ఆదివాసీ ప్రాంతాల్లో అపూర్వమైన ఆధ్యాత్మిక సేవ
భగవంతుని చేరడానికి భక్తి, సేవ రెండు ప్రధాన మార్గాలు. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ.. మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని అక్షరాలా ఆచరిస్తున్నారు సద్గురు సేవాశ్రమం వ్యవస్థాపకుడు యోగా రాజు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆధ్యాత్మిక చైతన్యం...






