archiveHINDU

News

రాజస్థాన్ ప్రభుత్వం వికృత చేష్ట‌లు… బుల్డోజ‌ర్‌తో ఆల‌యాల కూల్చివేత‌

జ‌య‌పూర్‌: రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డుతోంది. హిందువుల మ‌నోభావాలు, విశ్వాసాల‌పై బుల్డోజ‌ర్‌తో దాడి చేస్తోంది. అభివృద్ధి పేరుతో అల్వార్ జిల్లా, రాజ్‌గఢ్‌లో చారితాత్మ‌క మూడు దేవాలయాలను శుక్ర‌వారం బుల్డోజర్‌తో కూల్చివేసింది, ఈ ఆలయాలలో 300 సంవత్సరాల నాటి శివాలయం కూడా...
News

జహంగీర్‌పురి ఘర్షణల్లో వీహెచ్‌పీ పేరు.. మండిప‌డ్డ ప‌రిష‌త్‌!

న్యూఢిల్లీ: జహంగీర్‌పురి ఘర్షణల సందర్భంగా తాము పోలీస్ అనుమతి లేకుండానే హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర జరిపినట్టు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం పట్ల విశ్వహిందూ పరిషద్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమతో పాటు, భజరంగ్ దళ్‌పై కేసు నమోదు...
News

27 ఆలయాలు కూల్చాకే కుతుబ్ మినార్ నిర్మాణం!: కేకే మొహమ్మద్

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా జరిగిన సంభాషణలో ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త కెకె మొహమ్మద్ మాట్లాడుతూ.. ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో ఖువాత్-ఉల్-ఇస్లాం మసీదును నిర్మించడానికి 27 దేవాలయాలను కూల్చివేశారని తెలిపారు. కుతుబ్ మినార్...
News

బాలుడి అంతిమ సంస్కారానికి చర్చి తిర‌స్క‌ర‌ణ‌!

చెన్నై: చెన్నైలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న ఎనిమిదేళ్ళ బాలుడు తీక్షిత్‌ స్కూల్ క్యాంపస్‌లో స్కూల్ బస్సు ప్రమాదంలో మృతి చెందాడు. బాలుడి తండ్రి వెట్రివేల్ హిందువు కాగా తల్లి జెనిఫర్ క్రిస్టియన్. బాలుడి కోరిక మేరకు త‌ల్లి చర్చి శ్మశానవాటికలో...
News

హలాల్ ఉత్పత్తులపై నిషేధానికి దేశవ్యాప్త ఉద్యమం!

హిందూ జనజాగృతి సమితి కర్ణాటక ప్రతినిధి మోహన్ గౌడ భాగ్య‌న‌గ‌రంః హలాల్ ఉత్పత్తులపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థ హిందూ జనజాగృతి సమితి ఉద్యమం మొదలుపెట్టింది. హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చింది. మాంసాన్ని హలాల్‌గా ధ్రువీకరించడం ద్వారా వేల...
News

ఆంధ్రప్ర‌దేశ్‌లో అరాచకం.. హిందూ దేవుళ్ళ ముసుగులో హిందూ వ్య‌తిరేక ప్రచారం!

అడ్డుకున్న ధ‌ర్మ జాగ‌ర‌ణ ప్ర‌తినిధులు, ఆల‌య ఈవో క‌ర్నూలు: ఆంధ్రప్ర‌దేశ్‌లో రోజు రోజుకూ హిందూ వ్య‌తిరేకుల‌ అరాచకం పెరిగిపోతోంది. తాజాగా, క‌ర్నూలు జిల్లా, పాణ్యం మండ‌లంలో హిందూ వ్య‌తిరేకులు బ‌రి తెగించారు. వారి మాట‌ల‌కు ఆద‌ర‌ణ లేక‌నో లేక వారికి మ‌తి...
News

ఆఫ్ఘన్ సిక్కు, హిందూ ప్రతినిధి బృందంతో ప్రధాని మోదీ భేటీ

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన సిక్కు, హిందూ ప్రతినిధి బృందం శనివారం ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకుంది. పౌరత్వ సవరణ చట్టం(సిఎఎ)ను తేవడం, తమకు ఇబ్బందులు ఎదురైన పరిస్థితుల్లో తమకు అండగా నిలబడడంపై ఆయనకు కృతజ్ఞతలను తెలిపింది. ఆ ప్రతినిధి...
News

జార్ఖండ్‌లో హిందూ యువకుడిపై ముస్లిం గుంపు దాడి, హ‌త్య‌!

జార్ఖండ్‌: హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్య చేసిన మరో ఘటనలో జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. ఇక్క‌డి హజారీబాగ్‌లోని దుల్మహా గ్రామంలో సరస్వతీ మాత విగ్రహ నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న రూపేష్ కుమార్ పాండే అనే 17 ఏళ్ల యువకుడిని కొందరు రాడికల్ ముస్లింలు...
News

హిజాబ్ ర‌గ‌డ‌… కర్ణాటకలో విద్యాసంస్థల బంద్

బెంగ‌ళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం హింసాత్మక ఘటనలకు దారితీయడంతో రాష్ట్రంలోని విద్యాసంస్థలను మూడు రోజులపాటు మూసివేస్తున్నట్టు ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు. రాష్ట్రంలో తిరిగి శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కొంతకాలంగా హిజాబ్ వివాదం చెలరేగుతోంది....
News

కర్ణాటక పాఠశాలలో విద్యార్థుల నమాజ్‌!

మండిపడ్డ హిందూ సంఘాలు తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థుల నిరసన ప్రదర్శన విచారణకు కలెక్టర్‌ ఆదేశం కర్ణాటక: కర్ణాటక, ముల్‌బాగల్‌లోని సోమేశ్వర పాలయ బాలే చంగప్ప ప్రభుత్వ కన్నడ మోడల్‌ స్కూల్‌లోని ముస్లిం విద్యార్థులు తరగతి గదిలో నమాజ్‌ చేశారు. ఈ దృశ్యాలు...
1 3 4 5 6 7 8
Page 5 of 8