి 920 మంది మృత్యువాత ప‌డిన‌ట్టు తెలుస్తోంది. మరో 600 మంది వరకు గాయాలకు గురయినట్టు చెబుతున్నారు. అఫ్గన్‌...
News

దేశ రక్షణ సమాచారం రాబట్టేందుకు పాక్ భారీ కుట్ర!

ఆపరేషన్ షేర్నీ పేరిట‌ ఐఎస్ఐ ప్రత్యేక ఆపరేషన్ భారత త్రివిధ దళాధికారులు, ఇంటిలిజెన్స్ ఉద్యోగులే ల‌క్ష్యం 300 మంది అందమైన యువతులతో వలపు వల న్యూఢిల్లీ: దేశంలోని త్రివిధ దళాలు, రక్షణ సంస్థల్లోని ఉద్యోగులు, సైంటిస్టులను హనీట్రాప్‌ చేయడానికి పాకిస్తాన్ గూఢచార...
News

పాకిస్థాన్ లో చైనా జాతీయులే లక్ష్యంగా దాడులు

* చైనీయులకు రక్షణ కల్పించడానికి నానా తంటాలు పడుతున్న పాక్ భద్రతా దళాలు పాకిస్థాన్ ‌లోని చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరుగుతున్న నేపథ్యంలో చైనా పౌరులు తమ భద్రతకై వారి కదలికలను ముందుగా ఇస్లామాబాద్‌ పోలీసులకు తెలియజేయాలని కోరినట్లు...
News

ఉగ్రదాడుల్లో పాకిస్తాన్ హస్తం: రాజ్నాథ్ సింగ్

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ఈ ఏడాది చివర్లో నిర్వహించేందుకు గట్టి అవకాశాలు ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కశ్మీర్‌లో రెండు రోజుల పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల విభజన...
1 4 5 6 7 8 27
Page 6 of 27