archiveKarnataka

News

క్రైస్తవ మిషనరీలు నా తల్లినీ మతం మార్చేశాయి…

కర్ణాటక అసెంబ్లీలో హోసదుర్గ్‌ ఎమ్మెల్యే శేఖర్‌ ఆగ్రహం చర్యలకు రాష్ట్ర హోం మంత్రి హామీ బెంగళూరు: క్రిస్టియన్‌ మిషనరీలు నా తల్లినీ మతం మార్చాయి... ఆమె నుదిటిపై కుంకుమ పూయవద్దని కోరింది. నా తల్లి మొబైల్‌ ఫోన్‌ రింగ్‌టోన్‌ కూడా క్రైస్తవ...
News

కర్ణాటకలో మతపరమైన నిర్మాణాల రక్షణ బిల్లు

బెంగళూర్‌: కర్ణాటకలో అన్ని మతాలకు చెందిన మతపరమైన నిర్మాణాలకు రక్షణ కల్పించాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని మతపరమైన నిర్మాణాల రక్షణ బిల్లు-2021 ని కర్నాటక ప్రభుత్వం తీసుకురానున్నది. ఈ మేరకు బిల్లును ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మతపరమైన...
News

ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ఆంధ్రా కూలీలు దుర్మరణం!

కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌ జిల్లాలో దుర్ఘటన చిక్‌బల్లాపూర్‌: కర్నాటక రాష్ట్రం, చిక్‌బల్లాపూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కూలీలు మృత్యువాతపడ్డారు. కూలీలతో వెళ్తున్న జీపు ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ...
News

కొత్త తరం విమానం హన్సా స‌క్సెస్

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రీయ‌ల్‌ రీసెర్చ్-నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (CSIR-NAL), బెంగళూరు వారు రూపొందించి, అభివృద్ధి చేసిన హంసా న్యూ జనరేషన్ (NG) విమానం, శుక్రవారం హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) విమానాశ్రయం నుండి ప‌రీక్షించింది. ఇది విజయవంతమైంది. 4000...
News

శ్రీలంక మీదుగా కేరళలోకి ప్రవేశించిన12 మంది ఉగ్రవాదులు – కేరళ మరియు కర్ణాటకలలో హై అలర్ట్

రెండు పడవల్లో ప్రయాణిస్తూ శ్రీలంక నుండి 12 మంది ఉగ్రవాదులు అలప్పుజ జిల్లాలోకి ప్రవేశించనున్నారని కేరళ ప్రభుత్వాన్ని కర్ణాటక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ పరిణామం తరువాత కేరళ మరియు కర్ణాటక తీరప్రాంతాల్లో హై అలర్ట్‌లు జారీ చేయబడ్డాయి. ఈ ఉగ్రవాదులు...
News

అమానుషం : కోతులకు విషం పెట్టి.. గోనెసంచుల్లో కుక్కి.. కర్రలతో కొట్టి..

మనుషుల్లో మానవత్వ విలువలు తగ్గిపోతున్నాయని అనడానికి నిదర్శనం ఈ ఘటన. కనీస విచక్షణ మరిచి మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించారు కొందరు వ్యక్తులు. వానరాలకు విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో 30 కోతులు మరణించాయి....
News

కర్ణాటక : గ్రంథాలయంలో 3000 భగవద్గీత కాపీలు దగ్ధం

కర్ణాటకలోని మైసూర్ లోని ఒక గ్రంధాలయంలో 3000 భగవద్గీత పుస్తకాలను కొందరు దుండగులు తగలబెట్టారు. ఈ పబ్లిక్ గ్రంధాలయం సయీద్ ఇసాక్ అనే వ్యక్తికి చెందినది. ఆ లైబ్రరీలో సుమారు 11000 పుస్తకాలు ఉన్నాయి. సయ్యద్ ఇసాక్ అనేక సంవత్సరాలుగా అక్కడ...
News

ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచి ఇంత బాధ్యతా రహితమైన ట్వీటా?- కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలపై VHP మండిపాటు

“అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ నిధి సమర్పణలో భాగస్వాములు కాని వారి ఇళ్లను ఆర్ ఎస్ ఎస్ గుర్తించింది. జర్మనీలో నాజీలు చేసిన దానికి ఇది సమానం.” అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి ట్విట్టర్ లో చేసిన...
News

కర్ణాటక శాసనమండలిలో అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ

కర్ణాటక శాసనమండలిలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న వేళ సభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ప్రకాశ్‌ రాథోడ్‌ సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూశారన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రకాశ్‌ రాథోడ్‌ అశ్లీల వీడియోలు చూస్తున్న దృశ్యాలను కొన్ని కన్నడ వార్తా ఛానెళ్లు ప్రచారం చేశాయి....
1 4 5 6
Page 6 of 6