మనువాదం, హిందుత్వం… హింస, హత్యలు, విచ్చిన్నాన్ని ప్రేరేపిస్తున్నాయి – కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు
మనువాదం, హిందుత్వం... హత్యలు, హింస, విచ్ఛిన్నాన్ని ప్రేరేపిస్తున్నాయని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని హిందువులకు హిందూత్వంతోనే పెను ప్రమాదం ముంచుకొస్తోందని అన్నారు. తాను కూడా హిందువునేనని, హిందూ ధర్మాన్ని పాటిస్తానని.. అయితే హిందుత్వానికి వ్యతిరేకంగా నిలబడతానని...









