archiveMilitants

News

‘ది కాశ్మీర్ ఫైల్స్’ అంటే ఆ ఉగ్ర‌వాది భార్య‌కు గుండె ద‌డ‌!

ఆ భయంతో భారత ఆర్మీపై అబద్ధాల ప్రచారం! న్యూఢిల్లీ: భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఎజెండాను ప్రచారం చేసేందుకు కృషి చేస్తోంది కాశ్మీరీ వేర్పాటువాది, ఉగ్రవాది యాసిన్ మాలిక్ పాకిస్తాన్ భార్య ముషాల్ హుస్సేన్ మాలిక్. ఆమె చేస్తున్న అసత్య ప్రచారాలకు సంబంధించిన...
News

ప్ర‌జ‌ల్ని చంపినందుకు చింతించడం లేదు: సిమి ఉగ్ర‌వాది న‌గోరి

భోపాల్: 2008లో అహ్మదాబాద్ బాంబు పేలుళ్ళ‌తో అమాయ‌క‌పు ప్ర‌జ‌ల‌ను చంపినందుకు చింతించడంలేదని స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్ర‌వాది సఫ్దర్ నగోరి స్ప‌ష్టం చేశాడు. తాను ఖురాన్ ద్వారా మార్గనిర్దేశం పొందుతాన‌ని, దాని తీర్పును మాత్రమే నమ్ముతానని చెప్పాడు....
News

ఉగ్రవాద కుట్ర భగ్నం.. అనుమానిత తీవ్రవాది అరెస్టు

న్యూఢిల్లీ: దేశంలో విధ్వంసానికి తీవ్రవాదులు కుట్ర పన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇటీవల హెచ్చరించింది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భద్రతను అప్ర మత్తం చేశారు. ఈ నేపథ్యంలో చెన్నై నుంచి దుబాయ్‌ వెళ్ళే ఇండిగో విమాన ప్రయాణికుల...
News

శ్రీనగర్​​లో ఎన్​కౌంటర్​, ఇద్దరు ముష్కరుల హతం

శ్రీ‌న‌గ‌ర్‌: జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇక్కడి జకూరా ప్రాంతంలో శ‌నివారం భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరులు దాగి ఉన్నారనే పక్కా సమాచారం మేరకు భద్రతా సిబ్బంది.. జకూరా ప్రాంతానికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించారు. ఈ...
News

ఐసిస్‌ అధినేత అబు ఇబ్రహీం అల్‌ ఖురేషీ హతం

న్యూఢిల్లీ: కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ (ఐసిస్‌) అధినేత అబు ఇబ్రహీం అల్‌ హషిమీ అల్‌- ఖురేషిని అమెరికా బలగాలు హతమార్చాయి. ఈ మేరకు ఖురేషీని సిరియాలో హతమార్చినట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ట్వీట్‌ చేశారు. ‘గత రాత్రి నా...
News

భారత్​పై మరో కుట్ర.. సరిహద్దుల్లో రెడీగా 135 మంది ఉగ్రవాదులు!

న్యూఢిల్లీ: భార‌త దేశంపై మ‌రో కుట్ర జ‌రిగింది. దీని ఫ‌లిత‌మే స‌రిహ‌ద్దుల్లో దాదాపు 135 ఉగ్ర‌వాదులు దేశంలోకి చొర‌బ‌డేందుకు నిరీక్షిస్తున్నారు. ఈ మేర‌కు బీఎస్‌ఎఫ్​ కశ్మీర్​ ఇన్‌స్పెక్టర్​ జనరల్​ రాజాబాబు సింగ్ తెలిపారు. వీరంతా నియంత్రణ రేఖ వెంబడి న‌క్కి ఉన్నార‌ని,...
News

ముమ్మరంగా ఉగ్రవాదుల ఏరివేత

తాజా ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు ముష్కరులు హతం జ‌మ్ము: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. బుడ్గాం పరిధిలోని జోల్వా క్రాల్పోరా...
News

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌, ఉగ్ర‌వాదుల హ‌తం!

జ‌మ్ముక‌శ్మీర్‌: జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. శ్రీనగర్​లోని పంథా చౌక్‌​ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో నలుగురు సీఆర్​పీఎఫ్​ జవాన్లు కూడా గాయపడ్డారు. ఈ మేరకు కశ్మీర్...
News

కశ్మీర్​లో ఎన్​కౌంటర్!

ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల హ‌తం క‌శ్మీర్‌: కశ్మీర్​లో ఉగ్రవాదులు- భద్రతా దళాల మధ్య శనివారం ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుపెట్టారు. షోపియాన్​లోని చౌగామ్​ ప్రాంతంలో ఈ ఎన్​కౌంటర్​ జరిగింది. ఘటనాస్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు....
News

పుల్వామాలో ఇద్దరు ముష్కరుల హతం!

పుల్వామా: జమ్ముకశ్మీర్​లోని పుల్వామాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులను హతమార్చినట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండర్ యాసిర్​ పరే​ ఉన్నట్టు వెల్లడించారు. ఐఈడీ అమర్చడంలో యాసిర్...
1 2 3 4
Page 2 of 4