archiveHINDU

News

భారతీయులంతా హిందువులే…

ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్ సంఘ్ చాల‌క్‌ మోహన్‌ భగవత్‌ ముంబయి: దేశంలోని హిందువులు, ముస్లిముల మూలాలన్నీ ఒక్కటే అని రాష్ట్రీయ స్వయంసేవక  సంఘ్ స‌ర్ సంఘ్ చాల‌క్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) మోహన్‌ భగవత్‌ పేర్కొన్నారు. ప్రతి భారతీయుడూ హిందువేనని వ్యాఖ్యానించారు. తెలివైన ముస్లిం నాయకులు మతోన్మాదులకు...
News

కోయంబత్తూరులో ‘కరపత్రం పాస్టర్‌’ అరెస్టు!

న్యూఢిల్లీ: కోయంబత్తూరులోని ఓ పాస్టర్‌ మతపరమైన ఉద్రిక్తతలకు పాల్పడడంతో పోలీసులు అరెస్టు చేశారు. హిందూ మతాన్ని రక్షించడానికి, హిందూ మత స్మారక కట్టడాలను రక్షించడానికి తమిళనాడుకు చెందిన మత, సాంస్కృతిక సంస్థ హిందూ మున్నాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సెయింట్‌ పాల్స్‌...
News

నకిలీ ఎస్సీల భరతం పడతాం – హిందూ, బౌద్ధ మతాలకు చెందిన షెడ్యూల్డ్ కులాల ప్రతినిధులు

విశాఖపట్నంలోని స్థానిక నర్శింగరావు పేటలోని ఏపీటీఎఫ్ భవనంలో హిందూ, బౌద్ధ మతాలకు చెందిన షెడ్యూల్డ్ కులాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. శ్రీ రేబాక రామారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమాన్ని శ్రీ కొనపల్లి...
News

మ‌త‌మార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్న పాస్ట‌ర్ పై పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు

అమాయ‌కుల క‌ష్టాల‌ను ఆసరాగా చేసుకుని బ‌ల‌వంత‌పు మ‌త మార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్న ఒక పాస్ట‌ర్‌ను స్థానిక హిందువులు, వి.హెచ్‌.పి నాయ‌కులు అడ్డుకున్న ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని వ‌న‌స్థ‌లిపురంలో జ‌రిగింది. వి.హెచ్.‌పి నాయ‌కులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం విజ‌య‌వాడ‌కు చెందిన పాస్ట‌ర్ ర‌వికుమార్ ప్ర‌తీ ఆదివారం...
ArticlesNews

పాకిస్థాన్ లో ఏడాదికి 1,000 మంది బాలికలు బలవంతంగా ఇస్లాంలోకి : లాక్డౌన్ లో మరింత వేగవంతం.

పాకిస్థాన్ లో మతపరంగా మైనారిటీలైన హిందూ, క్రిస్టియన్ మరియు సిక్కు మతాలకు చెందిన 1,000 మంది బాలికలు ప్రతి సంవత్సరం బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చబడుతున్నారని మానవ హక్కుల కార్యకర్తలను ఉటంకిస్తూ, అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. కరోనావైరస్ సందర్భంగా లాక్డౌన్ సమయంలో...
1 6 7 8
Page 8 of 8