50%మంది మాస్క్ పెట్టుకోవట్లేదు: కేంద్రం
దేశంలో విజృంభిస్తున్న కరోనా కట్టడికి మాస్క్ ధరించడం తప్పనిసరంటూ వైద్యరంగ నిపుణులు, ప్రభుత్వాలు పదే పదే హెచ్చరిస్తున్నా దేశంలో సగం (50శాతం)మంది ఇంకా మాస్క్లు పెట్టుకోవడంలేదని కేంద్రం వెల్లడించింది. మాస్క్లు ధరిస్తున్నవారిలో కూడా 64శాతం మంది ముక్కును కప్పి ఉంచేలా సరిగా...









