archiveHINDU

News

ప్రియురాలికి మ‌తం మార్చుకోవాల‌ని ఆస్ప‌త్రి య‌జ‌మాని ఖాన్ ఒత్తిడి!

భోపాల్‌: మహిళలకు మత మార్పిడి ఒత్తిడిలు త‌ప్ప‌డం లేదు. ఓ వర్గం యువకులు హిందూ అమ్మాయిలే ల‌క్ష్యంగా లవ్ జీహాద్ కు పాల్పడుతున్నారు. ప్రేమించినట్టు నటించి చివరికి పెళ్ళి విషయం వచ్చే సరికి మతం మారాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారు. అలాంటి ఘటనే...
News

‘భోపాల్‌లోని జామా మసీదూ గుడిపై నిర్మించిందే…’

భోపాల్‌: భారతదేశంలో దేవాలయాలను ధ్వంసం చేసి నిర్మించిన మసీదుల వాస్తవాలు తెరపైకి వస్తున్నాయి. ముస్లిం ఆక్రమణదారులు దేవాలయాలను ధ్వంసం చేసి వాటిపై మసీదులు నిర్మించారని కూడా నిరూపిత‌మ‌వుతోంది. అయోధ్యలో శ్రీరాముడి జన్మస్థలంలో నిర్మించిన బాబ్రీ కట్టడమైనా, నేటి జ్ఞానవాపి సముదాయంలో గుడి...
News

జ్ఞానవాపి మసీదులో హిందూ దేవుళ్ళ‌ బొమ్మలు!

వారణాసి: వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో హిందూ దేవుళ్ల ఆనవాళ్ళు ఉన్నాయని సర్వే​లో తేలినట్టు స్పష్టం అవుతున్నది. వారణాసిలోని శృంగార్ గౌరీ కాంప్లెక్స్​లో ఉన్న మసీదులో శివలింగం బయటపడటంతో ప్రత్యేక కమిషన్‌ ఆధ్వర్యంలో వీడియో సర్వేకు కోర్టు ఆదేశించింది. ఈ నెల...
News

జ్ఞాన్‌వాపిలో శివలింగం కనిపించడంపై వీహెచ్‌పీ సంతోషం

వార‌ణాసి: వారణాసిలోని జ్ఞాన్‌వాపిలో సర్వే సందర్భంగా ఒక గదిలో శివలింగం కనిపించిందంటే అది ఆలయమేనని వెల్లడైన్న‌ట్టేన‌ని అని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. జ్ఞాన్‌వాపి ఆలయంలో సర్వే సందర్భంగా ఒక గదిలో శివలింగం కనిపించడం పట్ల విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ వర్కింగ్‌...
News

జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం!.. ఆ ప్రదేశాన్ని సీల్ చేయమన్న కోర్టు!

వార‌ణాసి: వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం- జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు మూడు రోజులుగా జరుగుతున్న వీడియోగ్రఫీ సర్వే సోమవారం ఉదయం ఓ శివలింగంను కనుగొనడంతో ముగిసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగిన సర్వే అనంతరం, హిందూవుల తరపు...
ArticlesNews

నిజంగా అందరూ ఒక్కటేనా?

నా చిన్నతనం నుంచి చూస్తున్నా.... "మా దేవుడొక్కడే దేవుడు" మిగిలిన వాళ్ళు సైతాన్ లు. మా దేవుడ్ని నమ్మనివాళ్ళు కాఫిర్లు. వాళ్ళని చంపినా తప్పులేదు. గొంతు మీద కత్తి పెట్టయినా వారిని మతం మార్చాలి. మతం కోసం క్రూసేడులు చెయ్యాలి." అని...
News

ఏపీలో విచ్చలవిడిగా మత మార్పిడులు!

బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అమ‌రావ‌తి: ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతం, హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా ఎక్కడా కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఆయన...
News

దేశంలో ఉమ్మడి పౌరస్మృతి తేవాల్సిందే!

గువాహ‌టి: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫార్మ్ సివిల్ కోడ్) తేవాల్సిన అవసరం ఉందని అసొం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ఏ ఒక్క ముస్లిం మహిళ కూడా తన భర్తకు భార్యలు ఉండాలని కోరుకోదని ఆయన పేర్కొన్నారు. సమాజంలో...
News

మధ్యప్రదేశ్‌లో లవ్ జీహాద్‌కు పాల్పడిన నిందితుడి ఇల్లు కూల్చివేత

నిందితులు ఇమ్రాన్‌, అతని తల్లి సుగా బేగంల అరెస్టు భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం లవ్ జిహాద్ కేసులో నిందితుడైన ఇమ్రాన్ అనే వ్యక్తికి చెందిన అక్రమ ఇంటిని కూల్చివేసింది. బాధితురాలి బంధువులు గ్వాలియర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో...
News

దేశ సమగ్రత, ఐక్యత కోసం హిందువులు జాగృతం కావాలి

ఆర్‌.ఎస్‌.ఎస్ ప్రాంత ప్ర‌చార‌క్ భ‌ర‌త్ కుమార్‌ క‌విటి: దేశ సమగ్రత, ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు చూస్తున్న దుష్టశక్తుల పన్నాగాలను తిప్పికొట్టేందుకు హిందూ స‌మాజం ఐక్యత కావాల‌ని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ్(ఆర్.ఎస్‌.ఎస్‌) ప్రాంత ప్ర‌చార‌క్ భ‌ర‌త్ కుమార్ పిలుపునిచ్చారు. ఏపీలోని క‌విటిలో...
1 2 3 4 5 6 8
Page 4 of 8