గ్రామాల్లో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు
నంద్యాల: ఏపీలోని నంద్యాల జిల్లా, బుక్కాపురం, తిమ్మాపురం గ్రామాల్లో బుధవారం ఉచిత క్షయ వ్యాధి నిర్ధారణ(మొబైల్ ఎక్స్ రే)పరీక్షలు జరిగాయి. స్థానిక సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వైద్య సేవలు ప్రజలకు అందాయి. ఈ సందర్భంగా సమితి కార్యదర్శి చిలుకూరి...








