హరిద్వార్, రిషికేశ్లకు ‘జైషే మహ్మద్’ బెదిరింపులు
హరిద్వార్: ఉత్తరాఖండ్ హరిద్వార్లో బాంబు పేలుళ్లకు సంబంధించిన లేఖ కలకలం సృష్టిస్తోంది. అక్టోబరు 25, 27 తేదీల్లో హరిద్వార్, రిషికేశ్లలో బాంబు దాడులకు పాల్పడతామని జైషే మహ్మద్ అనే ఉగ్రసంస్థ లేఖ రాసింది. హరిద్వార్ రైల్వే పోలీసులకు ఈ లేఖ పంపింది....








