archivePAKISTAN

News

పాకిస్థాన్ పదివేల మందికి పైగా జిహాదీలను మాపైకి పంపింది…. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడి ఆరోపణ..

పాకిస్థాన్ తమ దేశంలోకి 10 వేలమందికి పైగా జిహాదీలను పంపిందని ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని ఆరోపించారు. తాలిబన్లకు పాకిస్థాన్ పూర్తి మద్దతునిస్తుందని ఆయన తెలిపారు. శాంతి చర్చల్లో తాలిబన్లు చురుకుగా పాల్గొనేలా వారికి పాక్ నచ్చజెప్పడంలేదని విమర్శించారు. తాష్కెంట్ లో...
News

తాలిబన్లతో చేతులు కలిపిన పాకిస్థాన్… ఆఫ్ఘన్ ప్రభుత్వానికి బెదిరింపులు… స్థానిక ప్రభుత్వ వైమానిక దాడుల అడ్డగింత

ఆఫ్గనిస్థాన్‌ నుంచి అమెరికా, నాటో దళాల ఉపసంహరణతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఆ దేశ సైన్యం, తాలిబన్ల మధ్య భీకరపోరు జరుగుతోంది. ఈ క్రమంలోనే.. పాకిస్థాన్‌ వక్రబుద్ధి బయటపడింది. ఉగ్రమూకల పక్షాన చేరి వారికి అండగా నిలుస్తోంది. తాలిబన్లపై అఫ్గాన్‌ సైన్యం వైమానిక...
News

పాకిస్థాన్‌ లో భారీ ఐఈడీ పేలుడు – నలుగురు చైనా ఇంజనీర్లు సహా 10 మంది మృతి

వాయువ్య పాకిస్థాన్‌లో భారీ ఉగ్రదాడి జరిగింది. చైనా ఇంజనీర్లు, పాకిస్థాన్‌ సైనికులు ప్రయాణిస్తున్న బస్సు లక్ష్యంగా భారీ ఐఈడీ పేలుడు సంభవించింది. కొహిస్థాన్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో నలుగురు చైనా ఇంజనీర్లు సహా 10 మంది మరణించినట్లు సమాచారం. మృతుల్లో...
News

మా ప్రధానివి అసందర్భ ప్రేలాపనలు – లాడెన్ అమరవీరుడన్న పాక్ ప్రధాని వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి

అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ను అమరవీరుడంటూ పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ కీర్తించడంపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు రావడంతో తేరుకున్న పాకిస్థాన్‌.. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నోరుజారి అలా వ్యాఖ్యానించారని పేర్కొంది. బిన్‌ లాడెన్‌ను ఉగ్రవాదిగానే చూస్తున్నామన్న పాకిస్థాన్‌.. మరోసారి...
News

పాక్ లో గణనీయంగా పెరిగిన ద్రవ్యోల్బణం… భారత్ నుండి దిగుమతులు లేకపోవడమే కారణం..

పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణ రేటు 12 శాతానికి చేరుకుంది. చక్కెర ధర కిలోకు 110 రూపాయల వరకు, రంజాన్ సందర్భంగా పిండి కిలోకు రూ .96 వరకు పెరిగింది. ఆగస్టు 2019 కి ముందు, ద్రవ్యోల్బణం ఇంత దారుణంగా లేదు. ఎందుకంటే అప్పుడు...
News

పాక్ లో మైనారిటీలపై వేధింపులు నిత్యకృత్యం – ఐరాసలో పాక్‌ తీరును ఎండగట్టిన భారత్‌

పాకిస్థాన్‌లో అల్పసంఖ్యాక వర్గాలపై జరుగుతున్న దాడుల గురించి భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా అక్కడ బలవంతపు మత మార్పిడులు రోజువారీ ఘటనలని పేర్కొంది. ప్రతి ఏటా వేల మంది బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల ఘటనలపై పాక్‌ ప్రభుత్వం నిమ్మకు...
News

ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ నివాసం సమీపంలో బాంబు పేలుడు

ముంబయి బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కర్ ఉగ్రముఠా నాయకుడు హఫీజ్‌ సయీద్‌ నివాసం సమీపంలో భారీ బాంబు పేలుడు సంభవించింది. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న ఆతడి ఇంటి వద్ద బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 16...
News

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడానికి భారత్ ‌లో డ్రగ్స్‌ దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు

ఉగ్రవాదులకు రూ.100 కోట్లు సమకూర్చే ముఠా గుట్టును ముంబయికి చెందిన మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు బహిర్గతం చేశారు. ఈ ముఠాకు చెందిన ఏడుగురిని అరెస్టు చేసిన అధికారులు.. వారి నుంచి 17 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్‌...
News

జమ్ముకశ్మీర్ విషయంలో పాక్ కవ్వింపు చర్యలు..

జమ్ముకశ్మీర్లో రాజకీయ ప్రక్రియ పునరుద్ధరణ దిశగా కేంద్రం ప్రయత్నిస్తున్న వేళ పాకిస్థాన్ మరోసారి నోరు పారేసుకుంది. కశ్మీర్ విభజన, భౌగోళిక రూపురేఖల మార్పు దిశగా భారత్ ఎలాంటి చర్యలు చేపట్టినా వ్యతిరేకిస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్...
News

పాకిస్థాన్ చెర నుంచి విడుదలైన తెలుగువాడు

పాకిస్తాన్‌లో నాలుగేళ్ల కిందట అడుగుపెట్టి బందీగా మారిన ప్రశాంత్ సోమవారం అక్కడి జైలు నుంచి విడుదలయ్యారు. నాలుగేళ్లు జైలులో గడిపిన ఆయన్ను.. అటారీ-వాఘా సరిహద్దుల్లో భారత సరిహద్దు భద్రతా దళానికి పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు అప్పగించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్ 2017లో...
1 23 24 25 26 27
Page 25 of 27