archive#INDIAN ARMY

News

సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి : ఆర్మీ చీఫ్

భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నట్లు ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె పేర్కొన్నారు. దేశ భద్రత కోసం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బలగాలను మోహరించామని తెలిపారు. ఈశాన్య లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు సమీపంలో చైనా దురాక్రమణకు పాల్పడుతున్న నేపథ్యంలో...
News

మహిళను ఆదుకున్న జవాన్లు

దేశ రక్షణకు సరిహద్దుల్లో గస్తీ కాయడమే కాదు పక్క వారికి ఆపదొస్తే అదే స్ఫూర్తిని కనబరుస్తామని చాటారు మన జవాన్లు. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించేందుకు పెద్ద సాహసమే చేశారు. రాళ్లూ రప్పలు, వాగులూ వంకలూ దాటుకుంటూ 15 గంటల పాటు...
News

సైన్యంపై సినిమా అంటే అనుమతులు తప్పనిసరి

దేశ రక్షణ, సైన్యం నేపథ్యంలో వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతోపాటు దేశభక్తిని గుర్తు చేస్తుంటాయి. పాక్‌పై భారత్‌ చేసిన సర్జికల్‌ స్ట్రైక్‌ నేపథ్యంలో వచ్చిన 'ఉరి' చిత్రం దేశ వ్యాప్తంగా సంచలన విజయం అందుకుంది. ఆ తర్వాత ఇదే ఫార్ములాను వెబ్‌సిరీస్‌లు...
News

సైనికుల దశాబ్దాల కల సాకారం : డ్రోన్‌ ‘భరత్’ ను అభివృద్ధి చేసిన DRDO

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) సరిహద్దు ప్రాంతాలలో పర్యవేక్షణ, సమస్యాత్మక భూభాగాల్లో కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మానవరహిత వైమానిక వాహనాన్ని (డ్రోన్) అభివృద్ధి చేసింది. తూర్పు లడఖ్‌లో చైనాతో స్టాండ్-ఆఫ్ కొనసాగుతున్నందున, తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్...
News

లడాఖ్‌లో పారాట్రూపర్ల అద్భుత విన్యాసాలు

అది లడాఖ్‌లోని మంచుతో నిండిన పర్వత ప్రాంతం.. ఇంతలో అక్కడికి చేరుకున్న సీ-130జే సూపర్‌ హెర్క్యులస్‌ విమానం నుంచి ఒక్కొక్కరుగా పారాట్రూపర్లు ర్యాంపు అంచు నుంచి కిందకి దూకుతున్నారు. సైనికుల ధైర్యసాహసాలకు నిదర్శనమైన ఇలాంటి విన్యాసాలు కేంద్ర రక్షణ శాఖ మంత్రి...
News

ఆయుధాల కొనుగోలుకు ప్రభుత్వ అనుమతితో పనిలేదు – ఆర్మీకి స్వేచ్చనిచ్చిన కేంద్రం

సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న దృష్ట్యా కేంద్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. సైన్యానికి తగిన స్వేచ్ఛనిస్తోంది. తాజాగా రూ.300 కోట్ల వరకు ఆయుధ సామగ్రిని కొనుగోలు చేసుకొనే అధికారాన్ని సైన్యానికి కట్టబెట్టింది. పరిమితి మేరకు ఇకపై కొనుగోళ్లకు ప్రభుత్వ అనుమతి అవసరం...
News

పాక్ దాడులను తిప్పికొట్టే క్రమంలో భారత సైనికుడు వీరమరణం

పాక్‌ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. కెర్ని సెక్టార్‌లో నియంత్రణా రేఖ వెంట కాల్పులకు తెగబడింది. మోర్టార్లతో విరుచుకుపడింది. వాటిని తిప్పికొట్టే క్రమంలో భారత్‌కు చెందిన ఓ సైనికుడు వీరమరణం పొందారు. ముగ్గురు గాయపడ్డారు. షాహ్‌పూర్‌-కెర్నీ సెక్టార్‌లో...
News

‘భారత సైన్యంలో ప్రపంచంలోనే అత్త్యుత్తమమైన పర్వత దళాలు ఉన్నాయి’ –  చైనా సైనిక నిపుణుడు హువాంగ్ గువోజి

ఇండో- చైనా సరిహద్దు ప్రతిష్టంభన మధ్య, చైనా సైనిక నిపుణుడు భారత సైన్యాన్ని బహిరంగంగా అభినందించారు. "ప్రస్తుతం, పీఠభూమి మరియు పర్వత దళాలతో ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అనుభవజ్ఞులైన సైన్యం కలిగిన దేశం యుఎస్, రష్యా, లేదా ఏ యూరోపియన్ పవర్...
News

ఆర్మీ అవసరాల కోసం సరికొత్త మహీంద్రా వాహనం

ఇటీవల మహీంద్రాలో తయారైన తేలికపాటి సాయుధ వాహనం (ఏఎల్‌ఎస్‌వీ) పనితీరును సైన్యం పరీక్షిస్తోంది. ఈ వాహనాన్ని మహీంద్రా ఎమిరేట్స్‌ వెహికల్‌ ఆర్మురింగ్‌ సంస్థ తయారు చేస్తోంది. మహీంద్రా ఆర్మర్డ్‌ లైట్‌ స్పెషలిస్ట్‌ వెహికల్‌ (ఎంఈవీఈ) పై వచ్చిన ఒక ఆర్టికల్‌ను ఆయన...
News

భారత మహిళా మేజర్‌కు అంతర్జాతీయ పురస్కారం

భారత ఆర్మీకి చెందిన మేజర్‌ సుమన్‌ గవానీ ప్రఖ్యాత '2019 ఐక్యరాజ్యసమితి మిలిటరీ జెండర్‌ అడ్వొకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు'కు ఎంపికయ్యారు. లైంగిక హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి చేపట్టిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించినందుకు ఆమెను ఈ అవార్డు వరించింది. సుమన్‌...
1 6 7 8 9
Page 8 of 9