archiveINDIA

News

భారత్ – బంగ్లాదేశ్ మధ్య బస్సు సర్వీస్ పునఃప్రారంభం

న్యూఢిల్లీ: భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య బస్సు సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో రెండేళ్ళ కింద‌ట ఇరు దేశాల మధ్య ఈ బస్సు సర్వీసులను నిలిపేసిన విషయం తెలిసిందే. త్రిపుర రాజధాని అగర్తల నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మీదుగా కోల్‌కతాకు వచ్చే బస్సు...
News

డాలర్ వద్దు రూపాయితోనే వ్యాపారం చేద్దాం… భారత్‌తో వర్తక, వాణిజ్యానికి అంగీకరించిన ఇరాక్

న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలో లేదా వస్తు మార్పిడి రూపంలో నిర్వహించే అవకాశాలను భారత్, ఇరాన్‌ పరిశీలించాయి. అలాగే, నిర్దిష్ట బ్యాంకింగ్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసే అంశంపైనా చర్చించా యి. మూడు రోజుల పాటు భారత...
News

భార‌తీయ ఆత్మ‌ను జాగృత‌ప‌ర‌చ‌డ‌మే ఆర్‌.ఎస్‌.ఎస్ ధ్యేయం

ప్ర‌థ‌మ వ‌ర్ష సంఘ‌శిక్షావ‌ర్గ సార్వ‌జ‌నికోత్స‌వంలో ఆర్‌.ఎస్‌.ఎస్ ఆంధ్ర ప్రాంత కార్య‌వాహ వేణుగోపాల‌నాయుడు నూత‌క్కి: భార‌తీయ ఆత్మ‌ను జాగృత‌ప‌రిచి త‌ద్వారా దేశంలో స్వ‌భాష‌, స్వ‌భిమానం, స్వ‌దేశీ భావ‌న‌ త‌దిత‌ర వాటిని శ‌క్తివంతం చేసి, ప్ర‌పంచంలో భార‌త‌దేశం గొప్ప గ‌డ్డగా త‌యారు చేయ‌డమే రాష్ట్రీయ...
News

ఖతార్‌లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అవమానం

ఆయనతో సమావేశం రద్దు చేసుకున్న డిప్యూటీ అమీర్ న్యూఢిల్లీ: యాభై ఏండ్ల దౌత్య సంబంధాలకు ప్రతీకగా జరుగుతున్న పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఖతర్‌కు వెళ్ళిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలవడానికి ఖతర్‌ ఎమిర్‌ అమీర్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ అహ్మద్‌ ఇష్టపడలేదు. ఇద్దరి...
News

అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకంగా భారత బ్యాంకులు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థల్లో భారత బ్యాంకులు, కరెన్సీని భాగం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆర్థిక సంస్థలు మెరుగైన ఆర్థిక, కార్పొరేట్ పాలనా పద్ధతులను అనుసరించాలని ఆయన సూచించారు. 75 ఏళ్ళ‌ స్వాతంత్య్ర...
News

ఇస్లామిక్ దేశాలకు భారత్ కౌంటర్!

న్యూఢిల్లీ: మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై కాషాయ పార్టీల నేత‌ల వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు అంత‌ర్జాతీయంగా పెను ప్ర‌కంప‌న‌లు రేపాయి. ఈ వ్యాఖ్య‌ల‌పై ఇస్లామిక్ దేశాల స‌హ‌కార స‌మాఖ్య భ‌గ్గుమంది. భార‌త్‌పై త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఐక్య‌రాజ్య‌స‌మితిని కోరింది. ఇక ఓఐసీ ప్ర‌క‌ట‌న‌ను భార‌త్ తోసిపుచ్చుతూ...
News

వచ్చే పదేళ్ళ‌లో భారత్‌కు దిక్సూచి కానున్న ఉత్తరప్రదేశ్: మోదీ

ల‌క్నో: సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రాలతో భారతదేశం పురోగమించిందని చెబుతూ వచ్చే పదేళ్ళ‌లో భారతదేశానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఒక దిక్సూచి అవుతుందని, చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. లక్నోలో యూపీ...
News

హానిక‌ర సోషల్ మీడియా ఖాతాల‌ కట్టడికి కేంద్రం కఠిన నిబంధనలు

న్యూఢిల్లీ: సోషల్​ మీడియాను కట్టడి చేసేందుకు కేంద్రం మరిన్ని కఠిన నిబంధనలను ప్రవేశపెట్టనుంది. సామాజిక మాధ్యమ సంస్థల గ్రీవెన్స్​ అధికారులు తీసుకున్న నిర్ణయాలపై ఫిర్యాదుల పరిష్కారానికి అప్పీలేట్​ కమిటీని నియమించనుంది. దీనికోసం ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ రూల్స్​ 2021ను సవరించనుంది. ఈ అప్పీలేట్​...
News

తాలిబన్ ప్రతినిధులతో భారత్ బృందం భేటీ

కాబూల్‌: అఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్న తాలిబన్ ప్రతినిధులతో భారతీయ అధికారుల బృందం గురువారం భేటీ అయ్యింది. గతేడాది ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్ళాక జరిగిన తొలి సమావేశం ఇది. తాలిబన్లతో భేటీపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి...
News

మోడీ ఎనిమిదేళ్ల సుపరిపాలనపై వంద పేజీల కర పుస్తకం విడుదల

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ళ‌లో దేశానికి సుపరిపాలన అందించారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సేవ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన పలు కీలక పథకాలకు శ్రీకారం చుట్టారని తెలిపింది. మోదీ ప్రధాని పీఠమెక్కాక చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రవేశపెట్టిన...
1 12 13 14 15 16 27
Page 14 of 27