archiveAFGHANISTAN

News

కాబూల్లోని గురుద్వారాపై ఉగ్ర దాడి!

ఆఫ్ఘన్‌లో సిక్కులకు రక్షణ కరవైందని సిక్ సమాజం ఆందోళన కాబూల్‌: అఫ్ఘ‌నిస్థాన్​ కాబుల్​లోని గురుద్వారా కర్తా పర్వ్​పై ఉగ్రవాదులు దాడి చేశారు. గురుద్వారా సాహిబ్​ ప్రాంగణంలో పలు చోట్ల పేలుడు ఘటనలు జరిగినట్టు తెలుస్తోంది. గురుద్వారా గేటు బయట దాడులు జరిగినట్టు...
News

నాడు యాంకర్.. నేడు వీధి వ్యాపారి!

కాబూల్‌: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడ కరువు విలయతాండవం చేస్తోంది. ప్రజల జీవితాలు తారుమారు అయ్యాయి. పేదరికం, ఆకలి కేకల ఆ దేశంలో నిత్యకృత్యం అయ్యాయి. తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి అఫ్గనిస్తాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది....
News

తాలిబన్ ప్రతినిధులతో భారత్ బృందం భేటీ

కాబూల్‌: అఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్న తాలిబన్ ప్రతినిధులతో భారతీయ అధికారుల బృందం గురువారం భేటీ అయ్యింది. గతేడాది ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్ళాక జరిగిన తొలి సమావేశం ఇది. తాలిబన్లతో భేటీపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి...
News

ఆఫ్ఘన్‌లో ఉగ్రవాదులకు శిక్షణ…హెచ్చరించిన ఐరాస

కాబూల్‌: ఉగ్రవాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశాల్లో అఫ్గాన్‌ ఒకటి. ఆ దేశంలో కొంత కాలంగా బలహీనపడుతూ వస్తున్న అల్‌-ఖైదా ఉగ్రవాద సంస్థ ఏక్యూఐఎస్‌.. మళ్లీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఐరాస తన నివేదికలో తెలిపింది. అందులో భాగంగానే తన మ్యాగజైన్‌-...
News

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన తాలిబాన్లు

కాబూల్‌: పాకిస్థాన్ ఈ నెల 16న ఆఫ్ఘనిస్థాన్‌లోని ఖోస్త్, కునార్ ప్రావిన్స్ ల్లో వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 40 మందికి పైగా పౌరులు మరణించారని ఆఫ్ఘన్ వర్గాలు చెబుతున్నాయి. వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. దీనిపై తాలిబాన్...
News

కశ్మీర్‌ ఉగ్రవాదుల చేతుల్లో అమెరికా శాటిలైట్‌ ఫోన్లు!

న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలు వదిలేసి వెళ్ళిన అత్యాధునిక సామగ్రి కశ్మీర్‌ ఉగ్రవాదుల చేతుల్లోకి వచ్చాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఉగ్రవాదుల స్థావరాలపై జరిపిన దాడుల్లో ఇరిడియమ్‌ శాటిలైట్‌ ఫోన్లు, థర్మల్‌ ఇమేజరీ సామగ్రి దొరకడంతో ఈ మేరకు అనుమానాలు...
News

గడ్డం ఉంటేనే స‌ర్కార్ కొలువు!

కాబూల్ః ఇప్పటి వరకు మహిళలపై ఆంక్షలు విధిస్తూ వచ్చిన ఆఫ్ఘానిస్తాన్‌లోని తాలిబన్ పాలకులు... ఇప్పుడు మగవారిపై కూడా తమ జులుం ప్రదర్శించడం ప్రారంభించారు. గడ్డం లేకపోతే మగవారెవ్వరు ప్రభుత్వ ఉద్యోగాలకు పనికిరారని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పని సరిగా గడ్డంతో...
News

ఆఫ్ఘనిస్తాన్ చేరిన భారత్ మానవతా సాయం

ఆఫ్గనిస్థాన్‌ ప్రజలకు మానవతా సహాయంగా భారతదేశం 2,500 టన్నుల గోధుమలను పంపింది. ఈ మేరకు భారత్‌ ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) ద్వారా దాదాపు 50 వేల టన్నుల గోధుమలను సరఫరా చేస్తానని పేర్కొంది. అమృత్ ‌సర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో...
News

ఆఫ్ఘన్ సిక్కు, హిందూ ప్రతినిధి బృందంతో ప్రధాని మోదీ భేటీ

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన సిక్కు, హిందూ ప్రతినిధి బృందం శనివారం ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకుంది. పౌరత్వ సవరణ చట్టం(సిఎఎ)ను తేవడం, తమకు ఇబ్బందులు ఎదురైన పరిస్థితుల్లో తమకు అండగా నిలబడడంపై ఆయనకు కృతజ్ఞతలను తెలిపింది. ఆ ప్రతినిధి...
News

కర్ణాటక బాలికలకు తాలిబాన్ల మద్దతు

న్యూఢిల్లీ: హిజాబ్‌తోనే స్కూల్, కాలేజీలకు వస్తామని చెబుతున్న కర్ణాటక బాలికలకు తాలిబాన్లు తమ మద్దతును తెలిపారు. కర్ణాటకలో హిజాబ్ ఘటనల మధ్య “ఇస్లామిక్ విలువలు” కోసం నిలబడినందుకు వారిని ప్రశంసించారు. భారతీయ ముస్లిం బాలికల పోరాటం అరబ్, ఇరానియన్, ఈజిప్షియన్ లేదా...
1 2 3 4 11
Page 2 of 11