archive#ANTI HINDU

News

గల్లీకి పాకిన ‘వినాయక చవితి ఉద్యమం’

విశాఖపట్నం: హిందువుల పండగ వినాయక చవితిని మండపాల వద్ద చేయొద్దని, ఇళ్ళ నుండి బయటకే వస్తే అరెస్టు చేస్తామని రాష్ట్ర సర్కారు హెచ్చరించడంతో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ‘వినాయక చవితి ఉద్యమం’ నగరాల నుంచి గల్లీకి పాకి, తీవ్రమవుతోంది....
News

జావేద్ అక్తర్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం!

ఖండించిన హిందూ సంఘాలు క్ష‌మాపణలు చెప్పేదాకా సినిమాలు ఆడనివ్వమని హెచ్చరిక ముంబాయి: హిందుత్వ సంస్థలను తాలిబన్​తో పోలుస్తూ బాలీవుడ్​ ప్రముఖ రచయిత జావేద్​ అక్తర్​ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. తాలిబన్​లు ఇస్లాం దేశాన్ని కోరుకుంటున్నారు. వీరు హిందూ దేశాన్ని...
News

ముమ్మాటికీ మండపాల్లోనే చవితి ఉత్సవాలు జరుపుతాం…

హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దు అరెస్టులు చేస్తే ప్రతిఘటిస్తాం... హిందూ సంస్థల హెచ్చరిక నెల్లూరు: అనాదిగా వస్తున్న హిందువుల పండగలపై కక్షబూని, లేనిపోని నిబంధనలతో హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అరెస్టులు పేరిట అరాచకాలు సృష్టిస్తే ప్రతిఘటిస్తామని హిందూ సంఘాలు హెచ్చరించాయి....
News

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పురాతన రథం దగ్ధం

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలోని కల్యాణోత్సవ రథం దగ్ధం అయింది. శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. అయితే రథానికి...
ArticlesNews

భారతీయ ముస్లిములు ఎందుకు భారతీయ చట్టాలను ధిక్కరిస్తారు?

కరోనా మహమ్మారి ప్రబలగానే కొన్ని ఇస్లాం దేశాలు ఇలా చేశాయి... మార్చి 5న సౌదీ అరేబియా ముస్లిములకు అత్యంత పవిత్ర ప్రదేశమైనటువంటి కాబా ని లాక్ డౌన్ చేసింది. ఇంతకు ముందు ఎప్పుడూ తీసుకొని ఈ నిర్ణయాన్ని సంవత్సరం పొడవునా జరిగే...
News

అర్నాబ్ గోస్వామిపై యూత్ కాంగ్రెస్ దాడి

రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకుడు, సంపాదకుడు అర్నాబ్ గోస్వామి ముంబైలోని తన స్టూడియో నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు తనపై దాడి చేశారని ఆరోపించారు. టీవీలో తన ప్రదర్శన ముగిసిన తర్వాత తన భార్య మరియు రిపబ్లిక్...
News

ఎస్ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం

ముత్తుకూరు మండలం వల్లూరు పంచాయతీ అచ్చంతోపు గ్రామంలో సామాజిక సమరసతా సేవా ఫౌండేషన్ వారు నిర్మించిన దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్, జయభారత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వారు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో సుమారు వందమంది రోగులు...
News

సీతారాముల కల్యాణానికి కరోనా పేరుతో బ్రేక్ – ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

కరోనా బూచితో అనాదిగా కొనసాగుతున్న ఆచారానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిలోదకాలు ఇవ్వడం శ్రీరాముడి భక్తులను కలచివేస్తోంది. మర్యాద పురోషోత్తముడు సీతారాముడు నడిచిన నేల కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ప్రతి ఏటా పౌర్ణమి నాటి రాత్రి జరిగే కల్యాణోత్సవాన్ని రద్దుచేస్తున్నట్లు...
News

పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసం

సంస్కారాన్ని నేర్పించే పాఠశాలలో భారతీయ సనాతన ధర్మాన్ని పట్టపగలే అత్యంత దారుణంగా అవమానించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులో చోటు చేసుకుంది. ఈ మధ్య హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలు, దేవాలయాలలోని రధాలను కొందరు దుండగులు ధ్వంసం చేస్తున్న విషయం...
News

ఒవైసీపై కేసు నమోదు

ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదైంది. కర్ణాటకలోని ఓ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా ఢిల్లీకి చెందిన బీజేపీ నేత కపిల్ మిశ్రా హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీంతో...
1 9 10 11 12 13
Page 11 of 13