News

News

8 మంది ఖలిస్తానీ ఉగ్రవాదుల అరెస్ట్..

భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు, జాతీయ దర్యాప్తు సంస్థ-ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ పవిత్తర్ సింగ్ బటాలాను, మరో ఏడుగురు ఖలిస్తాన్ ఉగ్రవాదులను అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ -FBI కిడ్నాప్ కేసులో అరెస్టు...
News

ధర్మాన్ని కాపాడటానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలి

మత సామరస్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్‌) అన్నారు. శ్రీకాకుళం జిల్లా డీఆర్‌ వలస శివాలయం ఆవరణలో నవగ్రహ విగ్రహాల ధ్వంసం ఘటనా ప్రదేశాన్ని రాష్ట్ర సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసా నంద సరస్వతితో కలిసి పరిశీలించారు....
News

గోకర్ణ గుహలో రష్యన్ మహిళ ధ్యానం

ఆధ్యాత్మిక ప్రశాంతతకు ఆకర్షితురాలైన ఓ రష్యన్ మహిళ ఇద్దరు చిన్నారులతో మారుమూల గుహలో జీవిస్తుండడం సంచలనం సృష్టిస్తోంది. ఉత్తర కన్నడ జిల్లా కుంట తాలూకా రామతీర్ధ కొండల్లోని మారుమూల గుహలో ఆమె జీవిస్తున్న వైనం వెలుగుచూసింది. దట్టమైన అడవులు, లోతైన మలుపులతో...
ArticlesNews

బొబ్బిలి వీణకు అరుదైన గౌరవం.. కేంద్ర ప్రభుత్వ ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్’ కింద ఎంపిక

తెలుగువారి గర్వకారణమైన చారిత్రక సంగీత వాద్యం బొబ్బిలి వీణకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక “వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ -ODOP” కార్యక్రమం కింద, రాష్ట్రంలో విజయనగరం జిల్లాను ప్రతినిధ్యం వహించే ఉత్పత్తిగా బొబ్బిలి వీణను...
News

తిరుమలలో వివిధ అంశాలపై సమన్వయ సమావేశం

టీటీడీలో అన్యమత ఉద్యోగులు ఉన్నది వాస్తవమేని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులతో సమన్వయ సమా వేశం నిర్వహించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో టీటీడీ కాలేజీలు, స్కూళ్లు, పరిపాలన...
News

‘ఆపరేషన్ కాలానేమి’ 82 మంది నకిలీ బాబాల ఆటకట్టు

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నకిలీ బాబాల మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటూ, ఈ నకిలీ బాబాలు తమ ఇష్టానుసారం చెలరేగిపోతున్నారు. అయితే ఇటువంటి వారి ఆటకట్టించేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో నిర్వహించిన...
News

శివుడిపై బెంగాల్‌ ముస్లిం యువకుడు అనుచిత పోస్ట్

పశ్చిమ బెంగాల్ సౌత్ 24 పరగణాలులోని ఆలయ మార్కెట్ కాంప్లెక్స్‌లో మధు ముల్లా అనే ముస్లిం యువకుడు శివుడిని అవమానిస్తూ, మతపరమైన భావాలను రెచ్చగొట్టేలా అసభ్యకరమైన పోస్ట్ ను సోషల్ మీడియాలో పెట్టాడు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో మధు ముల్లాఫేస్‌బుక్...
News

వైభవోపేతం.. తిరుప్పరకుండ్రం ఆలయ కుంభాభిషేకం

తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరకుండ్రం మురుగన్‌ ఆలయ కుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయంలో రూ.2.36 కోట్లతో జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. పనులు ముగియడంతో 14 ఏళ్ల తర్వాత సోమవారం కుంభాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వెలుపల వళ్లి దేవస్థాన...
1 756 757 758 759 760 3,088
Page 758 of 3088