archive#COVID-19

News

50%మంది మాస్క్‌ పెట్టుకోవట్లేదు: కేంద్రం

దేశంలో విజృంభిస్తున్న కరోనా కట్టడికి మాస్క్‌ ధరించడం తప్పనిసరంటూ వైద్యరంగ నిపుణులు, ప్రభుత్వాలు పదే పదే హెచ్చరిస్తున్నా దేశంలో సగం (50శాతం)మంది ఇంకా మాస్క్‌లు పెట్టుకోవడంలేదని కేంద్రం వెల్లడించింది. మాస్క్‌లు ధరిస్తున్నవారిలో కూడా 64శాతం మంది ముక్కును కప్పి ఉంచేలా సరిగా...
News

కరోనా గుర్తింపునకు… డి ఆర్ డి ఏ సరికొత్త ఆవిష్కరణ…

అనుమానిత రోగులలో కోవిడ్ -19 ను వేగంగా గుర్తించడంలో సహాయపడే రీసెర్చ్ లో భాగంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO).. సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ (CAIR) కోవిడ్ -19 ను గుర్తించడంలో సహాయపడటానికి ఒక...
News

కరోనా సంక్షోభంలో…రిజర్వు బ్యాంక్ చేయూత

కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు భారత రిజర్వు బ్యాంకు రంగంలోకి దిగింది. టీకా తయారీ సంస్థలు, ఆసుపత్రులు, లేబరేటరీలు, కరోనా సంబంధిత ఆరోగ్య సదుపాయాల కల్పనకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులను అనుమతిచ్చింది. ఇందుకోసం బ్యాంకులకు రూ. 50...
ArticlesNews

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో ఆర్‌.ఎస్‌.ఎస్ స్వ‌యంసేవ‌కులు

దేశంలో క‌రోనా రెండో ద‌శ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతుంది. వైర‌స్ బారిన ప‌డి అనేక మంది ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగులు ఎక్కువ అవుతుండ‌డంతో దేశంలోని ప‌లు ఆస్ప‌త్రుల్లో వైద్య, ఆరోగ్య‌ సిబ్బంది, ప‌డ‌క‌ల‌ కొర‌త ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది....
News

వ్యాక్సినేషన్ లో అమెరికా, చైనాల కన్నా భారత్ దే ముందంజ

వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ ప్రపంచ రికార్డును నమోదు చేసింది. 92 రెండు రోజుల్లో 12 కోట్ల మందికి పైగా టీకాలు వేసి ఈ ఘనతను సాధించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా 97, చైనా 108 ఈ రోజుల్లో...
ArticlesNews

వ్యాక్సిన్ వృధాకి బాధ్యులెవరు?

కరోనా మహమ్మారితో ప్రపంచం అట్టుడిగిపోతున్న వేళ మిగతా ప్రపంచం కంటే ముందుగా మన దేశంలోని శాస్త్రవేత్తలు కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నారు. మనదేశంలో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చేటప్పటికీ అమెరికా మోడెర్నాకానీ, రష్యన్ ఫైజర్, స్ఫుత్నిక్ లు గానీ, జాన్సన్ అండ్ జాన్సన్...
News

కరోనా చికిత్సలో అడ్డసరం ఎంతో అవసరం

కోవిడ్ మహమ్మారి చికిత్సకు ఔషధ మొక్క అడ్డసరం.. ఏ మేరకు పని చేస్తుందో పరిశోధిస్తున్నట్లు ఢిల్లీలోని ఆయుర్వేద, రెస్పిరేటరీ రీసెర్చ్ సెంటర్ ఫర్ అప్లైడ్ డెవలప్మెంట్ అండ్ జినో మీన్స్ తెలిపింది. దగ్గు, ఉబ్బసం, రక్తస్రావం ఆపడానికి, చర్మవ్యాధులకు ఈ మొక్కను...
News

ఏప్రిల్ 11 నుండి 14 వరకు అందరికీ టీకాలు వేయండి : రాష్ట్రాలకు ప్రధాని మోడీ సూచన

దేశంలో మరోసారి భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో సమీక్షించారు. కొవిడ్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారీ సంఖ్యలో టెస్ట్‌లు చేయాలని సూచించారు. మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌ల ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించాల్సిన...
News

కరోనా ఉద్ధృతిపై ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం!

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలో జరుగుతున్న టీకా పంపిణీ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేబినెట్ కార్యదర్శి, ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి సహా సీనియర్ అధికారులు దీనిలో...
1 3 4 5 6 7 13
Page 5 of 13