News

ArticlesNews

గురుకులం నుండి ఇస్రో వరకు కన్నూర్ యువకుడి ప్రయాణం

కేరళలోని కన్నూర్‌కు చెందిన గోవింద్ కృష్ణన్ ఎం, గురుకులంలో శిక్షణ పొందిన యువకుడు, త్వరలో తిరువనంతపురంలోని తుంబాలో ఉన్న ఇస్రో ప్రధాన కేంద్రమైన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)లో శాస్త్రవేత్తగా చేరనున్నాడు. గురుకులంలో అతని బ్యాచ్‌మేట్స్ అర్చకత్వాన్ని ఎంచుకున్నప్పటికీ, వేద...
News

నటిని మతం మారాలని ముస్లిం భర్త వేదింపులు

ఇండస్ట్రీలో చాలా మంది ప్రేమకోసం, పెళ్లి కోసం మతం మార్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే నటి కూడా పెళ్లి కోసం మతం మార్చుకుంది.. కానీ పెళ్లి తర్వాత భర్త చిత్ర హింసలు పెట్టడంతో ఆమె జీవితం...
News

రామేశ్వరంలో.. ఆలయ ముట్టడికి భక్తుల యత్నం

తమిళనాడులోని రామేశ్వరం ఆలయం వద్ద స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఆలయ ముట్టడికి దిగారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామేశ్వరం రామనాథస్వామి ఆలయానికి రోజూ దేశం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో...
News

అమెరికాలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌కు నిరసన సెగ

అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌, ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్ మునీర్‌ కు నిరసన సెగ తగిలింది. సొంత దేశ ప్రజలే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఫీల్డ్‌ మార్షల్‌ కాదు.. ఫెయిల్డ్‌ మార్షల్‌’ అంటూ విమర్శించారు. ఐదు...
ArticlesNews

ఆ‌గ్రో టెర్రరిజమ్‌ ‌పడగనీడలో భారత్‌!

కాలమాన, పరిస్థితులకు తగ్గట్టుగా మానవ జీవనశైలి ఎలా మారుతూ ఉంటుందో ప్రపంచానికి పెద్ద చీడలా పట్టిన టెర్రరిజమ్‌ ‌కూడా అలా తన రూపాన్ని మార్చుకుంటూ విధ్వంసానికి కొత్త నిర్వచనాన్ని ఇస్తూ ఉంటుంది. అలాంటి దారుణమైన ఒకటి ఆగ్రో టెర్రరిజమ్‌. ‌రెండో ప్రపంచ...
News

తిరుపతి విమానాశ్రయానికి శ్రీవారి పేరు

తిరుప‌తిలోని రేణిగుంట విమానాశ్రయం పేరు మారబోతుందా? అంటే నిజమనిపిస్తుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పేరు సిఫార్సు చేస్తూ.. కేంద్రానికి లేఖ పంపింది. ఇక నుంచి రేణిగుంటను శ్రీ వేంక‌టేశ్వర అంత‌ర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చడంపై టీటీడీ...
ArticlesNews

భాష‌ల ఆధారంగా దేశాన్ని విభ‌జించ‌లేం

భార‌త్ ఆకాంక్ష‌ల‌తో కూడుకున్న దేశ‌మ‌ని, భాష‌ల ఆధారంగా విభ‌జ‌న జ‌ర‌గ‌డం స‌రికాదని ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌ర్ హితవు చెప్పారు. దేశ భ‌విష్య‌త్తుల‌ను దృష్టిలో పెట్టుకుని, భాషా వివాదం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల్ని కోరారు. జాతీయ విద్యా విధానం 2020ని...
News

జమాతే-ఇ-ఇస్లామీతో సమాజానికి ముప్పు

జమాతే-ఇ-ఇస్లామీ సమాజానికి ముప్పు కలిగించే గ్రూపు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హెచ్చరించారు. నిలంబూర్‌లోని వళికడవులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ “ప్రజాస్వామ్య సమాజం పట్ల ప్రేమ లేని, నేటి పద్ధతులకు అనుగుణంగా లేని వారిని దేశం, సమాజం...
1 804 805 806 807 808 3,086
Page 806 of 3086