News

News

మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు (70) అలియాస్‌ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఎక్స్‌లో వెల్లడించారు. బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు...
News

బలవంతపు మత మార్పిడి.. ఛత్తీస్ గఢ్ లో బట్ట బయలు

ఛత్తీస్ గఢ్ లోని కబీర్దామ్ జిల్లాలో జరుగుతున్న మత మార్పిడి రాకెట్ ను బట్టబయలు చేశారు హిందువులు. ఓ ఇంటి కేంద్రంగా బలవంతపు మత మార్పిళ్లు జరుగుతున్నాయని, వెంటనే పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని హిందువులు డిమాండ్ చేస్తూ, నిరసన వ్యక్తం...
News

రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీ ఉన్నత విద్యామండలి చేసిన ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు...
News

మహాప్రసాదం డైనింగ్ టేబుల్ పై తినొద్దు : జగన్నాథ ఆలయ కమిటీ విజ్ఞప్తి

పూరీ జగన్నాథ ఆలయ మహాప్రసాదాన్ని టేబుల్ మీద కూర్చుని తిన్న కుటుంబంపై వివాదం చెలరేగింది. సాంప్రదాయంగా నేలమీద కూర్చొని తినాల్సిన మహాప్రసాదాన్ని టేబుల్ మీద తినడం సంప్రదాయ విరుద్ధమని ఆలయ అధికారులు ప్రకటించారు. వైరల్ అవుతున్న వీడియోలో కుటుంబ సభ్యులు, పూజారి...
ArticlesNews

ఇస్లామిక్ మత మార్పిడి తో తస్మాత్ జాగ్రత్త!

* ఇస్లామిక్ మత మార్పిడి తో తస్మాత్ జాగ్రత్త! పహల్‌గామ్ సంఘటనలో మతం అడిగి, హిందువు అని నిర్దారించుకుని 26 మందిని పాకిస్తాన్ ముస్లిం ఉగ్రవాదులు క్రూరంగా హత్య చేసిన తరువాత ముస్లింల మత ఉగ్రవాదంపై నేడు దేశం మొత్తం మీద...
News

వీర హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయండి

కర్నూలు జిల్లా నంద్యాల విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగే వీర హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని నంద్యాల నగర అధ్యక్షులు వెంకట సుబ్బయ్య, శోభాయాత్ర సహ ప్రముఖులు యర్రగుంట్ల రామ్‌ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు...
News

టిటిడి పాలకమండలి సమావేశ నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్యభవనంలో టిటిడి పాలకమండలి సమావేశం జరిగింది. పాలకమండలి సమావేశం అనంతరం టిటిడి ఇఓ శ్యామలారావు పాత్రికేయులతో మాట్లాడుతూ స్విమ్స్ ద్వారా మరిన్ని...
News

ఈ దేశం ధర్మశాల కాదు.. శ్రీలంక పౌరుని పిటిషన్‌‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు.

ప్రపంచంలోని అందరికీ ఉచితంగా ఆశ్రయం ఇవ్వడానికి ఈ దేశం ధర్మశాల కాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శరణార్ధిగా తనకు ఇండియాలో ఆశ్రయం ఇవ్వాలని శ్రీలంక జాతీయుడు ఒకరు చేసిన అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్...
1 860 861 862 863 864 3,084
Page 862 of 3084