గగనతల రారాజు పాక్ ఎయిర్ఫోర్స్ అంట.. ఫేక్ వార్తను ప్రచారం చేస్తూ నవ్వులపాలైన పాక్ ఉప ప్రధాని
ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్తో భారత సైన్యం పాక్ను చావుదెబ్బ తీసింది. ఆ దేశంలోని ఉగ్ర స్థావరాలు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. భారత్ దాడితో తోకముడిచిన దాయాది.. చివరికి...







