‘‘సంఘ కార్య శతాబ్ది పథ సంచలన్’’ కి ప్రత్యేక అతిథులుగా విదేశీ ప్రముఖులు
వచ్చే నెల అక్టోబర్ 2 వ తేదీ నాటికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నూరు వసంతాలు పూర్తి చేసుకుంటోందని, ఈ వంద సంవత్సరాల ప్రయాణంలో సంఘ్ దేశ వ్యాప్తంగా విస్తరించిందని ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు....







