News

News

త్వరలో గో మహా రథయాత్ర

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, కేంద్రం వెంటనే దీనిపై నిర్ణయం వెల్లడించాలని తితిదే పాలకమండలి మాజీ సభ్యుడు, యుగ తులసి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కె.శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారం సమీపంలోని జాఫర్‌గూడ యుగ తులసి గో మహాక్షేత్రంలో ఆయన...
News

ముంబై విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ హిందూ స్టడీస్‌లో అడ్మిషన్లు ప్రారంభం

2025-2026 విద్యా సంవత్సరానికి ముంబై విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ హిందూ స్టడీస్ అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించింది. సాంప్రదాయ హిందూ ధర్మం, సంస్కృతి, సంగీతం మరియు ఆలయ నిర్వహణ వంటి అంశాలను అధ్యయనం చేయాలనుకునే విద్యార్థులకు ఒక ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నారు. దీని...
News

ఇలా ఎందుకు జరిగింది? అని అడిగే చలన చిత్రం ” His Story of Itihaas”.

మన్ ప్రీత్ సింగ్ ధామి దర్శకత్వంలో ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీయబడిన చలన చిత్రం " His Story of Itihaas". ఓ ఫిజిక్స్ టీచరు గా పనిచేస్తున్న ఒక ఎగువ మథ్యతరగతి కుటుంబం కధ ఇది. అతను చాలా...
News

సీసీ కెమెరాల పర్యవేక్షణలోకి ఆలయాలు : కమిషనర్‌

రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఒక సర్క్యూలర్‌ జారీ చేశారు. ఆలయాల భద్రత దృష్ట్యా ఆర్జేసీ, డీసీ కేడర్‌ ఆలయ ప్రాంగణాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో...
News

జగన్నాథ స్నానోత్సవం

పూరీ జగన్నాథునికి రథయాత్రకు ముందు అంటే.. ఈ నెల 11న జ్యేష్ఠ పౌర్ణమి నాడు స్నానోత్సవం నిర్వహించటం ఆనవాయితీ. శ్రీమందిరం రత్న వేదిక నుంచి సుదర్శన, బలభద్ర, సుభద్ర, శ్రీజగన్నాథ మూర్తులను స్నాన మండపానికి తరలిస్తారు. ఈ పొహండి కార్యక్రమంలో మూల...
ArticlesNews

పగులుతున్న గూఢచర్యం పుట్ట..

మన దేశంలో పాకిస్తాన్‌ గూఢచారుల పుట్ట పగులుతోంది. ఇందులో ఇప్పటికే అరెస్టయిన వారిని విచారిస్తే పంజాబ్‌లో వేర్వేరు ప్రాంతాలకు చెందిన 50 మంది వెలుగులోకి వచ్చారు. అయితే వారి వివరాలను గోప్యంగా ఉంచిన పోలీసులు అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇదిలా...
News

భారత్ సేకరించిన “చైనీస్ ఆయుధ శిథిలాల”పై ప్రపంచం ఆసక్తి.. చైనా ఆందోళన..

ఆపరేషన్ సిందూర్ భారత సైనిక సత్తాను పాకిస్తాన్‌కి రుచి చూపించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పీఓకే లోని 09 ఉగ్ర స్థావరాలపై దాడి చేసి, 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం కవ్వింపుల తర్వాత, 11...
News

పాకిస్థాన్‌ ‘మేడమ్‌ ఎన్‌’ ట్రాప్‌లో భారత్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లు..

పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌) కింద పనిచేసే.. ఓ మహిళా వ్యాపారవేత్త భారత ఇన్‌ఫ్లూయెన్సర్లను గూఢచర్యంలోకి లాగుతోంది. పాకిస్థాన్‌కు చెందిన నోషబ షెహజాద మసూద్‌ లాహోర్‌లో జయాన ట్రావెల్స్‌ అండ్‌ టూరిజం పేరిట ఓ సంస్థను నడుపుతోంది....
1 828 829 830 831 832 3,086
Page 830 of 3086