archive#ANTI HINDU

News

రంగనాథుడి రథోత్సవానికి బ్రేక్ వేశారు సరే సినిమాహాళ్ళు ఎందుకు ముయ్యరు?

కరోనా వైరస్ నగరంలోని యువకుడికి సోకిందనే వార్తల నేపథ్యంలో జిల్లా అధికారులు ఇతర ప్రాంతాలకు, వ్యక్తులకు ఈ వైరస్ సోకకుండా ముందస్తు చర్యల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా వైరస్ సోకిన యువకుడు నివాసముండే చుట్టుపక్కల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే...
ArticlesNews

‘నకిలీ’ల నాటకం..

అధ్యయనం, పరిశోధన కేవలం ముసుగులు... ఈ ‘ముసుగు’లను తొడిగిన వివిధ అంతర్జాతీయ ‘బౌద్ధిక’ బీభత్స సంస్థలు మన దేశాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి తరచు వివిధ నిర్ధారణలు చేస్తున్నాయి. ‘మానవ అధికార పరిరక్షణ’- ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్- పేరుతో ఈ తథాకథిత-...
News

ఢిల్లీ అల్లర్లపై అసత్య కథనాలు: పలు విదేశీ వార్తా సంస్థలపై ఫిర్యాదు

ఇటీవల ఢిల్లీలో జరిగిన అల్లర్ల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ అనేక అసత్య కథనాలు వండివార్చిన పలు విదేశీ వార్తా సంస్థలపై ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ముస్లిములను రెచ్చగొట్టే విధంగా, హిందువులను దోషులుగా చిత్రీకరిస్తూ, పోలీసుల స్ఫూర్తిని దెబ్బతీస్తూ, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను మసకబార్చే...
News

తమిళనాడులో హిందూ మున్నాని కార్యకర్తపై జీహాదీల దాడి

మార్చి 4 న రాత్రి 10 గంటలకు కోయంబత్తూరులోని గాంధీపురంలో సిఎఎ కి మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్న పోథానూర్ నివాసి, హిందూ మున్నాని జిల్లా కార్యదర్శి ఎం ఆనంద్ (33)పై రెండు బైక్ లలో వచ్చిన...
News

దేవాలయాలకు రక్షణ కోరుతూ అధికారులకు వినతి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని కొండబిట్రగుంటలోని బిలకూటక్షేత్రములో వెలసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ రధాన్ని కొందరు దుండగులు 13.02.2020 అర్ధరాత్రి సమయంలో తగలపెట్టగా రధం పూర్తిగా ద్వoసమయిన విషయం మనకందరికీ తెలిసినదే....
News

ఆశ్రమ స్థలంపై అ’రాచకీయుల’ కన్ను

విశాఖ నగరాన్ని కొత్త రాజధానిగా ప్రకటించడంతో అక్కడ ఖాళీ భూములపై రాజకీయ రాబందుల కళ్ళు పడ్డట్టు ఉన్నాయి. తాజాగా విశాఖ నగరం వెంకోజిపాళెంలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న జ్ఞానానంద - రామానంద ఆశ్రమంపై కొందరి పెద్దల కన్ను పడింది. రాజకీయ...
News

అమూల్య లియోన్‌కు నక్సల్స్ తో సంబంధాలున్నాయ్ – కర్ణాటక సీఎం యడ్యూరప్ప

సీఏఏ వ్యతిరేక ఆందోళనలో పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన యువతి అమూల్య లియోన్‌కు గతంలో నక్సల్స్‌తో సంబంధాలున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప అన్నారు. ఆమెకు బెయిల్‌ వచ్చే అవకాశాలు కూడా లేవన్నారు. తాజా ఘటనపై మీడియాతో మాట్లాడుతూ సీఎం ఈ...
News

నిర్మాణంలో ఉన్న గుడిని కూల్చిన పోలీసులు

రాష్ట్రంలో హిందువులని బ్రతకనిస్తారా? లేదా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న హిందువులు. మార్కాపురం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న హరిజనులు, ముఠా పని వారు రూపాయి రూపాయి కూడబెట్టుకుని రామాలయ నిర్మాణాన్ని మొదలుబెట్టారు. ఐతే నిర్మాణంలో ఉన్న గుడి పోలీస్ స్టేషన్...
ArticlesNews

దాడులే వామపక్షాల సాంప్రదాయం

ఫిబ్రవరి 08 వ తేది శనివారం 44 వ కోల్‌కతా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. కోల్‌కతాలోని విద్యా సంస్థల విద్యార్థులమని చెప్పుకునే వామపక్ష గూండాలు కొందరు బిజెపి ‘జనబార్తా’, వీహెచ్‌పీ స్టాల్స్‌పై దాడి చేశారు. దుండగులలో...
News

షాహీన్‌బాగ్ నిరసనల్లో నాలుగు నెలల బాలుడు మృతి: చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేసిన విద్యార్థిని

పౌరసత్వ సవరణ చట్టానికు వ్యతిరేకంగా షాహీన్‌బాగ్ నిరసనల్లో పిల్లలు పాల్గొనడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. జనవరి 30న నిరసనలు జరుగుతున్న సమయంలో ఓ చిన్నారి మృతి చెందడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం కేసును సుమోటోగా స్వీకరించింది. నిరసనల సందర్భంగా మొహ్మద్...
1 10 11 12 13
Page 12 of 13