పాకిస్తాన్లో మైనారిటీల బతుకు దుర్భరం!
హిందూ విద్యార్థిని కిడ్నాప్, అత్యాచారం, హత్య సింధ్: ముస్లిం దేశమైన పాకిస్తాన్లో మైనారిటీల బతుకు దుర్భరంగా మారింది. అక్కడి మతోన్మాదుల నుంచి ఏ క్షణాన ఏ విపత్తు వచ్చి పడుతోందనని అక్కడి మైనారిటీలు.. ముఖ్యంగా హిందువులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నారు. తాజా...









