archivePAKISTAN

News

ఉగ్రవాద కుట్ర భగ్నం.. అనుమానిత తీవ్రవాది అరెస్టు

న్యూఢిల్లీ: దేశంలో విధ్వంసానికి తీవ్రవాదులు కుట్ర పన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇటీవల హెచ్చరించింది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భద్రతను అప్ర మత్తం చేశారు. ఈ నేపథ్యంలో చెన్నై నుంచి దుబాయ్‌ వెళ్ళే ఇండిగో విమాన ప్రయాణికుల...
News

కొనసాగుతున్న పాకిస్తాన్ కవ్వింపు చర్యలు

30 మంది జాలర్లను అదుపులోకి తీసుకున్న పాక్ నౌకాదళ సిబ్బంది న్యూఢిల్లీ: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన 30 మంది మత్స్యకారులను పాకిస్థాన్‌ అదుపులోకి తీసుకుంది. ఐదు పడవలను పాక్‌ తీర గస్తీ దళాలు...
News

క‌శ్మీర్‌లో 10 మంది ఉగ్ర‌వాదుల అరెస్టు

జమ్మూ, కాశ్మీర్: కాశ్మీర్ లోయలోని వివిధ ప్రదేశాలలో పది మంది జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదులను రాష్ట్ర దర్యాప్తు సంస్థట(ఎస్‌.ఐ.ఏ)అరెస్టు చేసింది. ఉగ్రవాదం, వేర్పాటువాదంతో సంబంధం ఉన్న నేరాలను పరిశోధించడానికి ఎస్‌.ఐ.ఏ ఇటీవల ఏర్పాటైంది. మధ్య కాశ్మీర్‌లోని వివిధ జిల్లాల్లోని 10 వేర్వేరు ప్రదేశాలలో జెఎమ్...
News

పాక్‌లో మరో దారుణం.. చెట్టుకు ఉరివేసి, ఇటుకలతో కొట్టారు..

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ముస్లిం మూక ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణతో ఒక వ్యక్తిని చిత్రహింసలకు గురిచేసి చంపినట్టు ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది. స్థానిక పోలీసులు నిందితులను అడ్డుకోలేదని కూడా తెలుస్తోంది. ఖనేవాల్ జిల్లాలోని మియాన్ చున్నూలోని పోలీస్...
News

అరేబియా తీరంలో భారత నౌకాదళం తనిఖీలు

పాక్ నుంచి ర‌వాణా అవుతున్న మాదక ద్రవ్యాలు స్వాధీనం న్యూఢిల్లీ: దేశ పశ్చిమ తీరంలో 763 కిలోల మాదక ద్రవ్యాలను అధికారుల స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్​లో రూ.2000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ముందస్తు సమాచారంతో నార్కొటిక్...
News

కశ్మీర్‌లో ఉగ్ర కుట్ర… ఏడుగురి అరెస్ట్!

జమ్ము: జమ్ముకశ్మీర్​లో భారీ ఉగ్ర కుట్రను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఛేదించాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఆల్ బదర్​కు చెందిన నలుగురు ఉగ్రవాదులతో సహా మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఉగ్రవాదులు సొపోర్​లో భద్రతా బలగాలపై దాడులకు ప్రణాళికలను రచిస్తున్నట్టు వెల్లడించారు....
News

‘హిజాబ్’ ఆయుధంగా చేసి, ఉర్దూయిస్థాన్ ఏర్పాటుకు కుట్ర!

కేంద్ర‌ నిఘా వర్గాల హెచ్చరిక న్యూఢిల్లీ: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత్‌లో అశాంతి రాజేసేందుకు రంగంలోకి దిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న హిజాబ్ వివాదాన్ని ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ (ఎస్ఎఫ్జే) సాయంతో మరింత రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టు నిఘా...
News

జమ్ములో ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్‌

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని డంగీవాచా ప్రాంతంలో పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు. ముగ్గురు టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అల్‌బదర్‌ ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా గుర్తించారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు...
News

భారత జలాల్లోకి పాకిస్తాన్‌ బోట్లు

గుజ‌రాత్‌: భారత సరిహద్దు జలాల్లోకి ప్రవేశించిన 11 పాకిస్తాన్‌​ బోట్లను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. గుజరాత్​లోని కచ్​ జిల్లా హరమినాలా ప్రాంతంలో నిర్వహించిన సెర్చ్​ ఆపరేషన్​లో అధికారులు ఈ బోట్లను గుర్తించారు. ఈ పడవలు భారత జలాల్లోకి ఎందుకు...
News

భారత జాలర్లను అపహరిస్తున్న పాకిస్తాన్

న్యూఢిల్లీ: గత 15 రోజుల్లో అనేక మంది భారత జాలర్లు పాకిస్తాన్ చెరలో చిక్కుకున్నారు. చేపల వేటకు వెళ్లిన జాలర్లను పాకిస్తాన్ అపహరిస్తోందని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అపహరణకు గురైన ఓ జాలర్ల బృందం కూడా చివరగా ఇదే విషయాన్ని...
1 13 14 15 16 17 27
Page 15 of 27