News

News

కెనడాలో బెయిల్‌పై విడుదలైన ఖలిస్థానీ టెర్రరిస్ట్‌.. అజిత్‌ దోవల్‌కు బెదిరింపులు

ఖలిస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్‌ కెనడా దేశంలో అరెస్టైన విషయం తెలిసిందే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం సహా పలు అభియోగాలపై గోసల్‌ను ఒట్టావాలో అదుపులోకి తీసుకున్నారు. అయితే, అరెస్టైన నాలుగు రోజుల్లోనే అతడు విడుదలయ్యాడు. బెయిల్‌పై ఒంటారియో సెంట్రల్‌...
News

ఆన్‌లైన్‌ ద్వారా ఫోన్‌ ఛార్జర్లు కొనుగోలు చేసిన పహల్గాం ఉగ్రవాదులు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దర్యాప్తులో భాగంగా తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు తమకు అవసరమైన పరికరాలను ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారులు...
News

మహాచండి దేవి అలంకారంలో దుర్గమ్మ

ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి అయిన బెజవాడ కనకదుర్గమ్మ పుణ్య క్షేత్రంలో దసరా మహోత్సవాలు 7వ రోజుకు చేరాయి. మహచండీ రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిధ్ది, దుష్టశిక్షణ, విష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి , మహాకాళీ, మహా సరస్వతి,...
ArticlesNews

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

( సెప్టెంబర్ 28 - గుర్రం జాషువా జయంతి ) తెలుగు సాహిత్యంలో ఒక బలీయమైన ముద్ర వేసిన వ్యక్తి…కొన్ని తరాలకు చైతన్యాన్ని అందించిన వ్యక్తి మన మహాకవి గుర్రం జాషువా. నవయుగ చక్రవర్తి, కవి కోకిల, కవి విశారద, మధుర...
News

మదర్సా టాయ్ లెట్ లో బంధించబడ్డ మైనర్ బాలికలు

లక్నోలోని బహ్రైచ్ జిల్లాలోని మదర్సాకి సంబంధించిన దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. పహల్వారా గ్రామంలో గుర్తింపు లేని మదర్సా టాయిలెట్ లో 40 మంది మైనర్ బాలికలను బంధించారు. మదర్సాలో చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పదే పదే తమకు ఫిర్యాదులు...
News

వావర్ వద్దు వపురన్ అని చెప్పినందుకు మహర్షిపై కేసు నమోదు

శబరిమల రక్షణ సంఘంలో 'వావర్' అనే వ్యక్తిని ఇస్లామిక్ ఆక్రమణదారుడిగా అభివర్ణించిన వ్యాఖ్యలపై శాంతానంద మహర్షి కేసు నమోదు చేసి,పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే అయ్యప్ప మాల ధరించిన వ్యక్తులు ముందుగా వావర్ ని దర్శనం చేసుకుని తర్వాత అయ్యప్ప...
News

బంగ్లాదేశ్ లో దుర్భల స్థితిలో 700 కి పైగా దుర్గా మండపాలు

బంగ్లాదేశ్ లో దుర్గా వేడుకలు చేసుకునేందుకు కూడా హిందువులకు వీలులేకుండా పోతుంది. అక్కడ 700కి పైగా దుర్గా మండపాలు దీనస్థితిలో ఉన్నాయట..ఈ విషయాన్నిస్వయంగా బంగ్లాదేశ్ సమ్మిలిత సనాతన జాగరణ్ జోట్ చెప్పిం. హిందూ సమాజానికి చెందిన నాయకుల కూటమి అయిన బంగ్లాదేశ్...
News

తిరుమల బ్రహ్మోత్సవాలకు చెన్నై నుంచి ప్రత్యేక బస్సులు

తిరుమల బ్రహ్మోత్సవాలకు తమిళనాడు రాష్ట్రం నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్ధం పలు నగరాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌ రవాణా సంస్థ (ఎస్‌ఈటీసీ) విడుదల చేసిన ప్రకటనలో... తిరుమల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 2వ తేది వరకు...
1 617 618 619 620 621 3,091
Page 619 of 3091