archiveCORONA

News

కరోనా ముప్పు పోలేదు… డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక!

జెనీవా: ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా ముప్పు ఇంకా పోలేదని, వైరస్‌ను నియంత్రించే పద్ధతులు పాటించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) లోకానికి హెచ్చరించింది. గతవారం ప్రపంచవ్యాప్తంగా 31 లక్షల మంది కొత్తగా వైరస్‌ బారినపడ్డారని, అలాగే మరో 54 వేల మంది...
News

బ్రిటన్‌ ప్రయాణికులపై భారత్‌ కొవిడ్‌ ఆంక్షలు!

లండన్‌: భారత ప్రయాణికులపై బ్రిటన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనల తరహాలోనే కేంద్రం ఇప్పుడు బ్రిటన్‌ నుంచి వచ్చే వారిపై విధించనున్నట్టు అధికారిక వర్గాలు వెల్ల‌డించాయి. బ్రిటన్‌ నుంచి వచ్చిన వారు టీకా తీసుకున్నా సరే 10 రోజుల పాటు హోం...
News

ప్రభుత్వం తనను అణగదొక్కాలని చూసింది…

కృష్ణపట్నం ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు విజయనగరం: ఏపీలోని నెల్లూరు జిల్లా, కృష్ణపట్నం ఆనందయ్య... దాదాపు అందరికీ సుపరిచితుడే. కరోనా సమయంలో ఎందరినో ఆదుకున్న వైద్యుడు. విజయనగరంలో తాజాగా జరిగిన అఖిల భారత యాదవ మహాసభ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా...
News

విదేశాలకు భారత్ టీకా సాయం

న్యూఢిల్లీ: కరోనా రెండో దశ విజృంభణకు ముందు.. వివిధ దేశాలకు కొవిడ్​ టీకాలు అందించి అండగా నిలిచిన భారత్​.. రెండో దశ తీవ్రమైన తరుణంలో ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది. అయితే.. ఇప్పుడు కరోనా పరిస్థితులు కుదుటపడిన నేపథ్యంలో.. ప్రపంచ దేశాలకు మళ్లీ...
News

అమెరికాలో మళ్లీ కరోనా స్వైర విహారం!

లక్షల్లో కరోనా కేసుల న‌మోదు, వేలల్లో మరణాలు కాలిఫోర్నియా: అమెరికాలో మళ్లీ కరోనా స్వైర విహారం చేస్తోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నా రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. రోజూ 2 వేల మందికి పైగా మృతి...
News

రానున్న 3 నెలలు జాగ్రత్త!

కరోనా దృష్ట్యా కేంద్రం హెచ్చరిక న్యూఢిల్లీ: రాబోయే రెండు, మూడు నెలలు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం హెచ్చరించింది. రాబోయే మూడు నెలలూ పండగల సమయం... అలాగే ఫ్లూ కేసులు పెరిగే కాలం... ఈ...
News

చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా!

న్యూఢిల్లీ: చైనాలో క‌రోనా మ‌ళ్ళీ విజృంభిస్తోంది. దక్షిణ చైనా.. ఫుజియాన్​ రాష్ట్రంలోని పుతియాన్​ నగరంలో కరోనా వైరస్ క‌ల‌క‌లం రేగింది. 24గంటల్లో అక్కడ కొత్తగా 190 కరోనా కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. దీంతో వ్యాప్తిని అడ్డుకోవడానికి...
News

కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న యోగీ సర్కార్‌

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కరోనాను అక్కడి యోగీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. దీంతో వైరస్‌ ప్రభావం నామమాత్రంగా ఉన్నది. 20 కోట్లకు పైగా జనాభా ఉన్న రాష్ట్రంలో గత 24 గంటల్లో ఒక్క కొవిడ్‌ మరణం కూడా నమోదుకాలేదు. కేవలం 11 కొత్త...
News

కరోనా నివారణకు.. తిరుమలలో రామాయణ, విషూచికా మంత్ర పారాయణ.. కోట్లాది మంది టీవీల ద్వారా పాల్గొనాలని వినతి

ప్రపంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యాలతో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై గురు‌‌వారం ఉద‌యం బాలకాండ పారాయణం నిర్వహించారు. బాల‌కాండలోని ప్రథమ, ద్వితీయ సర్గల్లో ఉన్న మొత్తం 143 శ్లోకాలు వేద పండితుల అఖండ పారాయ‌ణంతో స‌ప్త‌గిరులు మార్మోగాయి. ఇదే విషయంపై...
News

కొవిడ్‌-3 దృష్ణ్యా ఉపాధ్యాయులకు ఆరోగ్య రక్షా సమితి శిక్షణ తరగతులు

కోవిడ్‌-19 మొద‌ట‌, రెండో వేవ్‌లలో సంభ‌వించిన న‌ష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య ర‌క్షా స‌మితి, విజ‌య‌వాడ‌ ఇప్ప‌టి నుంచే ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. ఇందులో భాగంగా క‌రోనా వేవ్ వ‌స్తే ఎటువంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్న అంశాల‌పై 170 మంది ఉపాధ్యాయుల‌కు శిక్ష‌ణా...
1 3 4 5 6 7 10
Page 5 of 10