archive#ANTI HINDU

News

దేశ ద్రోహం కేసులో మణిపూర్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి సనౌ

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను విమర్శించారంటూ మణిపూర్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది సనౌజమ్‌ శ్యామ్‌ చరణ్‌సింగ్‌(సనౌ)ను దేశద్రోహం కింద గత నెల పోలీసులు అదుపులోకి తీసుకోగా, మంగళవారం సాయంత్రం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. హిందీని జాతీయ భాషగా అభివృద్ధి చేయాలన్న...
News

పది నిమిషాల్లో ఊరిని పేల్చేస్తా…

టీఎంసీ నేత షకీర్ అహ్మద్ బెదిరింపులు ఉత్తర దినాజ్‌పూర్(ప‌శ్చిమ బెంగాల్‌): తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకుడు 10 నిమిషాల్లో మొత్తం గ్రామాన్ని పేల్చివేస్తానని బెదిరిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ నేత షకీర్ అహ్మద్‌గా గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌లోని...
News

జమ్మూక‌శ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం గాలింపు

జ‌మ్మూక‌శ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని లడ్డీ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హరిపోరా ట్రెంజ్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భారత సైన్యం, పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ ఎదురు కాల్పుల్లో ఎంతమంది మరణించారనేది...
News

భారత్‌లో చిచ్చుకు అల్​ఖైదా యత్నం, ‘హిజాబ్ యువతి’పై ప్రశంసలు

న్యూఢిల్లీ: కర్ణాటకలోని హిజాబ్‌ వివాదాన్ని అస్త్రంగా మలుచుకుంటూ మన దేశంలో మతచిచ్చు రాజేసేందుకు కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ 'అల్‌ఖైదా' అధినేత అయ్‌మాన్‌ అల్‌ జవాహిరీ తాజాగా ప్రయత్నించాడు. భారత ప్రజాస్వామ్యాన్ని లక్ష్యంగా చేసుకొని అనుచిత విమర్శలు గుప్పించాడు. కర్ణాటకలోని మాండ్యలో హిజాబ్‌...
News

ఎన్ఐఏకు గోరఖ్నాథ్ ఆలయంపై దాడి కేసు

ల‌క్నో: గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసు విచారణను ఎన్ఐఏ చేపట్టనుంది. ఆలయం వద్ద పదునైన ఆయుధంతో దాడికి దిగిన వ్యక్తిని అహ్మద్ అబ్బాసిగా గుర్తించారు. అతన్ని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం ఒక వ్యక్తి గోరఖ్‌నాథ్ ఆలయం ఆవరణలోకి బలవంతంగా...
News

సీఆర్‌పీఎఫ్ బంకర్‌పై పెట్రోల్ బాంబుతో దాడి

జమ్మూకశ్మీర్‌: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో పోలీసులు, ఆర్మీ సిబ్బందిపై దాడులు ఆగడం లేదు. ఉగ్రవాదులు కొన్నిసార్లు పెట్రోలింగ్‌లో ఉన్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఉగ్రవాదులు పోలీసులు, భద్రతా దళాల శిబిరాలపై దాడులు చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ సిబ్బందిపై...
News

బాలుడి అంతిమ సంస్కారానికి చర్చి తిర‌స్క‌ర‌ణ‌!

చెన్నై: చెన్నైలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న ఎనిమిదేళ్ళ బాలుడు తీక్షిత్‌ స్కూల్ క్యాంపస్‌లో స్కూల్ బస్సు ప్రమాదంలో మృతి చెందాడు. బాలుడి తండ్రి వెట్రివేల్ హిందువు కాగా తల్లి జెనిఫర్ క్రిస్టియన్. బాలుడి కోరిక మేరకు త‌ల్లి చర్చి శ్మశానవాటికలో...
News

పాకిస్తాన్‌పై ప్రేమ పోగొట్టుకోలేని భార‌తీయ ముస్లింలు!

పాక్‌ను దేవుడు ఆశీర్వదించాలంటూ కర్ణాటక యువతి పోస్ట్ అరెస్టు చేసిన పోలీసులు బెంగ‌ళూరు: పాకిస్థాన్ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా వాట్సాప్ స్టాటస్‌లో పోస్టింగ్ పెట్టినందుకు కర్ణాటకకు చెందిన ఓ 25 ఏళ్ళ‌ యువతి చిక్కుల్లో పడింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి...
News

‘టిప్పు సుల్తాన్’కు టాటా చెప్ప‌నున్న‌ కర్ణాటక ప్రభుత్వం

బెంగ‌ళూరు: కర్ణాటక పాఠ్యపుస్తకాల్లో టిప్పు సుల్తాన్ చరిత్రను పొగుడుతూ ఉన్న అనవసర అంశాల్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టిప్పు సుల్తాన్ చరిత్రపై పాఠ్య పుస్తకాల్లో పొందుపర్చిన అంశాలపై సమీక్ష జరిపేందుకు కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం స్కూల్ టెక్స్ట్ బుక్ రివ్యూ...
News

బాలికపై ఖాన్‌, అనుచ‌రుల సామూహిక అత్యాచారం, హత్య!

రాజ‌స్తాన్‌: రాజ‌స్తాన్‌లో 17 ఏళ్ళ హిందూ బాలికపై సామూహిక అత్యాచారం, హ‌త్య చోటుచేసుకుంది. ఇందుకు కార‌కులైన అర్షద్ ఖాన్, అతని ముగ్గురు సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. 24 ఏళ్ళ‌ ఖాన్‌కు క్రిమినల్ నేపథ్యం ఉంది. బహిరంగంగా డ్రగ్స్ తీసుకుంటాడు. రివాల్వర్‌తో...
1 2 3 4 5 6 13
Page 4 of 13