News

News

ఆదివాసీ ప్రాంతాల్లో అపూర్వమైన ఆధ్యాత్మిక సేవ

భగవంతుని చేరడానికి భక్తి, సేవ రెండు ప్రధాన మార్గాలు. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ.. మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని అక్షరాలా ఆచరిస్తున్నారు సద్గురు సేవాశ్రమం వ్యవస్థాపకుడు యోగా రాజు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆధ్యాత్మిక చైతన్యం...
News

భక్తులకు సౌకర్యాలు కల్పించండి

కార్తిక మాసంలో ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కార్తికమాసం సందర్భంగా కలెక్టరేట్‌లో జిల్లాలోని ఆలయాల్లో జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని కోటప్పకొండ,...
ArticlesNews

భారతీయ కుటుంబ విలువలు

కుటుంబ ప్రభోధన్ భారతీయ జీవన విధానంలో కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. ధర్మాచరణకు కుటుంబ వ్యవస్థ మూలస్తంభం. అటువంటి కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు అని కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మనం ఒక జాతిగా ఇన్ని సంవత్సరాలు నిలబడేం దుకు మూలస్తంభం...
News

బంగారం అవకతవకల కేసు.. శబరిమల ఆలయ మాజీ అధికారి అరెస్టు

శబరిమల ఆలయంలో వెలుగు చూసిన బంగారం అవకతవకలపై దృష్టిసారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆలయ మాజీ అధికారి మురారి బాబును అదుపులోకి తీసుకుంది. ఆయన బంధువులకు ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. అలాగే మురారి బాబును కలుసుకునేందుకు వారిని అనుమతించింది....
News

సత్యదీక్షలు ప్రారంభం

అన్నవరం రత్నగిరిపై సత్యదీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సత్యదేవుని జన్మనక్షత్రం మఖను పురస్కరించుకుని వందలాదిగా భక్తులు ఈ దీక్షలు చేపట్టారు. పసుపు వస్త్రాలు ధరించి, తెల్లవారుజామున ఐదు గంటలకు ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి చేతుల మీదుగా తులసి మాలలు వేయించుకుని దీక్షలు...
ArticlesNews

పుంగనూరు ‘గో రక్షిత రక్షితః’

చిట్టి ఆవు.. చూడ చక్కని దూడ.. శుభానికి సంకేతం. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో విశిష్టస్థానం పొందిన అమూల్య సంపద ఆవు. గోమాతగా ఖ్యాతిగాంచిన కామధేనువైన పుంగనూరు పొట్టి ఆవుకు..ప్రస్తుత యాంత్రిక యుగంలో కష్టకాలం వచ్చింది. ఇలాంటి కాలంలోనూ ఆ పశుపరిశోధన స్థానం...
News

శబరిమల బంగారు తాపడాల వివాదం.. బళ్లారిలో కేరళ పోలీసుల దర్యాప్తు

శబరిమల ఆలయంలో బంగారు తాపడాల నుంచి వేరు చేసిన పసిడిని కర్ణాటకలోని ఓ వ్యాపారికి విక్రయించినట్లు ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్‌ పొట్టీ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలోని...
ArticlesNews

జమ్ము కాశ్మీర్ విలీన దినోత్సవం

( అక్టోబ‌రు 26 – జమ్ముకశ్మీర్ విలీన దినోత్సవం ) స్వాతంత్ర్యానంత‌రం భార‌తదేశం ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల్లో స్వ‌దీశీ సంస్థానాల విలీనం ప్ర‌ధానమైన‌ది. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డానికి భార‌త ప్ర‌భుత్వం 1947 జూన్ 25న ఎస్టేట్స్ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసింది. దీనికి స‌ర్దార్...
1 567 568 569 570 571 3,092
Page 569 of 3092