archiveBharatiya Janata Party

News

సాంస్కృతిక పునరుజ్జీవంతో భారత్‌కు పూర్వ వైభవం

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన 2014 నుంచి సాంస్కృతిక పునరుజ్జీవన శకం ప్రారంభమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ప్రస్థానం భారత దేశాన్ని తన పూర్వ వైభవం దిశగా నడిపిస్తుందని...
News

భాగ్య‌న‌గ‌రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

భాగ్య‌న‌గ‌రం: వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారం కైవసం చేసుకొనే దిశగా వేగంగా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఇప్పుడు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో జరపాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారి తర్వాత,...
News

బీజేపీ నేత అరెస్ట్… పంజాబ్ పోలీసులపై కిడ్నాప్ కేసు!

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గాను ఢిల్లీలో అరెస్టు చేసి, పంజాబ్ తీసుకెళ్తున్న ఆ రాష్ట్ర పోలీసులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బగ్గాను పంజాబ్ పోలీసులు కిడ్నాప్ చేసినట్టు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు కేసు...
News

కాశీ విశ్వనాథ్ కారిడార్ కోసం ఆలయాలు కూల్చేశారన్న కాంగ్రెస్‌!

ల‌క్నో: కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్‌లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాదాపు 200 దేవాలయాలను కూల్చివేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. శనివారం నాడు.. ఆలయ కూల్చివేతకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. కాశీ విశ్వనాథ్...
News

కేర‌ళ‌లో ఆర్‌ఎస్‌ఎస్ మాజీ ప్రచారక్ హత్య!

పోలీసు బలగాల్లో ‘స్లీపింగ్ సెల్స్’: కేరళ బీజేపీ నేత రాధాకృష్ణన్ ఆరోప‌ణ‌ కొచ్చి: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కేరళ ఉపాధ్యక్షుడు కెఎస్ రాధాకృష్ణన్ రాష్ట్రంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు, రాష్ట్ర ప్రభుత్వం పాత...
News

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌​ సీఎంగా యోగి ఆదిత్యనాథ్​ ప్రమాణ స్వీకారం

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌​ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్​ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా రెండోసారి రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ)ని విజ‌య‌తీరాల‌కు చేర్చి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. లఖ్​నవూలోని అటల్​ బిహారీ వాజ్​పేయీ ఇకానా క్రికెట్​ స్టేడియంలో శుక్ర‌వారం ప్రమాణ స్వీకారోత్సవం...
News

బీజేపీకి ఓటు వేసిందని ముస్లిం మహిళను ఇంటి నుంచి గెంటేశారు!

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తున్న ఒక ముస్లిం మహిళ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఓటు వేసింది. ఆ సంగ‌తి త‌న కుటుంబానికి చెప్ప‌డంతో తన పట్ల అసభ్యంగా ప్ర‌వ‌ర్తించార‌ని పేర్కొంది. ఉజ్మాగా గుర్తించిన ఆ మహిళ.. ఆగ్రహంతో అత్తమామలు...
News

200 మంది ఎమ్మెల్యేలకు ఐఫోన్లు.. తిరస్కరించిన బీజేపీ

రాజస్థాన్ ప్రభుత్వం బుధవారం నాడు అసెంబ్లీలో ప్రభుత్వ బడ్జెట్ ‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 200 మంది ఎమ్మెల్యేలకు ఐఫోన్ -13ని బహుమతిగా అందించింది. ఒక ఫోన్ ధర దాదాపు 1 లక్షా 20 వేల...
News

సమాజ్ వాదీకి మళ్ళీ షాక్ : బీజేపీలోకి ములాయం సింగ్ సన్నిహితుడు

మరికొద్ది వారాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ ‌వాదీ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా) మాజీ నాయకుడు శివ కుమార్ బెరియా 31/1/2022, సోమవారం భారతీయ...
News

ఆత్మకూరు : హిందువులపై ముస్లింల దాడికి నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్త బంద్

ఆత్మకూరు పట్టణంలో అక్రమంగా మసీదు నిర్మిస్తుండటం తో అడ్డుకున్న హిందువులపై ముస్లిం మూకలు దాడికి పాల్పడ్డాయి. హిందువులపై రాళ్లు రువ్వి.. వాహనాలను దగ్ధం చేశారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన భాజపా నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని ముస్లిం మూకలు అడ్డుకున్నారు....
1 2 3
Page 2 of 3