archiveKarnataka

News

మఠాధిపతి ఆత్మహత్య

* లైంగిక ఆరోపణలతో మనస్తాపం * మఠాధిపతులపై లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక, హిందూ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉన్నదేమోనని పలువురి సందేహం కర్ణాటకలో పీఠాధిపతులపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోక్సో కేసులో చిత్రదుర్గ మురుగ మఠాధిపతి శివమూర్తి శరణారు ఏకంగా...
News

కర్ణాటకలో బీజేపీ యువమోర్చా నేత హ‌త్య‌!

బెంగ‌ళూరు: బీజేపీ యువ మోర్చా నాయకుడు ప్రవీణ్​(32) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని నెట్టారు ప్రాంతంలో జరిగింది. దుండగులు మూకుమ్మడిగా దాడి చేయగా.. ప్రవీణ్​కు తీవ్రగాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని...
News

కర్ణాటకలో ముస్లిం విద్యాసంస్థల కుయుక్తులు…. హిజాబ్ ధరించే కళాశాల ఏర్పాటుకు యత్నం!

బెంగ‌ళూరు: ముస్లిం విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్ ధరించడానికి అనుమతి ఇచ్చే కళాశాలలను ఏర్పాటు చేయాలని కర్ణాటకలోని ముస్లిం విద్యా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దక్షిణ కన్నడలో ప్రీ-యూనివర్సిటీ కళాశాలల ఏర్పాటుకు అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని 13 ముస్లిం విద్యా సంస్థలు కోరాయి....
News

బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హంతకులకు రాజభోగాలు!

కర్ణాటక: బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో నిందితులు కర్ణాటకలోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో రాజభోగాలు అనుభవిస్తున్నారు. వీరు మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూ, వీడియో కాల్స్ చేస్తూ జల్సాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద...
News

కర్ణాటకలో వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ గురూజీ దారుణ హ‌త్య‌!

హుబ్బల్లి: కర్ణాటకలోని హుబ్బల్లి జిల్లాలోని ఓ ప్రముఖ హోటల్‌లో ‘సరల్ వాస్తు’ ఫేమ్ చంద్రశేఖర్ గురూజీని ఇద్ద‌రు దుండ‌గులు మంగళవారం ఉదయం కత్తితో పొడిచి, దారుణంగా హ‌త్య చేశారు. గురూజీ వ్యాపార నిమిత్తం ఎవరినైనా కలిసేందుకు నగరంలోని ప్రెసిడెంట్ హోటల్‌కు వచ్చినట్టు...
News

మంగళూరులో 518 మంది `అక్రమ’ విదేశీయుల గుర్తింపు

మంగళూరు: కర్ణాటకలోని సముద్ర తీర ప్రాంత ప్రముఖ నగరమైన దక్షిణ కన్నడ జిల్లా కేంద్రం మంగళూరులో అక్రమంగా నివసిస్తున్న 518 మంది విదేశీయులను పోలీసులు గుర్తించారు. వివిధ దేశాల నుంచి విద్య, విజిటర్‌ వీసాలపై రాష్ట్రానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వారి...
News

కర్ణాటకలో సంవాద విలేఖ‌రిపై దాడి… నిందితుల అరెస్టుకు ప‌లువురి డిమాండ్‌!

బెంగళూరు: ‘సంవాద’ ఛానెల్‌కు చెందిన జర్నలిస్ట్ తేజ ఈ నెల 18న తిమ్మప్ప ఫ్రీడం పార్క్‌లో కర్ణాటకలో పాఠ్యపుస్తకాల సవరణలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనను కవర్ చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజ‌ర‌య్యారు. సంకుచిత, భాషా ఆధారిత రాజకీయాలకు...
News

ఘ‌నంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

మైసూర్​ : అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్​ సహా ప్రపంచ దేశాల్లో ఘనంగా నిర్వ‌హించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కర్ణాటకలోని మైసూర్​ నుంచి యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో వేకువజామునుంచే ప్రముఖులు సహా సామాన్య ప్రజలు యోగాసనాలు వేశారు....
News

హిజాబ్ వివాదం: 23 మంది విద్యార్థినులపై వారం సస్పెన్షన్

కర్ణాటక ప్రభుత్వం ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, కోర్టులు ఎన్ని చట్టాలు చేసినా కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. ఆ వివాదాన్ని కొందరు నిరంతరం రాజేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గత వారం ఉప్పినగండి ప్రభుత్వ కాలేజీ తరగతి గదిలో...
News

మసీదులో పూజలు చేస్తాం: వీహెచ్‌పీ ప్రతిన

'శ్రీరంగ'లో టిప్పుసుల్తాన్ మసీదు నిర్మించాడని ఆరోపణ భారీగా పోలీసుల మోహరింపు శ్రీరంగపట్నం: కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో గల జామియా మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తామని విశ్వహిందూ పరిషత్ ప్రకటించటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో నగరంలో శనివారం సాయంత్రం ఆరు గంటల వరకూ 144...
1 2 3 4 6
Page 2 of 6