archiveBharatiya Janata Party

News

భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ క్రికెటర్

ఢిల్లీ: మాజీ క్రికెటర్ దినేష్ మోంగియా మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. మోంగియా ఢిల్లీలో కేంద్రంలోని అధికార పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. దేశ రాజధానిలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతల సమక్షంలో మోంగియా బీజేపీలో చేరారు. కీలకమైన...
News

ఆంధ్రాలో అధికారంలోకి వ‌స్తే మతమార్పిడి నిరోధ‌క బిల్లు!

బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్ విజ‌య‌వాడ‌: రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయని, పాలకులే వీటిని ప్రోత్సహిస్తున్నారని భార‌తీయ జ‌నతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ...
News

త్రిపురలో దూసుకుపోతున్న బీజేపీ!

తృణమూల్‌కు రెండోస్థానం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు త్రిపుర: త్రిపురలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తొలిసారిగా బరిలోకి దిగింది. అయినప్పటికీ అపూర్వ విజ‌యం దిశ‌గా దూసుకుపోతోంది. దీంతో పశ్చిమ బెంగాల్‌తోపాటు త్రిపురలోనూ టీఎంసీ జెండా ఎగరేస్తుందన్న తరుణంలో గట్టి...
News

దేశంలో తిరుగులేని శక్తిగా బీజేపీ

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన ప్రకటన కాంగ్రెస్‌కు భారీ షాక్‌ న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం దేశంలో తిరుగులేని శక్తిగా ఉందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. భారత...
News

ముస్లింలు కూల్చిన ఆలయాలన్నీ తిరిగి నిర్మిస్తాం

యూపీ భాజపా ఎమ్మెల్యే హామీ.. ల‌క్నో: మ‌సీదుల నిర్మాణానికి కూల్చివేసిన అన్ని దేవాలయాలను భార‌తీయ జ‌న‌తా పార్టీ పునర్నిర్మిస్తుందని మీరట్‌ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ అన్నారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను ‘కాలానుగుణ హిందువు’ అని సోమ్ ఆరోపించారు. గత...
News

గల్లీకి పాకిన ‘వినాయక చవితి ఉద్యమం’

విశాఖపట్నం: హిందువుల పండగ వినాయక చవితిని మండపాల వద్ద చేయొద్దని, ఇళ్ళ నుండి బయటకే వస్తే అరెస్టు చేస్తామని రాష్ట్ర సర్కారు హెచ్చరించడంతో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ‘వినాయక చవితి ఉద్యమం’ నగరాల నుంచి గల్లీకి పాకి, తీవ్రమవుతోంది....
News

గణపతి మండపాలకు అనుమతివ్వాల్సిందే…

ఏపీలో కదంతొక్కిన బీజేపీ శ్రేణులు విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల పదోతేదీన జరుపతలపెట్టనున్న వినాయక ఉత్సవాలపై ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు విధించకుండా అనుమతులు ఇవ్వాలని సోమవారం రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) శ్రేణులు కదంతొక్కాయి. తాము కరోనా నిబంధనలు పాటిస్తూ మండపాల్లోనే...
1 2 3
Page 3 of 3