archiveINDIAN NAVY

News

దేశ రక్షణకు సన్నద్ధంగా నేవీ

భారత నౌకాదళ అధిపతి హరికుమార్ వెల్ల‌డి న్యూఢిల్లీ: దేశ ఉత్తర సరిహద్దులోని పరిస్థితులు, కరోనా తదితర సవాళ్లను భారత నౌకాదళం సమర్థంగా ఎదుర్కొందని అధిపతి అడ్మిరల్ ఆర్​ హరి కుమార్ పేర్కొన్నారు. భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. మేక్...
News

భారత నౌకాదళంలోకి ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’

విశాఖపట్నం: భారత నావికాదళంలోకి మరో నూతన యుద్ధనౌకను ప్రవేశపెట్టారు. దేశీయంగా రూపొందించిన ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధనౌకను ఇవాళ జాతికి అంకితం చేశారు. ముంబై తీరంలో రక్షణమంత్రి రాజ్నాథ్‌ సింగ్‌ చేతుల మీదుగా ఈ నౌకను నావికాదళంలో ప్రవేశపెట్టారు. దీన్ని విశాఖపట్నంలో మోహరింపజేయనున్నారు....
News

భారత నౌకా వాయు దళానికి.. అత్యున్నత ప్రెసిడెంట్ కలర్స్ పురస్కారం..

రక్షణ రంగంలో అత్యున్నత పురస్కారం ప్రెసిడెంట్ కకలర్స్ను అందుకోవడం లో నావికా దళం ముందుంటుంది. 1951 మే 27న రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.. భారత నౌకాదళానికి తొలిసారిగా ఈ తరహా పురస్కారాన్ని అందించారు. తర్వాత కాలంలో దక్షిణ నౌకాదళం, తూర్పునౌకాదళం,...
News

దక్షిణ చైనా సముద్రంలోకి ప్రవేశించిన భారత యుద్ధ నౌకలు

వియత్నాం నౌకాదళంతో సంయుక్త విన్యాసాల కోసం భారత తూర్పు నౌకాదళం నుంచి మరో రెండు నౌకలు దక్షిణ చైనా సముద్రంలోకి ప్రవేశించాయి. ఐ.ఎన్.ఎస్ (INS) రణవిజయ్, ఎన్.ఎస్.ఎస్ కోరాలు ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలను నిర్వహించేందుకు అక్కడికి చేరుకున్నాయి. వియత్నాం నేవీ యుద్ధ...
News

భారత్ అమ్ములపొదిలో సీహాక్‌ హెలికాప్టర్లు

భారత నావికా దళం అమ్ములపొదిలో రెండు అత్యాధునిక హెలికాప్టర్లు చేరాయి. అమెరికా నేవీ నుంచి రెండు ఎమ్‌హెచ్‌-60ఆర్‌ సీహాక్‌ హెలికాప్టర్లను భారత్‌ కొనుగోలు చేసింది. వాటిని శాన్‌ డియాగోలోని నావికాదళ వైమానిక కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమెరికా నేవీ...
News

భారత నావికా దళానికి అందిన పీ-8ఐ

భారత నావికా దళానికి మరో యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ యుద్ధవిమానం అందింది. బోయింగ్‌ సంస్థ తయారు చేసిన పీ-8ఐ విమానం మంగళవారం నావికాదళానికి చేరింది. ఈ రకం విమానాలు ఎనిమిదింటిని కొనుగోలు చేసేందుకు భారత్‌ 2009లో ఒప్పందంపై సంతకం చేసింది. ఆ...
News

శ్రీలంక తీరాల్లోకి చొరబడ్డ చైనా.. అభివృద్ధి కార్యకలాపాల పేరుతో కుట్ర.. అప్రమత్తమైన భారత నౌకాదళం

శ్రీలంకలో చైనా చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు భారత్కు ముప్పు కలిగించవచ్చని నావికాదళం పేర్కొంది. చైనా కార్యకలాపాలను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఈ మేరకు ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత నావికాదళ వైస్ చీఫ్, వైస్ అడ్మిరల్...
News

మరింత మెరుగ్గా తీర రక్షణ – నావికా దళంలో చేరిన అధునాతన స్వదేశీ హెలికాప్టర్లు

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన మూడు అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు (ఏఎల్‌హెచ్‌ మార్క్‌-3) శనివారం తీరరక్షక దళంలో చేరాయి. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో వర్చువల్‌గా రక్షణశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ వీటిని ప్రవేశపెట్టారు. నిఘా, గాలింపు, సహాయ చర్యలకు ఇవి సాయపడతాయని తెలిపారు....
News

మేకిన్ ఇండియా : రూ.43 వేల కోట్లతో 6 జలాంతర్గాముల రూపకల్పనకు శ్రీకారం – వెల్లడించిన రక్షణమంత్రి రాజ్ నాథ్

భారత నావికాదళానికి సుమారు రూ.43,000 కోట్ల వ్యయంతో ఆరు సంప్రదాయ జలాంతర్గాములను నిర్మించే మెగా ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆమోదం చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన 'రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి(డీఎసీ)' సమావేశంలో...
News

తూర్పు హిందూ మహాసముద్రంలో భారత్‌-అమెరికాల నౌకాదళ విన్యాసాలు

రక్షణ, సైనిక వ్యవహారాల్లో భాగస్వామ్యం బలోపేతమే లక్ష్యంగా తూర్పు హిందూ మహాసముద్రంలో భారత్‌-అమెరికా దేశాల నౌకాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆదివారం ప్రారంభమైన ఈ విన్యాసాలు రెండు రోజులపాటు జరుగనున్నాయి. భారత్‌కు చెందిన యుద్ధ నౌకలు శివాలిక్‌, లాంగ్‌ రేంజ్‌ మారిటైమ్‌ పెట్రోల్‌...
1 2 3
Page 2 of 3