త్వరలో గో మహా రథయాత్ర
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, కేంద్రం వెంటనే దీనిపై నిర్ణయం వెల్లడించాలని తితిదే పాలకమండలి మాజీ సభ్యుడు, యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్ కె.శివకుమార్ డిమాండ్ చేశారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం సమీపంలోని జాఫర్గూడ యుగ తులసి గో మహాక్షేత్రంలో ఆయన...







