archiveKarnataka

News

మనువాదం, హిందుత్వం… హింస, హత్యలు, విచ్చిన్నాన్ని ప్రేరేపిస్తున్నాయి – కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

మనువాదం, హిందుత్వం... హత్యలు, హింస, విచ్ఛిన్నాన్ని ప్రేరేపిస్తున్నాయని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని హిందువులకు హిందూత్వంతోనే పెను ప్రమాదం ముంచుకొస్తోందని అన్నారు. తాను కూడా హిందువునేనని, హిందూ ధర్మాన్ని పాటిస్తానని.. అయితే హిందుత్వానికి వ్యతిరేకంగా నిలబడతానని...
News

శ్రీరాముడిపై కర్ణాటకకు చెందిన విశ్రాంత ప్రొఫెసర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు!

కర్ణాటక రాష్ట్రానికి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ కేఎస్ భగవాన్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘శ్రీరాముడు తాగుబోతు, సీతా దేవిని అడవులకు పంపించాడు, ఆమెను పట్టించుకోలేదు’ అని అన్నారు. వాల్మీకి రామాయణంలోని ఉత్తర కాండ ప్రకారం, శ్రీరాముడు ఆదర్శప్రాయుడైన రాజు కాదని,...
News

ఓటు బ్యాంకు రాజకీయాలతో దక్షిణాది ప్రాంతాలు వెనుకబడ్డాయి – ప్రధాని మోదీ

కర్ణాటక రాష్ట్రాన్ని పాలించిన ఇతర పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాలు వెనుకబాటుకు గురవుతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బీజేపీ ప్రభుత్వం వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్బంగా కర్ణాటకలోని కోడెకల్‌లో నీటిపారుదల,...
News

కర్ణాటకలో శ్రీరామ సేన సంఘ నాయకుడిపై కాల్పులు.. తృటిలో తప్పిన ముప్పు!

కర్ణాటక రాష్ట్రం బెల్గావి జిల్లా శ్రీరామ సేన సంఘ జిల్లా అధ్యక్షులు రవి కోకిట్కర్‌, అతని డ్రైవర్‌పై గుర్తు తెలియని ఓ వ్యక్తి హిండల్గా గ్రామ ప్రాంతంలో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరూ అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డారు. వెంటనే పోలీసులకు...
News

సిద్ధేశ్వర స్వామిజీ శివైక్యం.. చివరి చూపు కోసం తరలి వచ్చిన వేలాది మంది భక్తులు

నడిచే దేవుడిగా పేరుగాంచిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన విజయపుర జ్ఞానయోగాశ్రమ శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వర స్వామిజీ శివైక్యం చెందారు..  స్వామీజీ అంతిమ దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. విజయపుర నగరంలోని సైనిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో అంతిమ దర్శనానికి...
News

ఆటోలో పేలుడు… ఉగ్రవాదుల చర్యేనన్న డీజీపీ

మంగళూరు: కదులుతున్న ఆటోలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగి దట్టంగా పొగ కమ్ముకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సహా మరో ప్రయాణికుడు గాయపడ్డాడు. వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్ణాటకలోని మంగళూరులో శనివారం జరిగిందీ ఘటన....
News

కర్ణాటకలో మరో సాధువు అనుమానాస్పద మృతి

రామనగర: కర్ణాటకలో ఇటీవల ఓ సాధువు అనుమానాస్పద మృతిని మరిచిపోక ముందే మరో సాధువు మృతి సంఘటన వెలుగులోకి వచ్చింది. రామనగర జిల్లాలోని శ్రీ కంచగుల్ మఠానికి చెందిన సంత్ బసవలింగ స్వామి కన్నుమూశారు. మఠంలోని ఓ గదిలో సాధువు శవమై...
News

గోశాలకు నాలుగున్నర ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లిం

మంగళూరు: కర్ణాటకలో ఓ వ్యక్తి చేసిన ప‌నికి సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. గోవు రుణం తీర్చుకోవడం కోసం గోశాల నిర్మాణానికి ఏకాంగా నాలుగున్నర ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చాడు ఓ ముస్లిం. దీంతో అందరు అతడి దాతృత్వాన్ని కీర్తిస్తున్నారు. అదే స్థలంలో...
News

‘హిజాబ్ ఆందోళనల వెనక భారీ కుట్ర.. పీఎఫ్ఐ కారణం’

బెంగ‌ళూరు: హిజాబ్ ధారణకు అనుకూలంగా కర్ణాటకలో జరిగిన నిరసనల వెనక ఇస్లాం సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) హస్తం ఉందని సుప్రీంకోర్టుకు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. నిరసనలు దానికవే చెలరేగలేదని భారీ కుట్రలో భాగంగానే జరిగాయని ఆరోపించింది. ప్రజల మతపరమైన...
News

బెంగళూరులో అక్రమ నిర్మాణాల కూల్చివేత

భారీ వరదలతో ఇటీవల బెంగళూరు నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ దుస్థితికి ఆక్రమణలూ ఓ కారణమని గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం.... వాటిని తొలగించడంపై దృష్టిసారించింది. ఈ మేరకు ఇప్పటికే బుల్డోజర్లను రంగంలోకి దించింది. ఈ క్రమంలోనే అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర...
1 2 3 6
Page 1 of 6