archiveIndian Prime Minister Narendra Modi

News

క్వాడ్ సదస్సుకు 24న మోదీ ప‌య‌నం!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న జపాన్​లోని టోక్యోలో జరగనున్న క్వాడ్ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిద, ఆస్ట్రేలియా ప్రధానితో కలిసి క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో మోదీ...
News

ప్రపంచ ఆరోగ్య సంస్థను సంస్కరించాల్సి ఉంది: గ్లోబల్ సదస్సులో ప్రధాని మోడీ సూచన

న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థను తప్పనిసరిగా సంస్కరించాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. మరింత నమ్మకమైన వైద్య భద్రతా విధానంతో పటిష్ఠపరిచాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నంలో భారత్ తనవంతు సహకారాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు...
News

భారత్‌కు బలమైన అంతర్జాతీయ భాగస్వామి ఫ్రాన్స్: మోడీ ట్వీట్

న్యూఢిల్లీ: ఐరోపా పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ.. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో రెండు దేశాలు బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో భారత్‌, ఫ్రాన్స్‌ అగ్రనేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వైపాక్షికమైన పలు అంశాలు...
News

మీ సరిహద్దుల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలు నడవకూడదు – నేపాల్ ప్రధానితో భేటీలో స్పష్టం చేసిన భారత ప్రధాని మోడీ

భారత్-నేపాల్ మధ్య సరిహద్దుల్లో నియంత్రణ, ఆంక్షలు లేని పరిస్థితులను దుర్వినియోగపరచకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేపాల్ ను హెచ్చరించారు. నేపాల్ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవ్ ‌బాతో ఆయన సమావేశమయ్యారు. ఉభయ దేశాల రక్షణ, భద్రత సంస్థల మధ్య...
News

యుద్ధ విరమణ దిశగా రష్యాని ఒప్పించాలి

భారత ప్రధాని మోడీని కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు న్యూఢిల్లీ: మూడు రోజులుగా కొనసాగుతున్న రష్యా దాడులు, ప్రతిఘటనతో ఉక్రెయిన్‌ అలసిపోతోంది. ఈ తరుణంలో మిలిటరీ చర్యలను ఆపే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ భారత్‌ సాయం...
News

ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పురస్కారం

న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం నగడగ్ పెల్ గి ఖోర్లో లభించింది. ఈ మేరకు భూటాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.‘‘భూటాన్ దేశ అత్యున్నతమైన పౌర పురస్కారాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ పేరును ఎంపిక...
News

బిర్సా గుర్తుగా మ్యూజియం ప్రారంభించిన ప్రధాని

రాంచీ: స్వాతంత్య్ర సమరయోధుడు, జల్‌-జంగల్‌-జమీన్‌ ఉద్యమ నేత బిర్సా ముండా గుర్తుగా జార్ఖండ్‌ రాజధాని రాంచీలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మ్యూజియాన్ని ప్రారంభించారు. సోమవారం జరిగిన వీడియో కాన్ఫరేన్స్‌లో పాల్గొన్న మోదీ.. రిమోట్‌ ద్వారా మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ...
News

పటేల్ భారతీయుల హృదయాల్లో సజీవంగా ఉన్నారు – ప్రధాని మోడీ

కేవలం చరిత్రలోనే కాకుండా ప్రతి భారతీయుడి హృదయాల్లోనూ సర్దార్ పటేల్ సజీవంగా ఉన్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత తొలి ఉపప్రధాని, తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా వర్చువల్ పద్ధతిలో ప్రధాని మోడీ ప్రసంగించారు....
News

మూడు, నాలుగేళ్ళలో దేశవ్యాప్తంగా 200 విమానాశ్రయాలు

ప్రధాని నరేంద్ర మోదీ కుషినగర్‌(ఉత్తర ప్రదేశ్‌): రాబోయే మూడు, నాలుగు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 200 విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లు, సీప్లేన్‌ల కోసం వాటర్‌డ్రోమ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని కుషినగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని...
News

పెట్టుబడిదారులకు భారత్‌ స్వర్గధామం

దుబాయ్‌ ఎక్స్పోలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: పెట్టుబడిదారులకు భారత్‌ స్వర్గధామం లాంటిదని.. ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం ప్రారంభమైన దుబాయ్‌ ఎక్స్‌పో ఆయన మాట్లాడారు. యూఏఈ, దుబాయ్‌లతో భారత్‌కు ఉన్న బంధాన్ని బలోపేతం చేయడంలో ఈ ఎక్స్పో కీలక పాత్ర...
1 2
Page 1 of 2