సాంస్కృతిక పునరుజ్జీవంతో భారత్కు పూర్వ వైభవం
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన 2014 నుంచి సాంస్కృతిక పునరుజ్జీవన శకం ప్రారంభమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ప్రస్థానం భారత దేశాన్ని తన పూర్వ వైభవం దిశగా నడిపిస్తుందని...