News

ArticlesNews

సనాతన సంస్కరణవాది శ్రీ కావ్యకంఠ గణపతి ముని

( జూలై 25 - శ్రీ కావ్యకంఠ గణపతి ముని వర్ధంతి ) మానవాళిని సన్మార్గంలో పెట్టడానికి సనాత ధర్మాన్ని సంరక్షించడానికి యుగపురుషులు అవతరిస్తారు. వారి రాకతో పండితులే కాదు పామరులు, సమస్త జీవకోటి తరిస్తారు. అటువంటివారిలో చెప్పుకోదగినవారు వశిష్ఠ గణపతి...
News

గిరిజన బాలికను అత్యాచారం చేసి చంపిన సద్దాం హుస్సేన్

అస్సాంలో హిందూమహిళలపై అఘాయిత్యాలు రానురాను పెరుగుతున్నాయి...అస్సాంలోని బజాలి జిల్లాకు చెందిన ఓ కళాశాల విద్యార్థిని, ఆమె ప్రియుడు అని చెప్పబడుతున్న ఆరిఫ్ అహ్మద్ దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. 19 ఏళ్ల బాధితురాలిని నిందితుడు ఆరిఫ్ తనను తాను హిందూ...
News

మౌలౌనా చంగూర్ అనుచరుల కోసం మిషన్ పెహచాన్ అభియాన్ ప్రారంభం

మౌలానా చంగూర్ గురించి రానురాను రోజుకొక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు మౌలానా చంగూర్ అనుచరులు ఎవరు, ఎక్కడెక్కడ ఉన్నారు అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మౌలానా చంగూర్ నెట్‌వర్క్ యొక్క మొత్తం నిర్మాణాన్ని బహిర్గతం చేయడానికి భద్రతా...
News

బ్రహ్మపుత్రపై డ్యామ్‌ పనులు మొదలెట్టిన చైనా

చైనా ప్రపంచంలోనే అత్యంత భారీ జలవిద్యుత్‌ ప్రాజెక్ట్‌ను బ్రహ్మపుత్ర నదీ ప్రవాహ మార్గంలో మొదలెట్టింది. సరిహద్దు రాష్ట్రాలైన అరుణాచల్‌ ప్రదేశ్, అస్సాంల నీటి అవసరాలు తీర్చే బ్రహ్మపుత్రపై ఇంతటి భారీ ప్రాజెక్ట్‌ నిర్మిస్తే తమపై పెను ప్రతికూల ప్రభావం పడుతుందని భారత్‌...
News

అలీఘర్‌లో 97 మంది మహిళలు అదృశ్యం

ఆగ్రా , బలరాంపూర్ తర్వాత , ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో ఒక పెద్ద అక్రమ మతమార్పిడి ముఠా బయటపడింది. నిఘావర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఈ ముఠా ఇప్పటివరకు 97 మంది మహిళలను ఆకర్షించినట్లు అనుమానిస్తున్నారు. వారందరూ ఇప్పడు కనిపించడం లేదు....
News

సనాతన ధర్మ మూల స్తంభాల్లో పరిశ్రమ కూడా ఒకటి : మోహన్ భాగవత్

భారతీయ మజ్దూర్ సంఘ్-BMS యేడాది పొడవును జరుపుకొనే వేడుక ఓ తంతు కాదని, వెనక్కి తిరిగి ఆత్మ పరిశీలన చేసుకోవడానికి సమయమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.భారతీయ మజ్దూర్ సంఘ్ 70 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...
News

ఆస్ట్రేలియాలో హిందూ ఆలయంపై జాత్యహంకార రాతలు

ఆస్ట్రేలియాలో జాత్యహంకార ఘటన చోటుచేసుకుంది. మెల్‌బోర్న్‌లోని బోరోనియాలో ఓ హిందూ ఆలయంపై గుర్తుతెలియని వ్యక్తులు విద్వేష పూరిత వ్యాఖ్యలు రాశారు. స్వామి నారాయణ్‌ ఆలయం వద్ద ఈనెల 21న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆలయం గోడలపై హిట్లర్‌ చిత్రాన్ని ఉంచి,...
News

‘హనుమాన్‌ దర్శన్‌’ యాత్ర పేరుతో బస్సులు

శ్రావణమాసం పురస్కరించుకొని ఆర్టీసీ అధికారులు ‘హనుమాన్‌ దర్శన్‌’ యాత్ర పేరుతో బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.అనంతపురం జిల్లాలోని గుంతకల్లు మండలం కసాపురం, బొమ్మనహాళ్‌ మండలం నేమకల్లు, డి.హీరేహాళ్‌ మండలం మురడిలో వ్యాసరాయలు ప్రతిష్ఠించిన ఆంజనేయస్వామి దేవాలయాలను ఒకేరోజు దర్శించుకోవచ్చు. ప్రతి శని, మంగళవారాల్లో...
1 740 741 742 743 744 3,088
Page 742 of 3088