News

News

గగనతల రారాజు పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌ అంట.. ఫేక్‌ వార్తను ప్రచారం చేస్తూ నవ్వులపాలైన పాక్‌ ఉప ప్రధాని

ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు భారత్‌ గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. ఆపరేషన్‌ సిందూర్‌తో భారత సైన్యం పాక్‌ను చావుదెబ్బ తీసింది. ఆ దేశంలోని ఉగ్ర స్థావరాలు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. భారత్‌ దాడితో తోకముడిచిన దాయాది.. చివరికి...
News

సక్షమ్ ఆధ్వర్యంలో తలసేమియా కుటుంబాల ఆత్మీయ సమావేశం

నంద్యాల నగరంలో స్టేట్ బ్యాంకు కాలనీ రామాలయంలో తలసేమియా డే సందర్బాన్ని పురస్కరించుకొని సక్షమ్ (సమదృష్టి , క్షమతా వికాసం మరియు అనుసంధాన మండలి) దివ్యాoగుల కోసం పని చేస్తున్న అఖిల భారత సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా కుటుంబాల ఆత్మీయ సమావేశాన్ని...
News

పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు

పహల్గాం దాడి అనంతరం ఉగ్రవాదులను ఏరివేయడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా గాలింపులు చేపడుతోంది. ఇందులోభాగంగా దేశంలో ఉంటూ ఉగ్రవాదులకు సహకరిస్తున్న దేశద్రోహులను గుర్తించడానికి నిఘా వర్గాలు చర్యలు తీసుకుంటున్నాయి. పాక్‌కు గూఢచర్యం చేస్తున్న పలువురిని ఇప్పటికే అధికారులు అదుపులోకి తీసుకోగా..తాజాగా ఉత్తరప్రదేశ్‌కు...
News

విజయనగరంలో ఉగ్రమూలాలు .. పోలీసుల దర్యాప్తు ముమ్మరం

ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్,జాయింట్‌ ఆపరేషన్‌తో ఉగ్రకుట్రను భగ్నం చేశారు. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్‌ ప్రేరేపిత హ్యాండ్లర్‌ నెట్‌వర్క్‌ గుట్టురట్టు చేశారు. బాంబు పేలుళ్ల ప్రయోగాల కోసం పేలుడు పదార్థాలు సేకరిస్తున్న ఇద్దరిని వేర్వేరు చోట్ల అరెస్ట్‌...
News

తిరుపతి గంగ జాతరకు ప్రత్యేక గుర్తింపు.. పక్క రాష్ట్రంలోని పుస్తకాలలో పాఠ్యాంశంగా చేర్పు!

తిరుపతి గంగ జాతరకు అరుదైన గౌరవం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా జరుపుకునే గంగమ్మ జాతరను తమిళనాడు రాష్ట్రం అక్కడి పాఠశాల పుస్తకాలలో పాఠ్యాంశంగా పొందుపరిచింది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ పేట శ్రీనివాసులు రెడ్డి రాసిన గంగజాతర పుస్తకాన్ని పదో...
News

కళింగపట్నంలో దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం

శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం పెద్ద పల్లిపేటలోని కోదండ రామాలయంలో ఘోర అపచారం జరిగింది. ఈ గుడిలోని బాలశశిశేఖర ఆలయం (వైష్ణవాలయం)లో గుర్తు తెలియని వ్యక్తులు ఏడు విగ్రహాలను ధ్వంసం చేశారు. దాదాపు 300 ఏళ్ల చరిత్ర గల ఈ...
ArticlesNews

నిష్కల్మష ప్రజాబంధు “ప్రకాశం”

( మే 20 - టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి ) ఆంధ్ర ప్రజల ఆవేశానికి, అకుంఠిత ధైర్య సాహసాలకు, అసమాన త్యాగనిరతికి ప్రతినిధి ప్రకాశం పంతులు. అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదుర్కొనే విషయంలో ఆయనకు ఆయనే సాటి. ప్రజలను నమ్మి తన...
1 863 864 865 866 867 3,084
Page 865 of 3084