News

News

దుర్గమ్మ భక్తులకు ఇక్కట్లు తొలగేనా..!

విజయవాడ ఇంద్రకీలాద్రికి సుదూర ప్రాంతాల నుంచి దుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన భక్తులకు తిరుగు ప్రయాణంలో ఇక్కట్లు తప్పడం లేదు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం భక్తుల సౌకర్యార్ధం కొండ దిగువన ఉన్న స్నానఘాట్‌తో పాటు రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌ల నుంచి...
News

తిరుమల హోటళ్లలోనూ సంప్రదాయమైన తెలుగు వంటకాలు : ఈవో వెంకయ్య

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో తెలుగు వారి సంప్రదాయ వంటకాలను భక్తులకు అందించేలా హోటళ్ల యజమానులు చర్యలు తీసుకోవాలని అదనపు ఈవీ వెంకయ్యచౌదరి సూచించారు. తిరుమలలో భక్తులకు మరింత శుద్ధతతో కూడిన, సాంప్రదాయ సేవలు అందించాలన్న దృష్టితో టీటీడీ అదనపు ఈవో...
News

జూలై 9, 10 తేదీల్లో గిరి ప్రదక్షిణ

విశాఖ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి గిరి ప్రదక్షిణ జూలై 9, 10 తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం...
News

పొలంలో బయల్పడిన వినాయక విగ్రహం

వైయస్సార్ కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని కొత్తగిరియంపల్లె గ్రామానికి చెందిన రైతు నడిపి సుబ్బారెడ్డి పొలంలో వినాయక విగ్రహం బయల్పడింది. వెల్లటూరు గ్రామ రెవెన్యూ భూమిలోని భేతాళ ఆంజనేయస్వామి గుడి దగ్గరలోని పొలంలో.. ఆయన ట్రాక్టర్‌తో సేద్యం చేస్తుండగా గొర్రుకు పెద్ద...
News

వేలాది కసబ్‌లు పుట్టుకొస్తారు.. కర్ణాటక సీఎం, పాస్‌పోర్ట్ ఆఫీస్కి బాంబు బెదిరింపు..

బెంగళూరులోని కోరమంగళలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి జూన్ 6న బాంబు బెదిరింపు వచ్చింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో వచ్చిన ఒక ఇ-మెయిల్, పాస్‌పోర్ట్ ఆఫీసుతో పాటు ముఖ్యమంత్రి నివాసం రెండింటినీ లక్ష్యంగా చేసుకుని IEDలు కలిగిన ఆత్మాహుతి బాంబర్ల గురించి...
News

ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహా శక్తిగా ఖైరతాబాద్ గణేషుడు..

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ఈ ఏడాది శంకుస్థాపనగా కర్ర పూజ ఘనంగా నిర్వహించారు. నిర్జల ఏకాదశి రోజున జరిగే ఈ సంప్రదాయ కార్యక్రమంతో ఖైరతాబాద్ మహాగణపతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా...
News

అయోధ్య రామయ్యకు వజ్ర కిరీటం, స్వర్ణ విల్లంబులు

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి ముకేశ్‌ పటేల్‌ అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వజ్రాలు పొదిగిన 11 కిరీటాలు, బంగారు విల్లంబులు విరాళంగా ఇచ్చినట్లు విశ్వ హిందూ పరిషత్-వీహెచ్‌పీ జాతీయ కోశాధికారి దినేశ్‌ నెవాడియా తెలిపారు. వజ్రాలు, 30...
ArticlesNews

బాల రామయ్య ప్రసాదం పేరుతో భారీ మోసం..

అయోధ్యలో కొలువుదీరిన బాల రామయ్యని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే భక్తుల విశ్వాసాన్ని అలుసుగా తీసుకుని బాల రామయ్య ప్రసాదం పేరుతో రూ.3.85 కోట్ల మేర మోసం చేశాడు. అవును ఆన్‌లైన్ లో ప్రసాద పంపిణీ అంటూ ప్రసాద కుంభకోణం...
1 827 828 829 830 831 3,086
Page 829 of 3086