పాకిస్థాన్ పదివేల మందికి పైగా జిహాదీలను మాపైకి పంపింది…. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడి ఆరోపణ..
పాకిస్థాన్ తమ దేశంలోకి 10 వేలమందికి పైగా జిహాదీలను పంపిందని ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని ఆరోపించారు. తాలిబన్లకు పాకిస్థాన్ పూర్తి మద్దతునిస్తుందని ఆయన తెలిపారు. శాంతి చర్చల్లో తాలిబన్లు చురుకుగా పాల్గొనేలా వారికి పాక్ నచ్చజెప్పడంలేదని విమర్శించారు. తాష్కెంట్ లో...









