విచారణకు హాజరైన పరమశివుడు!
రాయ్పూర్: భూ ఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమశివుడు కోర్టు విచారణకు హాజరయ్యారు. పరమశివుడు(విగ్రహం) ఒక్కడే కాదు ఆయనతోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో తొమ్మిది మంది కూడా విచారణకు హాజరయ్యారు. ఛత్తీస్గఢ్లోని రాయగఢ్లో 25వ వార్డుకు చెందిన సుధా...









